వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆ క్రమంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయడం ఓ చరిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రి
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాఃఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారు, ఎక్కడ స్త్రీలను పూజించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి. త్రిమూర్తులకు
రైతన్నకు రంది లేకుండా చూస్తాం రైతన్నకు రంది లేకుండా చూస్తామని, సాగుకు సరిపడా నీటిని అందించి రైతన్నలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతామని ప్రభుత్వ విప్, వేములవాడ
మంథని పట్టణంలో ఎరువులు,పురుగు మందులు,విత్తనాల దుకాణాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు మంథని పట్టణంలో సోమవారం ఉదయం ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాల్లో జిల్లా
రూ.300-400 కోట్లతో మారియట్ ఇంటర్నేషనల్ సంస్థ పెట్టుబడులు : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు * గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు త్వరలో పరస్పర అవగాహన
తెలంగాణ యువతను ప్రపంచంలోనే మెరుగైన నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్
తెలంగాణలో క్రికెట్కు నయా జోష్… హైదరాబాద్: బీసీసీఐ సహకారంతో రాష్ట్రంలో క్రికెట్ సర్వతోముఖాభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) కొన్ని విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుంది. ఆదివారం జరిగిన
డాక్టర్ శ్రీధర్ కస్తూరి గుండె చప్పుడు నుంచి జాలువారిన అక్షరమాలిక… ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో కస్తూరి అక్షరమాలికకు పూజలు ఆయన ప్రపంచ గుండె వైద్య ప్రముఖ నిపుణులలో