మంథని కోర్టులో బార్ అసోసియేషన్ మరియు కోర్ట్ సిబంది ఆధ్వర్యంలో గోరింటాకు ఉత్సవం
మంథని : మంథని కోర్టు లో బార్ అసోసియేషన్ మరియు కోర్ట్ సిబంది ఆధ్వర్యంలో ఆషాడ మాసం ముగింపు రోజు (బుదవారంనాడు) గోరింటాకు ఉత్సవం జరిగింది. ఈ కార్య క్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది, అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఆర సుధారాణి, సూపరింటెండెంట్ రజనీ, న్యాయవాదులు షబానా,మొర స్రవంతి పాల్గొన్నారు. న్యాయ వాదులు జడ్జిలను గోరింటాకు తో అలంకరించారు, జడ్జి లు, మహిళా న్యాయవాదులు,కోర్ట్ సిబంది పరస్పరం అభింనందనలు తెలుపుకున్నారు. […]



