hii
hiii telanganareporter.comtelanganareporter.com
hiii telanganareporter.comtelanganareporter.com
telanganareporter.comtelanganareporter.com
hiii telanganareporter.comtelanganareporter.com
test telanganareporter.comtelanganareporter.com
మణిపూర్ దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి …జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కామని వనిత…. రాజన్న సిరిసిల్ల(తెలంగాణ రిపోర్టర్, Sampath Panja) మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటనపై దేశవ్యాప్తంగా విమర్శల వర్షం కురుస్తుందని, ఈ అంశం పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి అని కాముని వనిత ప్రశ్నించారు. ఈ సంఘటన చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందని మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి […]
జగిత్యాల జిల్లా : భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉన్నందున రైతులకు, విద్యుత్ వినియోగదారులందరికీ విద్యుత్ ప్రమాదాల నివారణకై, టి ఎస్ ఎన్ పి డి సి ఎల్, జగిత్యాల, ఎస్ ఈ : జి. సత్యనారాయణ విద్యుత్ భద్రతా సూచనలు…. రైతులు, విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ప్రమాదాల నివారణ సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి : మీ దగ్గరలో కాని, మీ ఇంట్లోగాని తడి చేతులతో విద్యుత్ పరికరాలను మరియు తీగలను ముట్టుకోకండి. […]
జగిత్యాల : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ప్రజలకు EVM లపై అవగాహన కల్పించేందుకు గురువారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రారంభించినారు. జిల్లాలోని IDOC, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీఓ కార్యాలయంలలో , ధర్మపురి AERO కార్యాలయంలో EVM ల ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృత […]
జగిత్యాల : వచ్చే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహనాల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలను గురువారం రోజున సమీకృత కలెక్టరేట్ లో జెండా ఊపి కలెక్టర్, అదనపు కలెక్టర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా […]
రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్):Sampath Panja టిపిసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రేపాక మాజీ సర్పంచ్ గుర్రం భూపతి రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామ మాజీ సర్పంచ్ గుర్రం భూపతి రెడ్డి టి పి సి సి అద్యక్షుడు రేవంత్ రెడ్డి నివాస గృహం లో మానకొండూరు కాంగ్రెస్ పార్టీ నియోజకర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. భూపతి రెడ్డి తో […]
భారీ వర్షాలున్న జిల్లాల్లో అప్రమత్తం…కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలి: సీఎస్ హైదరాబాద్: Ch.PrashanthSharma భారీ వర్షాలు కురుస్తున్నందున భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో జనజీవనానికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ”రాష్ట్రంలోని పలు జిల్లాలకు అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్, […]