# Tags
#తెలంగాణ

వర్ష ప్రభావిత ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా:(sampath.p) భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ సమీపంలో వరద ప్రభావిత ప్రాంతాలను సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్ర
#తెలంగాణ

ఎల్లారెడ్డిపేటలో రోడ్లపై నీళ్లు ప్రవహిస్తున్నాయి…జాగ్రత్త!

ఎల్లారెడ్డిపేట ప్రజలకు విజ్ఞప్తి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం నుండి కురుస్తున్న వర్షం వల్ల ఎల్లారెడ్డిపేటలో రోడ్లపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. తిమ్మాసికుంట నుంచి వచ్చే నీరు రోడ్డుపై
#తెలంగాణ #జగిత్యాల

భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా , ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సత్యప్రసాద్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాల మేరకు రానున్న 3 రోజులలో
#తెలంగాణ

తంగళ్లపల్లి పీ హెచ్ సీని ఆకస్మికముగా తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలి తంగళ్లపల్లి పీ హెచ్ సీ ఆకస్మిక తనిఖీలోకలెక్టర్ సందీప్ కుమార్ ఝా వర్షాకాలం నేపథ్యంలో దవాఖానల్లో రోగ నిర్ధారణ పరీక్షల
#తెలంగాణ

వడ్డీ వ్యాపారికి 2 లక్షల రూ. జరిమానా:సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి

రాజన్న సిరిసిల్ల జిల్లా. అధిక వడ్డీలతో ప్రజలకు ఇబ్బంది కలిగించిన వ్యక్తికి రెండు లక్షల రూపాయల జరిమానా:సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్
#తెలంగాణ

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ రాజన్న సిరిసిల్ల జిల్లా, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్
#తెలంగాణ

గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ( sampath ): వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం వేములవాడ రూరల్
#జాతీయం #తెలంగాణ

జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా  ఎంపికైన ఇరువురు ఉపాధ్యాయులకు “తెలంగాణ రిపోర్టర్” హార్దిక శుభాకాంక్షలు

జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా  తెలంగాణ రాష్ట్రం నుండి  ఎంపికైన సందర్భంలో ఇరువురు ఉపాధ్యాయులకు “తెలంగాణ రిపోర్టర్” హార్దిక శుభాకాంక్షలు. జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా  తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు
#తెలంగాణ

బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా… ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం
#తెలంగాణ

శాంతియుత వాతావరణం లో పండగను జరుపుకోవాలి…ఎస్సై రమాకాంత్

రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి శివ గార్డెన్స్ లో సోమవారం రోజు ఏర్పాటు చేసిన వినాయక మండపాల నిర్వాహకులతో ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ సమావేశం