# Tags

మంథని కోర్టులో బార్ అసోసియేషన్ మరియు కోర్ట్ సిబంది ఆధ్వర్యంలో గోరింటాకు ఉత్సవం

మంథని : మంథని కోర్టు లో బార్ అసోసియేషన్ మరియు కోర్ట్ సిబంది ఆధ్వర్యంలో ఆషాడ మాసం ముగింపు రోజు (బుదవారంనాడు) గోరింటాకు ఉత్సవం జరిగింది. ఈ కార్య క్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది, అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఆర సుధారాణి, సూపరింటెండెంట్ రజనీ, న్యాయవాదులు షబానా,మొర స్రవంతి పాల్గొన్నారు. న్యాయ వాదులు జడ్జిలను గోరింటాకు తో అలంకరించారు, జడ్జి లు, మహిళా న్యాయవాదులు,కోర్ట్ సిబంది పరస్పరం అభింనందనలు తెలుపుకున్నారు. […]

పంచాంగము 13.08.2026

🕉️ శ్రీనివాస్ మొగులూరి : 🪔 శ్రీ ధన్యాశ్రీధరాయనమః‌ 🪔 అష్టావింశతి మహాయుగే కలియుగం: 5128 విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ శక సంవత్సరం: 1948 పరాభవ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: శ్రావణ పక్షం: శుక్ల – శుద్ధ తిథి: పాడ్యమి రా.10:09 వరకుతదుపరి విదియ వారం: గురువారం – బృహస్పతివాసరే నక్షత్రం: ఆశ్లేష ఉ‌.08:20 వరకుతదుపరి మఘ యోగం: వరియాన ప‌.12:18 వరకుతదుపరి పరిఘ కరణం: కింస్తుఘ్న ఉ‌.11:54 వరకుతదుపరి బవ రా.10:09 […]

జీవితానికి సుస్థిరమైన ప్రారంభం కోసం తల్లిపాలు-పొలాసలో అవగాహన కార్యక్రమం

జగిత్యాల :పొలాస తల్లిపాల వారోత్సవాలలో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొలాస సెక్టార్ పరిధిలోని తల్లులకు అవగాహనా కార్యక్రమం  తల్లిపాల వారోత్సవాలలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జగిత్యాల మండలం పొలాస గ్రామంలో మహిళాభివృద్ధి, మరియు శిక్షగు సంక్షేమ శాఖ icds project ఆధ్వర్యంలో పొలాస సెక్టార్ పరిధిలోని తల్లులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి డా ఆడెపు భాస్కర్, icds అధికారిణి జయప్రద, సర్పంచ్ […]

శుభోదయం! 05 ఆగస్టు 2026 ప్రధాన జాతీయ, రాష్ట్ర మరియు తెలంగాణ ముఖ్య వార్తలు:

తెలంగాణ వార్తలు ఎస్సారెస్పీ నీటి సామర్ధ్యం 1091 అడుగులు, (90 టీఎంసీలకు) గాను, ప్రస్తుతం 35.53 టీఎంసీలు నీరు ఉంది జాతీయ వార్తలు ఆంధ్రప్రదేశ్ & ఇతర రాష్ట్రాలు Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social […]

మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజా రవాణా సేవలు మరింత మెరుగుపడతాయి… రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్

మంథని : గోదావరి పుష్కరాలు–2027కు భారీ స్థాయిలో ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తాం మహిళలకు 310 కోట్లకు పైగా జీరో టికెట్లు జారీ చేశాం త్వరలో పెద్దపల్లి బస్ డిపో ప్రారంభం… మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని బస్టాండ్‌లో రూ.93 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మంథని : మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజా రవాణా సేవలు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి […]

వైద్యుడిగా సేవ…సామాజిక కార్యకర్తగా అంకితభావం.. ప్రజాప్రతినిధిగా అభివృద్ధి…

జగిత్యాల :  “బెస్ట్ డాక్టర్ అవార్డు”ను రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అందుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్  ఈ మూడు లక్షణాల సమ్మేళనమే జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.   రచన : “ సిరిసిల్ల శ్రీనివాస్ ”, తెలంగాణ రిపోర్టర్, ఎడిటర్  జగిత్యాల నియోజకవర్గ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుడు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్.  “వైద్యం వృత్తిగా… సేవ జీవన విధానంగా…” […]

రక్తదాత రవి కి సన్మానం చేసి, సన్మానించిన వైద్యులు

జగిత్యాల : గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జగిత్యాల బ్లడ్ బ్యాంకులో గురువారం 74 వ సారి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన జగిత్యాల పట్టణానికి చెందిన కనపర్తి రవిని హాస్పిటల్ సూపరిండెంట్ డా: కృష్ణమూర్త, ప్రిన్సిపల్ డా: సునీల్, డా: సైఫ్, డా: జైపాల్ రెడ్డి, డా: ప్రవీణ్, డా: గీతా , డా: రాణి, డా: విజయ్ రెడ్డి మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. అలాగే ఈ సందర్భంగా 74 సార్లు […]

గోపాలరావుపేటలో వాలీబాల్ కోర్టును ప్రారంభించిన జర్నలిస్టులు రంగారావు, శ్రీనివాస్ 

గోపాలరావుపేటలో వాలీబాల్, షటిల్ కోర్టులను ప్రారంభించిన జర్నలిస్టులు పి ఎస్ రంగారావు, సిరిసిల్ల శ్రీనివాస్  జగిత్యాల:  జగిత్యాల అర్బన్ మండలం, తిప్పన్నపేట -గోపాలరావుపేటలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రాథమిక పాఠశాల, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకోసం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని యువకులు సంఘటితంగా ఏర్పడి, వాలీబాల్ మరియు షటిల్ కోర్టులు ఏర్పాటు చేశారు. గ్రామంలోని విద్యార్థులను,వారి వారి తల్లితండ్రులను ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గుచూపే విధంగా ఏర్పాటు చేసిన […]

కొండగట్టు అంజన్న పెద్ద జయంతి -విశేషాలు

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో పెద్ద జయంతి (హనుమాన్ జన్మదినం) అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద పండుగ ఈ రోజు. – సిరిసిల్ల శ్రీనివాస్, ఎడిటర్, తెలంగాణ రిపోర్టర్  https://youtube.com/live/N8a9RqTsZD0?feature=share కొండగట్టు అంజన్న శంఖు చక్ర గదాధరుడై, నృసింహ ముఖంతో (వెనుక భాగంలో) దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. “కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న”గా భక్తుల నమ్మకం. సాధారణంగా చైత్ర పూర్ణిమ నాడు జరిగేది హనుమాన్ జయంతి అయితే, దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా […]

ఈ నియమాలు పాటించకుంటే, NEET పరీక్ష రాయలేరు, జాగ్రత్త!

జగిత్యాల : మే 3న రేపు నీట్- 2026 ప్రవేశ పరీక్ష, జగిత్యాల జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు : జిల్లా NEET కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి  -3 పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాయనున్న 796 మంది విద్యార్థులు  -SKNR డిగ్రీ కళాశాలలో ఒకటి, JNTU ఇంజనీరింగ్ కాలేజీలో 2 పరీక్ష కేంద్రాలు  దేశవ్యాప్తంగా మే మూడవ తేదీన National Testing Agency ద్వారా నిర్వహించబడుతున్న నీట్- 2026 ప్రవేశ పరీక్ష కోసం జగిత్యాలజిల్లాలోఅన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా […]