# Tags

This achievement sets an example for the nation, demonstrating the power of true social justice: Duddilla Sridharbabu, IT Minister for TG

Proud to share that Telangana has achieved a remarkable feat by completing the Socio, Economic, Employment, Education, Political and Caste Census of 3.52 crore population in just 50 days! This historic achievement was made possible by the Department of Planning, led by Deputy CM Bhatti Vikramarka garu, and the tireless efforts of our CM Revanth […]

రాయికల్ క్రికెట్ లీగ్ 57 మ్యాచ్ లలో ఎస్.టి.ఆర్ రైజర్స్ విజయం

ఆర్ సి ఎల్ విజేత ఎస్ టి ఆర్ రైజర్స్ రాయికల్: S. Shyamsunder : జనవరి 19 నుండి ఫిబ్రవరి 2 వ తేది వరకు నిర్వహించిన రాయికల్ క్రికెట్ లీగ్ 57 మ్యాచ్ లలో ఎస్.టి.ఆర్ రైజర్స్ విజయం సాధించింది. రన్నర్ అప్ ఏడిఆర్ వారియర్స్, మూడవ స్థానంలో ఎం ఆర్ సూపర్ కింగ్స్ విజేతలుగా నిలిచారు. విన్నర్స్ కి 30 వేల నగదు ట్రోఫీని ఆక్స్ఫర్డ్ స్కూల్ అధినేత బోగ రవి ప్రసాద్ […]

తమను మాల మాదిగలతో కలపకుండా బేడ బుడగ జంగాల ఉపకులాలుగా చేర్చి 5 శాతం రిజర్వేషన్ కేటాయించాలని వినతి

త్వరలో కుల గణన నివేదిక రాబోతున్న సందర్భంగా…రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు, జాన్ సెక్రెటరీ కళ్లెం ముత్తు కలిసి…తమను మాల మాదిగలతో కలపకుండా బేడ బుడగ జంగాల ఉపకులాలుగా చేర్చి 5 శాతం రిజర్వేషన్ కేటాయించాల్సిందిగా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో ఎన్టీఆర్ నగర్లో నివసిస్తున్న వానరాశి ఉప్పలయ్య కుమార్తె హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఆమెకు […]

వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర చట్ట బద్ధతపై ప్రస్తావన లేదు:శశిభూషణ్ కాచె,టిపిసిసి ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు

మంథని : కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెటు దేశ ప్రజలను నిరాశ పరిచింది : శశిభూషణ్ కాచె,టిపిసిసి ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు తెలంగాణ నుండి 8మంది బి.జె.పి ఎం.పి.లను ప్రజలు ఎన్నుకున్నా,రాష్ట్ర ప్రభుత్వ పలు ప్రాజెక్టుల కు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదు,బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేదు.బడ్జెటు ప్రవేశపెట్టిన అనంతరం జాతీయ స్టాక్ మార్కెట్ కుప్ప కూలడం వల్ల మధ్య తరగతి […]

వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభవార్త!

వైద్యులు అవ్వాలనుకునే వారికి శుభవార్త.. ఐదేళ్లలో 75 వేల సీట్ల పెంపు.. వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభవార్త చెప్పారు. దేశవ్యాప్తంగా వైద్య సీట్లను పెంచబోతున్నట్లు వెల్లడించారు. ఈమేరకు కేంద్ర బడ్జెట్-2025లో ఆమె పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి కనీసం 10 వేలు చొప్పున పెంచేందుకు కేంద్రం సిద్ధమైందన్నారు. ఇలా రానున్న ఐదేళ్లలో 75 వేల సీట్లు పెంచుతామన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 23 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ […]

మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు ప్రధాని మోదీ బహుమతి:బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు Dr. బోగ శ్రావణి

జగిత్యాల : 12 లక్షల ఆదాయంపై పన్ను రద్దు చేసిన మోదీ సర్కార్ –బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రూపొందించిన బడ్జెట్ 2025 – 26 లో ₹12 లక్షల రూపాయల వార్షిక ఆదాయం పై పన్ను రద్దు చేస్తూ బడ్జెట్ సెషన్ లో ప్రకటించిన కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్. సూక్ష్మ – మధ్యతరహా పరిశ్రమలకు 10 లక్షల […]

శాసన మండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు:రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

జగిత్యాల శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్ , టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్,అదనపు కలెక్టర్ బి ఎస్ లత తో కలిసి ఈ […]

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

రాయికల్ : S.Shyamsunder రాయికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను తనిఖీ చేసిపలు రికార్డులను లైసెన్స్ బిల్ బుక్ లను రిజిస్టర్లను క్షుణ్ణంగా కలెక్టర్ పరిశీలించారు.అలాగే గత సంవత్సర ప్రస్తుత సంవత్సర సబ్సిడీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘం పరిధిలో ఎరువుల విక్రయాల ను కలెక్టర్ పరిశీలించి. ఎరువుల విక్రయం విషయం లో సంఘాలు నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘాల కార్యదర్శుల కు మండల వ్యవసాయ అధికారులకు కలెక్టర్ సూచనలు […]

పార్లమెంట్‌‌లో 2025 బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్

ఢిల్లీ : నిర్మలమ్మకు మిఠాయి తినిపించిన రాష్ట్రపతి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ ఇవాళ పార్లమెంట్‌‌లో 2025 బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆర్థిక మంత్రి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్‌ సమర్పణకు అనుమతి తీసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై బడ్జెట్‌ వివరాలను వివరించారు. ఈ సందర్భంగా నిర్మలమ్మకు రాష్ట్రపతి మిఠాయి తినిపించారు. పెరుగు, చెక్కరతో నోరు తీపి చేసి గుడ్‌లక్‌ చెప్పారు ఇప్పటి వరకు […]

Alphores నరేందర్ రెడ్డి నుదుట వీరతిలకం దిద్ది స్వీట్ తినిపించిన ఆయన సతీమణి వనజారెడ్డి

కరీంనగర్ జిల్లా : కరీంనగర్, ఆదిలాబాద్ నిజామాబాద్, మెదక్ పట్టభద్రులఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పేరు ఖరారుతో కాంగ్రెస్ తోపాటు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో సిబ్బంది సంబరాలు.. కరీంనగర్ కు చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పేరును ప్రకటించడంతో కాంగ్రెస్ తోపాటు ఆల్ఫోర్స్ విద్యాసంస్థలో సంబరాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ […]