జగిత్యాల :పొలాస తల్లిపాల వారోత్సవాలలో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొలాస సెక్టార్ పరిధిలోని తల్లులకు అవగాహనా కార్యక్రమం తల్లిపాల వారోత్సవాలలో భాగంగా బుధవారం మధ్యాహ్నం
ఓం నమో వెంకటేశాయ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సమితి ఆధ్వర్యంలో…వేముల ఉమారాణి నిర్వహణలో, వేద పండితులు, జగిత్యాల శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం అనువంశిక అర్చకులు నంబి
భారత్ ఆతిథ్యం అదిరింది: పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా కుదిరిన ఒప్పందాల అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. ‘భారత్ ఆతిథ్యం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా @telanganareporter ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ శుభాకాంక్షలు. తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర