# Tags
#తెలంగాణ #జగిత్యాల

మొదటి తప్పుగా భావించి పంచాయతీ కార్యదర్శిని విధుల్లోకి తీసుకోవాలి

జగిత్యాల : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో ఫేస్ రికగ్నైజేశన్ యాప్ లో హాజరు వేసుకున్నారనే ఆరోపణతో బుగ్గారం మండలం చందయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్
#తెలంగాణ #జగిత్యాల

స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా పద్మశాలి సంఘ ఎన్నికలు, అధ్యక్షులుగా గెలుపొందిన భోగ రాజేశం 

రాయికల్ : ఎస్.శ్యామసుందర్ : స్థానిక సంస్థల ఎన్నికలను తలపించేలా రాయికల్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఎన్నికలు ఆదివారం రాయికల్ లోని ఆ సంఘం కళ్యాణ
#తెలంగాణ

అట్టహాసంగా సాగుతున్న రాయికల్ పట్టణ పద్మశాలి సేవాసంఘం ఎన్నికలు

రాయికల్ :ఎస్. శ్యామసుందర్ రాయికల్ పట్టణ పద్మశాలి సేవాసంఘం ఎన్నికలు ఆదివారం అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో సంఘ నాయకులు పోటాపోటీగా గత రెండు రోజులనుండి ప్రచారం నిర్వహించి,
#తెలంగాణ #జగిత్యాల

ఈ నెల 07 వరకు ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు, పకడ్బందీగా నిర్వహణ: రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల జిల్లా : వెల్గటూర్ మండలం : ప్రస్తుతం తల్లిదండ్రులు తమ బిడ్డకు అత్యుత్తమ సంరక్షణను అందించడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారని, ప్రసవం, అలాగే ప్రసవానంతర కాలంలో పిల్లల
#తెలంగాణ

నూతనంగా నిర్మించిన అంగన్వాడి సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట: (సంపత్ పంజ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి
#తెలంగాణ

సన్న ధాన్యానికి 500 రు వెంటనే బోనస్ చెల్లించాలని బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో

రాజన్న సిరిసిల్ల : సంపత్ పంజ ఎన్నికల సమయంలో ధాన్యానికి 500 బోనసిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి, మాట మార్చి సన్నాలకు మాత్రమే ఇస్తానని చెప్పి, అవి
#తెలంగాణ #జగిత్యాల

ప్రభుత్వ నిబంధన మేరకు ఇంటి నిర్మాణం చేపట్టాలి..మున్సిపల్ కమిషనర్ మనోహర్

రాయికల్ : ఎస్.శ్యామసుందర్ : ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని 6,10,12
#తెలంగాణ

పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

(రాజన్న సిరిసిల్ల : పేద విద్యార్థులకు మెరుగైన విద్య, అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతా లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం
#తెలంగాణ

నామని సుజనా దేవికి బహుమతి,ఆమె రచనలపై డాక్టరేట్

ముల్కనూరు: M. కనకయ్య ముల్కనూరు ప్రజా గ్రంథాలయము-నమస్తే తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీలో విజేతలకు బహుమతుల పంపిణీ అంగరంగ వైభవంగా జరిగింది. ఈకార్యక్రమానికి బీసీ
#తెలంగాణ

ఎల్లో జర్నలిజం చేయవద్దు.పత్రిక స్వేచ్ఛను కలిగి ఉండండి… క్లబ్ అధ్యక్షుడు పంజ సంపత్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం రోజున మొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు పంజ సంపత్