సుంకెట గ్రామంలో పోషణ పక్షోత్సవాలు
మోర్తాడ్ : మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షోత్సవాల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసి డిపిఓ జ్ఞానేశ్వరి పోషణ పక్షోత్సవాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. కిషోర బాలికలు, గర్భిణీలు, పిల్లలలో రక్తహీనత లాంటి జబ్బులను అరికట్టవచ్చని, అందుకోసమే తన ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు, గర్భిణీలకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించే కార్యక్రమం అమలు చేస్తున్నామని అన్నారు.సకాలంలో ఆహారాన్ని […]



