# Tags

విధి నిర్వహణలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ జి.సుధాకర్ – ఎస్‌ పి నివాళులు

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న 1995 బ్యాచ్ కి చెందిన జి.సుధాకర్ గురువారం సాయంత్రం విధి నిర్వహణలో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్పి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి సుధాకర్ భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చరు సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. telanganareporter.comtelanganareporter.com

సమాజానికి ఆయువు పట్టు, నవసమాజ నిర్మాతలు ఉపాధ్యాయులే : జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత

జగిత్యాల సమాజానికి ఆయువు పట్టు, నవసమాజ నిర్మాతలు ఉపాధ్యాయులేనని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ విద్యా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 27వేల పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, వందల సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు […]

2017-2018 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నగదు పురస్కారంతో కూడిన హరితమిత్ర అవార్డులు పొందినవారిని సన్మానించిన మంత్రి

2017-2018 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నగదు పురస్కారంతో కూడిన హరితమిత్ర అవార్డులు పొందినవారిని సన్మానించిన మంత్రి ….తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా అటవీ శాఖ అధికారి బి.వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని సారంగాపూర్ బతుకమ్మకుంట వద్ద జరిగిన నియోజకవర్గస్థాయి 9 వ విడత హరితహారం కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ […]

జిల్లాలోని హిమ్మత్ రావుపేట గ్రామానికి ఉత్తమ గ్రామపంచాయతీగా ఐఎస్ఓ సర్టిఫికేట్ ప్రదానం

జిల్లాలోని హిమ్మత్ రావుపేట గ్రామానికి హైదరాబాద్ లో ఉత్తమ గ్రామపంచాయతీగా ఐఎస్ఓ సర్టిఫికేట్ ప్రదానం -మంత్రి దయాకర్ రావు , సిఎస్ శాంతికుమారి అభినందనలు హైదరాబాద్ ….. జగిత్యాల జిల్లాలోని హిమ్మత్ రావుపేట గ్రామపంచాయతీకి ఐఎస్ ఓ సర్టిఫికేట్ ప్రశంసాపత్రంను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎరవెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి చేతులమీదుగా సర్పంచి పునుగోటి కృష్ణారావు అందుకున్నారు.  ఇటీవల స్వఛ్చ సర్వేక్షన్ కార్యక్రమంలో జిల్లా స్థాయితో పాటుగా […]

Reliance Trends Group Awards Medals and Commendations to Jagityal Alphores Students”

జగిత్యాల ఆల్ఫోర్స్ విద్యార్థులకు మెడల్స్ మరియు ప్రశంస పత్రాలు అందజేసిన రిలయన్స్ ట్రెంజ్ గ్రూప్ విద్యార్థులు బాగా చదివి ఫలితాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు సమాజంలో మంచి పేరు సంపాదించాలని రిలయన్స్ గ్రూప్స్ ట్రెండ్స్ మేనేజర్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రిలయన్స్ ట్రెండ్స్ ఆధ్వర్యంలో 10వ తరగతి మరియు ఇంటర్లో JEE మెయిన్స్ లో ఉత్తమ మార్కులతో ప్రతిభ చాటిన విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్ ను మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో […]

కల్లెడ సింగిల్ విండో చైర్మన్ సందీప్ రావు ఆర్థిక చేయూత

జగిత్యాల : కల్లెడ : నిరుపేద యువతి వివాహానికి రూ. 10 వేలు ఆర్థిక చేయుతనందించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు కల్లెడ పీఏసిఎస్ (ప్యాక్స్ ) ఛైర్మెన్ సందీప్ రావు. వివరాల్లోకి వెళితే జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన సుద్దాల భీమయ్య – రాజవ్వ దంపతుల కుమార్తె జల వివాహం త్వరలో జరగనుంది. కాగా యువతికి తండ్రి లేకపోవడం, తల్లి రాజవ్వ సైతం అనారోగ్యంతో బాధ పడడడంతో కుటుంబం పరిస్థితి చూసి చలించిన ఛైర్మెన్ […]

మానవత్వం చాటుకున్న కండ్లపల్లి మాజీ సర్పంచ్ సంపత్

జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కండ్లపల్లి వైపు మోటార్ సైకిల్ పై ఒక బర్త్ డే పార్టీకి వెళుతుండగా, అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయారు. ఆ సమయంలో అటువైపు నుంచి వెళుతున్న కండ్లపల్లి మాజీ సర్పంచ్ సంపత్ రోడ్డు పక్కన ఎండలో పడి ఉన్న ఇద్దరు యువకులను గమనించి ప్రాథమికంగా చికిత్స అందించి వెంటనే 108 వాహనంకు కాల్ చేసి, వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎండలో […]

గోదావరి హారతి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

గోదావరి హారతి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ రాయికల్ ఈ నెల 3జూన్ నుండి 8 జూన్ తారీకు వరకు నిర్వహించే గోదావరి హారతి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణను గురువారం రాయికల్ పట్టణంలో నిర్వహించారు .. బిజెపి జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్చార్జి గోదావరి హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్ బోలుసాని మురళీధర్ రావు గత 11 సంవత్సరాల క్రితం గోదావరి కలుషితమైతున్న తరుణంలో గోదావరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది… ఈ నేపథ్యంలో తలపెట్టిన గోదావరి […]

పండుగ వాతావరణంలో వైభవోపేతంగా దశాబ్ది వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా

జూన్ 22వరకు  పండుగ వాతావరణంలో వైభవోపేతంగా దశాబ్ది వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు -జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా -దశాబ్ది ఉత్సవ వేడుకలకు అన్ని వర్గాలతో పాటు మీడియాకు ప్రత్యేక ఆహ్వానం : రాష్ట్ర దశాబ్ది వేడుకల నిర్వహణపై జిల్లా కలెక్టర్ జగిత్యాల : ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో  పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించనున్నట్లు, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ […]

బ్రాహ్మణుల మనసు, మాటా, చేసే పని లోకహితం కోసమే : సీఎం కేసీఆర్

బ్రాహ్మణుల మనసు, మాటా, చేసే పని లోకహితం కోసమే: బ్రాహ్మణ సంక్షేమ సదనం’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రసంగం -ముఖ్యాంశాలు : Hyderabad:Gopanapalli : • ఈనాటి శుభసందర్భాన్ని పురస్కరించుకొని తమ ఆశీస్సులను ఆడియో సందేశం ద్వారా మనకందించినటువంటి, ఆశీర్వదించినటువంటి శ్రీ విధుశేఖర భారతీ స్వామి శృంగేరి పీఠం వారికి, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కంచికోటి పీఠం వారికి, వారి చరణ పద్మాలకు వందనాలు.  అనేక పీఠాల నుంచి విచ్చేసినటువంటి పీఠాధిపతులందరికి చరణాభి […]