జగిత్యాల పట్టణంలో గత 30 సంవత్సరాల క్రితం ప్రారంభించిన యశస్వి ఎలక్ట్రానిక్స్ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళుతూ… ఈ సంవత్సరం కూడా దీపావళి ఉత్సవాలు నిర్వహిస్తుంది. సామాన్య,
క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలలోని ముఖ్యాంశాలు:* నిబంధనల ఆధారిత అంతర్జాతీయ క్రమం, సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం మరియు అన్ని సమస్యల
బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ పార్లమెంటును రద్దు చేసి, నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ను తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా
రూ.300-400 కోట్లతో మారియట్ ఇంటర్నేషనల్ సంస్థ పెట్టుబడులు : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు * గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు త్వరలో పరస్పర అవగాహన
కాంగ్రెస్ లో చేరిన ఇటిక్యాల్ మైతాపూర్, భూపతి పూర్ మాజీ సర్పంచులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నిజామాబాద్ కాంగ్రెస్ ఎం పీ అభ్యర్థి జీవన్ రెడ్డి..
జగిత్యాల ఎండదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-వేసవికాలంలో జాగ్రత్తలుపాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి:జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితులలో,ఎండ తీవ్రతను దృష్టిలో