# Tags
#Events #తెలంగాణ

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మండల అధ్యక్షులు….

( తెలంగాణ రిపోర్టర్, sampath panja) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీని బుధవారం రోజున ఎస్పీ కార్యాలయంలో ఎల్లారెడ్డిపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ అధ్యక్షులు
#Events #People #తెలంగాణ

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి కలెక్టర్ సాయం..

(తెలంగాణ రిపోర్టర్, Sampath panja): అగ్ని ప్రమాదంలో ఇల్లు, సామాగ్రి కాలిపోయిన బాధిత కుటుంబానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అండగా నిలిచారు. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట
#జగిత్యాల #Culture #Events #తెలంగాణ

ఇటిక్యాలలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

రాయికల్ : ఎస్. శ్యాంసుందర్ రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది.
#తెలంగాణ #Events #People

శ్రీ శిలేశ్వర – సిద్ధేశ్వర స్వామి దేవాలయం, మంథనిలో సంపూర్ణ ఋగ్వేద స్వాహాకార యజ్ఞము

శ్లో ॥ సాక్షాన్మూలప్రమాణాయ విష్ణోరమిత తేజసే | ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమోనమః || మంథని : స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ
#Culture #Events #జగిత్యాల #తెలంగాణ

10 నుంచి 22 వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు

జగిత్యాల జిల్లా : ధర్మపురి : ఈ నెల 10వ తేది సోమవారం నుంచి 22వ తేది వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు
#టెక్ న్యూస్ #Events #Tech #తెలంగాణ

ప్రపంచస్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ : హైదరాబాద్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం రూ.15 వేల కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఐటి మరియు పరిశ్రమల
#Events #జగిత్యాల #తెలంగాణ

విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి-ప్రగతి ప్రిన్సిపాల్ బాలె శేఖర

రాయికల్: S. Shyamsunder పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాల 40 వ వార్షికోత్సవ వేడుకలు” ప్రగతి విజయయానం” అనే పేరుతో ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా
#తెలంగాణ #Culture #Events

తెలుగు జాతీయ దినపత్రిక “తెలంగాణ రిపోర్టర్” క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంథని : తెలుగు జాతీయ దినపత్రిక “తెలంగాణ రిపోర్టర్” క్యాలెండర్ ను రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం మంథని పట్టణం