జగిత్యాల : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో ఫేస్ రికగ్నైజేశన్ యాప్ లో హాజరు వేసుకున్నారనే ఆరోపణతో బుగ్గారం మండలం చందయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్
రాయికల్ :ఎస్. శ్యామసుందర్ రాయికల్ పట్టణ పద్మశాలి సేవాసంఘం ఎన్నికలు ఆదివారం అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో సంఘ నాయకులు పోటాపోటీగా గత రెండు రోజులనుండి ప్రచారం నిర్వహించి,
జగిత్యాల జిల్లా : వెల్గటూర్ మండలం : ప్రస్తుతం తల్లిదండ్రులు తమ బిడ్డకు అత్యుత్తమ సంరక్షణను అందించడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారని, ప్రసవం, అలాగే ప్రసవానంతర కాలంలో పిల్లల
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట: (సంపత్ పంజ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి
రాయికల్ : ఎస్.శ్యామసుందర్ : ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని 6,10,12
(రాజన్న సిరిసిల్ల : పేద విద్యార్థులకు మెరుగైన విద్య, అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతా లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం
ముల్కనూరు: M. కనకయ్య ముల్కనూరు ప్రజా గ్రంథాలయము-నమస్తే తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీలో విజేతలకు బహుమతుల పంపిణీ అంగరంగ వైభవంగా జరిగింది. ఈకార్యక్రమానికి బీసీ
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం రోజున మొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు పంజ సంపత్