ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్
తెలంగాణలో క్రికెట్కు నయా జోష్… హైదరాబాద్: బీసీసీఐ సహకారంతో రాష్ట్రంలో క్రికెట్ సర్వతోముఖాభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) కొన్ని విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుంది. ఆదివారం జరిగిన
డాక్టర్ శ్రీధర్ కస్తూరి గుండె చప్పుడు నుంచి జాలువారిన అక్షరమాలిక… ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో కస్తూరి అక్షరమాలికకు పూజలు ఆయన ప్రపంచ గుండె వైద్య ప్రముఖ నిపుణులలో
‘మెగాస్టార్’ తో మన “లీడర్“ –చిరంజీవిని కలిసిన బండి సంజయ్ –సంజయ్ ను సాదరంగా ఆహ్వానించిన చిరు –ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శాలువాతో సత్కరించిన చిరంజీవి –సంజయ్
HYDERABAD తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆషాడ బోనాల ఉత్సవాలు సాగాలని మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ యేడాది బోనాల నిర్వహణకు
బొగ్గు గనుల వేలంపై గత ప్రభుత్వం నిర్వాకాన్ని ఎండగడుతూసీఎం రేవంత్ రెడ్డి సూటిగా, ఘాటుగా ఎక్స్లో స్పందించారు. కేటీఆర్ గారూ, పదేండ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల
ఐ&పిఆర్ కమిషనరేట్ లో రిపోర్ట్ చేసిన జగిత్యాల డిపిఆర్ఓ భీమ్ కుమార్ -ఇన్ఛార్జ్ డిపిఆర్ఓ గా జి. లక్ష్మణ్ కుమార్ జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, జగిత్యాలలో
క్షేమముగా యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ -తమ ఆసుపత్రిలో చికిత్స, వైద్య సేవలతో క్షేమంగా ఉండాలని
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగాయి. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ…తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన కలెక్టర్లు: ఖమ్మం కలెక్టర్- ముజామిల్
Hyderabad తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు 20 మంది జిల్లా కలెక్టర్ల బదిలీ ఖమ్మం కలెక్టర్గా ముజామిల్ఖాన్ నాగర్కర్నూల్ కలెక్టర్గా సంతోష్ రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా సందీప్