తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణీయ ఇంధన వనరుల సంస్థ (రెడ్కో) ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ గా రిటైర్డ్ ఏడీఈ దురిశెట్టి మనోహర్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా @telanganareporter ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ శుభాకాంక్షలు. తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ఆస్ట్రేలియా :మెల్బోర్న్ : 👉 మెల్బోర్న్ లో “ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో మంత్రి శ్రీధర్ బాబు కీలక ఒప్పందాలు: హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ లో 2030 నాటికి కొత్తగా
మంథని కోర్టు ఆవరణలో గురువారం మద్యాహ్నం బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వి.భవాని,కోర్టుల సిబ్బంది,మహిళా న్యాయవాదులు శ్రీమతి జి.శ్రీ
ఆకాశంలో జరిగిన అద్భుతాన్ని ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. శాస్త్రవేత్తలు చెప్పినట్లుగానే పరికరాలు అవసరం లేకుండానే చంద్రగ్రహణం కనిపించింది. గ్రహణం మొదలవ్వడం, చంద్రుడు చిక్కుకుపోయినట్లుగా అవ్వడం, బ్లడ్