# Tags
#తెలంగాణ

బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా… ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం
#తెలంగాణ

శాంతియుత వాతావరణం లో పండగను జరుపుకోవాలి…ఎస్సై రమాకాంత్

రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి శివ గార్డెన్స్ లో సోమవారం రోజు ఏర్పాటు చేసిన వినాయక మండపాల నిర్వాహకులతో ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ సమావేశం
#అంతర్జాతీయం #తెలంగాణ

430 అడుగుల ఎత్తుతో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంఖుస్థాపనలో సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కోకాపేటలో 430 అడుగుల ఎత్తుతో వైభవోపేతంగా నిర్మాణం కానున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి
#జగిత్యాల

క్రమశిక్షణతో లక్ష్యాన్ని సాధించాలి : ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి కె. వెంకటేశ్వర్లు

జగిత్యాల : విద్యార్థినులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో లక్ష్యాలను సాధించుకోవాలని ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి కె. వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మధ్యాహ్నం
#తెలంగాణ

గంజాయి అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

గంజాయి అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లాలో గంజాయి విక్రయించిన,సాగు చేసిన, రవాణా చేసిన సేవించిన వారి సమాచారం RS-NAB 8712656392 నంబర్
#తెలంగాణ

అందుబాటులో అన్ని వైద్య సేవలు : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బోయినపల్లి, (Sampath P): హెల్త్ సబ్ సెంటర్ భవనానికి భూమి పూజలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రజలందరికీ అందుబాటులో అన్ని వైద్య సేవలు అందించే దిశగా
#తెలంగాణ

పోత్గల్ పీహెచ్ సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ముస్తాబాద్, ఆగస్టు 21, 2024: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనీ, దవాఖానకు వచ్చే రోగులకు సంబంధించిన అన్ని వైద్య పరీక్షలు.. వైద్యం ఇక్కడే అందించాలని కలెక్టర్
#తెలంగాణ

మంత్రపురి పురవీధుల్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన, సమస్యలపై ఆరా!

మంథని : (మంత్రపురి) మంథని పట్టణంలోని పురవీధుల్లో పర్యటించి,వార్డ్ సమస్యలను తెలుసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రపురి
#ఎడ్యుకేషన్ & కెరీర్ #తెలంగాణ

మర్తనపేట ప్రాథమిక పాఠశాల పరిశీలనలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

కోనరావుపేట మండలం మర్తనపేట (రాజన్నసిరిసిల్లజిల్లా, sampath.p) తరగతి గదుల్లో నిత్యం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని పాఠ్యాంశాలు చదివించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా