# Tags
#తెలంగాణ #హైదరాబాద్

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

Hyderabad తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు 20 మంది జిల్లా కలెక్టర్ల బదిలీ ఖమ్మం కలెక్టర్‌గా ముజామిల్‌ఖాన్ నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌గా సంతోష్‌ రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్‌
#తెలంగాణ #జాతీయం #లైఫ్‌స్టైల్‌ #హైదరాబాద్

వాహ్…క్యా సీన్ హై…బడీ బాత్!

ఆ దృశ్యం…అందరినీ కదిలించింది.ఆమె విజయం..ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తెలంగాణ పోలీస్‌ అకాడెమీకి వచ్చిన ట్రైనీIAS కూతురైన ఉమా హారతికి.. ఎస్పీ ర్యాంక్‌ ఆఫీసరైన తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్‌
#తెలంగాణ

యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి: సిరిసిల్ల జాబ్ మేళాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా.. మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్….పోలీసుల శాఖ ఆద్వర్యంలో నిర్వహణ హాజరైన కలెక్టర్ అనురాగ్ జయంతి,ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. మెగా జాబ్
#తెలంగాణ #జాతీయం #హైదరాబాద్

పెద్దపల్లి జిల్లాకు కోకాకోలా యూనిట్.. వేల మందికి ఉపాధి-కోకాకోలా తో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఒప్పందం

పెద్దపల్లి జిల్లాకు కోకాకోలా యూనిట్.. వేల మందికి ఉపాధి. 700 కోట్ల రూ. తో ఏర్పాటుకు ముందుకు వచ్చిన కోకాకోలా కంపెనీ.. మంథని నియోజకవర్గంలో స్థలాల పరీశీలన
#హైదరాబాద్ #జగిత్యాల

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య..ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.. కథలాపూర్ మండలం అంబారిపేట : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తోందని,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు..బుధవారం ప్రొ. జయశంకర్ బడి
#హైదరాబాద్

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి : కార్పొరేట్ పాఠశాలకు
#జగిత్యాల

ప్రతిభ అవార్డుల ప్రధాన ఉత్సవం-గర్ల్స్ హైస్కూల్ గజిటెడ్ హెచ్ఎం బాలకిషన్ కు సన్మానం

ప్రతిభ అవార్డుల ప్రధాన ఉత్సవం-పదవి విరమణ పొందిన గజిటెడ్ హెచ్ఎం లకు సన్మానం జగిత్యాల: జగిత్యాల వికెబి-ఏసి ఫంక్షన్ హాల్లో జరిగిన “ప్రతిభ అవార్డుల ప్రధాన ఉత్సవం”లో
#హైదరాబాద్ #తెలంగాణ

రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటు..రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటు..రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు పత్రికా రంగంలో నూతన ఒరవడి సృష్టించి, నాలుగు దశాబ్దాలుగా వాస్తవాలను వెలికితీస్తూ, సేవలందించిన రామోజీ రావు
#జాతీయం #తెలంగాణ #హైదరాబాద్

మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం

మీడియా దిగ్గజం, అస్తమయం -ఎందరికో స్ఫూర్తి ప్రదాత ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు.  గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స
#తెలంగాణ #జాతీయం #హైదరాబాద్

పెద్దపెల్లి ఎంపీగా ధ్రువీకరణ పత్రం అందుకున్న వంశీకృష్ణ

పెద్దపెల్లి ఎంపీగా ధ్రువీకరణ పత్రం అందుకున్న వంశీకృష్ణ –మంత్రి శ్రీధర్ బాబుకు పార్టీ నాయకులకు వంశీకృష్ణ కృతజ్ఞతలు పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ తనయుడు