బంజారాలకు ప్రభుత్వం హక్కులను కల్పిస్తుంది : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
(సంపత్ కుమార్ పంజ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం తీజ్ ఉత్సవంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ బంజారాలకు వారి హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు లో. బంజారాలు కీలక పాత్రను పోషించడం జరిగిందన్నారు.గతంలో వారి హక్కులను కాల రాసిందని అన్నారు. దేశవ్యాప్తంగా 9.8 బంజారా జాతులు ఉన్నారని […]



