# Tags

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ఓటర్లకు ప్రత్యేక వాహనాల ద్వారా విస్తృత ప్రచారం: జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల : వచ్చే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహనాల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలను గురువారం రోజున సమీకృత కలెక్టరేట్ లో జెండా ఊపి కలెక్టర్, అదనపు కలెక్టర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా […]

కాంగ్రెస్ గూటికి గులాబినేతలు…

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్):Sampath Panja టిపిసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రేపాక మాజీ సర్పంచ్ గుర్రం భూపతి రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామ మాజీ సర్పంచ్ గుర్రం భూపతి రెడ్డి టి పి సి సి అద్యక్షుడు రేవంత్ రెడ్డి నివాస గృహం లో మానకొండూరు కాంగ్రెస్ పార్టీ నియోజకర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. భూపతి రెడ్డి తో […]

భారీ వర్షాలున్న జిల్లాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలి: సీఎస్‌

భారీ వర్షాలున్న జిల్లాల్లో అప్రమత్తం…కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలి: సీఎస్‌ హైదరాబాద్‌: Ch.PrashanthSharma భారీ వర్షాలు కురుస్తున్నందున భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో జనజీవనానికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ”రాష్ట్రంలోని పలు జిల్లాలకు అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్‌, […]

ఎల్లారెడ్డిపేట మండలంలో ఉదయం నుండి భారీ వర్షం

ఎల్లారెడ్డిపేట: Sampath P తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఉదయం నుండి భారీ వర్షం కురుస్తుండడంతో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదని వరదలు వచ్చి చోటుకి వెళ్ళవద్దని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఉన్నతాధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు telanganareporter.comtelanganareporter.com

రాత్రి అయిందంటే చాలు…ప్రాథమిక ఆరోగ్య కేంద్రంనకు తాళం ?

రాత్రి అయిందంటే చాలు…ప్రాథమిక ఆరోగ్య కేంద్రంనకు తాళం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రములో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నకు రాత్రి అయిందంటే చాలు తాళం వేసి ఉంటుందని అత్యవసరంగా.. ఆరోగ్య పరీక్షలకు వెళ్తే.. రాత్రి పూట ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరని ఎల్లారెడ్డిపేట కు చెందిన కొర్రి అశోక్ తెలిపారు. కనీసం వాచ్ మెన్ కూడా విధుల్లో లేరని… నైట్ డ్యూటీలో ఇటు వైద్యులు లేకపోవడం, అటు వాచ్ మెన్ కూడా లేకపోవడం విడ్డూరంగా ఉందని అశోక్ […]

గ్రామపంచాయతీ కార్మికుల ఆందోళన-వంటా వార్పు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలో గత పది రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు వేతనాలు పెంచాలని కార్మికులను పర్మినెంట్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మె చేస్తున్నారు. శనివారం రోజు వంటావార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన హక్కులను తీర్చినట్లైతే ఉద్యమం చేస్తామని శనివారం సంఘీభావం తెలిపిన సిపిఎం నాయకులు హెచ్చరించారు. telanganareporter.comtelanganareporter.com

ఆస్ట్రేలియా చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత-బ్రిస్బేన్‌ నగరంలో ఘన స్వాగతం

ఆస్ట్రేలియా చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బ్రిస్బేన్‌ నగరంలో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ జాగృతి ప్రతినిధులు శనివారం బ్రిస్బేన్‌ నగరంలో “భారత జాగృతి ఆస్ట్రేలియా” ఆధ్వర్యంలో జరిగే బోనాలు వేడుకల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత, ఆస్ట్రేలియా మంత్రులు,ఎంపీలు భారత జాగృతి ఆధ్వర్యంలో జరిగే బోనాలు పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్ట్రేలియా చేరుకున్నారు. బ్రిస్బేన్ నగరం చేరుకున్న ఎమ్మెల్సీ కవిత గారికి భారత జాగృతి ఆస్ట్రేలియా విభాగం నాయకులు ఘన […]

రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న…

తెలంగాణ రైతాంగంపై మీకెందుకంత అక్కసు…? తెలంగాణ రైతుల అంటే కాంగ్రెస్ కు ఎందుకు కక్ష…? రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న… తెలంగాణలో రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్నెర్ర చేశారు… తెలంగాణ రైతాంగం పై ఎందుకంత అక్కసు వెళ్ళగకుతున్నారని, ఎందుకు కక్ష కట్టారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు… ఈ మేరకు కల్వకుంట్ల […]

రాయికల్ పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు భేష్…జిల్లా ఎస్ పి ఎగ్గడి భాస్కర్

జగిత్యాల జిల్లా….రాయికల్ :(Reporter:S.Shyamsunder) వార్షిక తనిఖీల్లో భాగంగా రాయికల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్ పి ఎగ్గడి భాస్కర్ – నూతన సాంకేతిక వ్యవస్థ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. – రాయికల్ పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు బేష్ ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ సూచించారు. శనివారం వార్షిక తనిఖీలో భాగంగా రాయికల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. […]

భారత ప్రధానికి మూడంచెల భద్రత -వరంగల్ పోలీస్ కమిషనర్

భారత ప్రధానికి మూడంచెల భద్రత : -వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వరంగల్ శనివారం వరంగల్ పర్యటనకు విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి మూడంచెల భద్రత కల్పించబడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వెల్లడించారు. ప్రధాని పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లతో పాటు, ట్రాఫిక్ మళ్ళీంపు, పార్కింగ్ స్థలాల ఏర్పాటుపై వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ భద్రత ఏర్పాట్లపై మాట్లాడుతూ గత […]