శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న ‘స్వచ్ఛదనం… పచ్చదనం’ జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శృతి ఓఝా -ఆలయంలో పూజలు ‘స్వచ్ఛదనం.. పచ్చదనం’ జిల్లా ప్రత్యేక అధికారి,
హైదరాబాద్ : -రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చే ఒప్పందాలకు అవకాశం -ఐటీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, తదితర రంగాలపై ప్రత్యేక
కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై కక్ష చూపించారుఅన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు… హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంగన్వాడీ, ప్రాథమిక
రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.. రాష్ట్ర మంత్రులు డి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్
వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆ క్రమంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయడం ఓ చరిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రి
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాఃఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారు, ఎక్కడ స్త్రీలను పూజించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి. త్రిమూర్తులకు
తెలంగాణ యువతను ప్రపంచంలోనే మెరుగైన నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా