మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజా రవాణా సేవలు మరింత మెరుగుపడతాయి… రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్
మంథని : గోదావరి పుష్కరాలు–2027కు భారీ స్థాయిలో ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తాం మహిళలకు 310 కోట్లకు పైగా జీరో టికెట్లు జారీ చేశాం త్వరలో పెద్దపల్లి బస్ డిపో ప్రారంభం… మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని బస్టాండ్లో రూ.93 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మంథని : మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజా రవాణా సేవలు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి […]


