# Tags
#తెలంగాణ #హైదరాబాద్

జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూత

హైదరాబాద్ : భారాసకు చెందిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. ఈనెల 5న గురువారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో
#తెలంగాణ #హైదరాబాద్

జన నేత, మంత్రపురి ముద్దుబిడ్డ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు…

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం 57 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. 1969 మే 30 న జన్మించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్  స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు
#తెలంగాణ #హైదరాబాద్

భారతదేశ చరిత్రలోనే వరి సాగులో తెలంగాణ నంబర్ వన్..

కరీంనగర్ 👉 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 👉 హాజరైన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కరీంనగర్,
#తెలంగాణ #హైదరాబాద్

కాళేశ్వరం భూ నిర్వాసితుల కేసులో మంత్రి శ్రీధర్ బాబు పై కేసు కొట్టివేత

 కాళేశ్వరం భూ నిర్వాసితుల పక్షాన తాము నిలబడ్డామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసు కొట్టివేయడం ఇది ప్రజల, రైతుల విజయమని మంత్రి శ్రీధర్ బాబు
#తెలంగాణ #Events #People #world #హైదరాబాద్

భారత సాయుధ బలగాలకు సహకారంగా తన ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతూ, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో వీరోచితంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలకు మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో
#హైదరాబాద్ #Events #People #టెక్ న్యూస్

విశేష ప్రతిభ కనబరిచిన వివిధ హోదాల్లో పనిచేస్తున్న 22 మంది రియల్ హీరోస్ కు Zee అవార్డ్స్ బహుకరణలో ముఖ్యమంత్రి

తెలంగాణలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నందునే ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో విశేష ప్రతిభ కనబరిచిన
#తెలంగాణ #Events #People #హైదరాబాద్

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయ జోక్యం లేదు – అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక చేస్తే చర్యలు:మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్లు..ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే అర్హులుగా ఎంపిక చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.  మొదటి విడత ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు చొప్పున
#తెలంగాణ #హైదరాబాద్

రైతుల పరిహారం కోసం డిమాండ్ చేసినందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి న్యాయమైన పరిహారం అందించాలని పెద్దపెల్లి జిల్లా రాఘవాపూర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో రైతుల పరిహారం కోసండిమాండ్ చేసినందుకు అప్పటి
#తెలంగాణ #హైదరాబాద్

కేంద్ర విశ్వవిద్యాలయ భూముల అమ్మకాన్ని వెంటనే ఆపాలి:JNTUH విద్యార్థి సంఘాల నేత, తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎరవెల్లి జగన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, కేంద్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన 400 ఎకరాల భూమి అమ్మకాన్ని వెంటనే ఆపాలని JNTUH యూనివర్సిటీ విద్యార్థి నేత ఎరవెల్లి జగన్ మంగళవారం
#తెలంగాణ #జగిత్యాల #హైదరాబాద్

తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య వ్యవస్థాపక చైర్మన్ గా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, అధ్యక్షులుగా మోతుకూరు రామేశ్వరశర్మ ఎన్నిక

తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య వ్యవస్థాపక చైర్మన్ గా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, నూతన అధ్యక్షులుగా మోతుకూరు రామేశ్వరశర్మ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్, స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర