# Tags
#తెలంగాణ #జగిత్యాల

గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలి:కలెక్టర్, ఎస్ పి

జగిత్యాల  గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలి-మతపరమైన సమస్యలకు తావులేకుండా ఒకరినొకరు గౌరవించుకోవాలి: కలెక్టర్, ఎస్ పి గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించే
#తెలంగాణ

వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శనలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  శ్రీధర్ బాబు రామగుండం : వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ శాఖ
#తెలంగాణ

పిల్లలు, గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

పిల్లలు, గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల : పిల్లలు, గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనిజిల్లా కలెక్టర్
#తెలంగాణ #జగిత్యాల

గోదావరి నది పరివాహక ప్రాంతాలను పరిశీలించినజిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

గోదావరి నది పరివాహక ప్రాంతాలను ఎస్ పి అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ జగిత్యాల జిల్లా : సోమవారం ఉదయం
#తెలంగాణ

పరవళ్లు తొక్కుతున్న ఎగువ మానేరు- సందర్శించిన కలెక్టర్, ఎస్.పి

భారీ వర్షాలకు తెగిన రోడ్లు, మత్తడి దూకుతూ పరవళ్లు తొక్కుతున్న ఎగువ మానేరు సందర్శించిన కలెక్టర్, ఎస్పీ… రాజన్న సిరిసిల్ల (sampath p): జిల్లాలోని పలు మండలాలలో
#తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యులుగా శశి భూషణ్ కాచె పునర్నియామకం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యులు గా మంథని కి చెందిన న్యాయవాది, రైతు నాయకుడు శశి భూషణ్ కాచె,
#తెలంగాణ

వర్ష ప్రభావిత ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా:(sampath.p) భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ సమీపంలో వరద ప్రభావిత ప్రాంతాలను సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్ర
#తెలంగాణ

ఎల్లారెడ్డిపేటలో రోడ్లపై నీళ్లు ప్రవహిస్తున్నాయి…జాగ్రత్త!

ఎల్లారెడ్డిపేట ప్రజలకు విజ్ఞప్తి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం నుండి కురుస్తున్న వర్షం వల్ల ఎల్లారెడ్డిపేటలో రోడ్లపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. తిమ్మాసికుంట నుంచి వచ్చే నీరు రోడ్డుపై
#తెలంగాణ #జగిత్యాల

భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా , ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సత్యప్రసాద్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాల మేరకు రానున్న 3 రోజులలో
#తెలంగాణ

తంగళ్లపల్లి పీ హెచ్ సీని ఆకస్మికముగా తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలి తంగళ్లపల్లి పీ హెచ్ సీ ఆకస్మిక తనిఖీలోకలెక్టర్ సందీప్ కుమార్ ఝా వర్షాకాలం నేపథ్యంలో దవాఖానల్లో రోగ నిర్ధారణ పరీక్షల