# Tags

క్రీడల అభివృద్దికి కృషిఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాయికల్ : S. Shyamsunder క్రీడల అభివృద్దికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్దికి కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. బడ్జెట్లో క్రీడలకు ఎక్కువ నిధులను కెటాయించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడలు, క్రీడాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. […]

రాయికల్ లో బిజెపి శ్రేణుల సంబరాలు

రాయికల్ : S. Shyamsunder భారతదేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద స్వీట్లను పంచి వేడుకలు నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద బాణాసంచా పేల్చి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండల ప్రధాన కార్యదర్శి తాజా మాజీ ఎంపిటిసి ఆకుల మహేష్, రాయికల్ పట్టణ ప్రధాన కార్యదర్శి […]

సీనియర్ న్యాయవాది స్వర్గీయ విష్ణుదాస్ శంకర్ రావు కుటుంబానికి శాసనసభ్యులు డా. ఎం.సంజయ్ కుమార్ పరామర్శ

జగిత్యాల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది స్వర్గీయ విష్ణుదాస్ శంకర్రావు సతీమణి శ్రీమతి పద్మబాయి బుధవారం మృతి చెందారు. ఈ సందర్బంలో.. జగిత్యాల శాసనసభ్యులు డా. ఎం. సంజయ్ కుమార్ వారి కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించారు. చిన్న నాటినుండి ఈ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారమని శాసనసభ్యులు డా.ఎం.సంజయ్ కుమార్ గుర్తుచేసుకున్నారు. వెంట రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, సీనియర్ పాత్రికేయులు సిరిసిల్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior […]

కేజీబీవీ పదవ తరగతి విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్

హుజరాబాద్ : m. కనకయ్య ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని హుజరాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ అనిత దేవి మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయుటకు టాలెంట్ టెస్టులు ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం మంచి ప్రతిభ కనబరిచిన మొదటి […]

నిరుపేద కుటుంబానికి చేయూత అందించిన దాతలు

హుజురాబాద్ : M. కనకయ్య హుజురాబాద్ నివాసులు, పట్టణ కేంద్రంలోని శిశుమందిర్ దగ్గర గల ప్రతాప్ వెంకటమ్మ- ఆదిరెడ్డి ల రెండవ కుమారుడు ప్రతాపు నాగరాజు వయసు 40 సంవత్సరాలు. జీవనోపాధి నిమిత్తం హైదరాబాదుకు వెళ్లి సుతారిగా పనిచేస్తుండగా రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో గత శుక్రవారం రోజున మరణించాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంత్యక్రియలు డైరెక్ట్ గా స్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. ఇప్పుడు 11 రోజుల కార్యక్రమం చేయలేని పరిస్థితిలో ఉండగా ఇంటి దగ్గరలో […]

కాంగ్రెస్ అభ్యర్ధిగా వి.నరేందర్ రెడ్డి కి బి ఫామ్ అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదారాబాద్ : మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా వి. నరేందర్ రెడ్డి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బి ఫామ్ అందజేశారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, జూపల్లి కృష్ణా రావు, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. తదితరులు ఉన్నారు. Sircilla SrinivasSircilla […]

ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా?

హైదారాబాద్ : ఈ చిత్రంలో ఎస్సైగా యూనిఫాంలో ఉన్న యువతి పేరు జబీనాబేగం. పక్కన నిలబడింది అదే స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న లాల్యానాయక్. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా?… వీళ్లిద్దరూ గురుశిష్యులు కావడం, ఆయన వద్ద పాఠాలు నేర్చుకున్న విద్యార్థిని ఎస్సైగా.. తాను కానిస్టేబుల్ గా పనిచేసే స్టేషన్ కి రావడం ఇందులో ప్రత్యేకత. ఇద్దరూ పేదరికం అనే అడ్డంకులను దాటుకుని ఆయా స్థానాలకు చేరుకోవడం మరింత ప్రత్యేకం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం […]

భరత్ చంద్ర చారీ…నేనూ, మీ జిల్లా కలెక్టర్ ను అంటూ…

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారయణపురం, కంకణలగూడెం గ్రామంలో 10 వ తరగతి విద్యార్థులను చదువు వైపు ప్రోత్సాహించాలన్న లక్ష్యంతో బుధవారం ఉదయం 5 గంటలకే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఒక విద్యార్థి ఇంటికి వెళ్లి, తలుపు తట్టారు. ఆత్మీయంగా, భరత్ చంద్ర చారీ.. అంటూ, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు 10వ తరగతి విద్యార్థిని పిలుచుకుంటూ, తెల్లవారుజామున ఆ విద్యార్థి ఇంటికెళ్లి నిద్రలేపారు. ఆ కుటుంబం ఊహించని అతిథి వారింటి […]

దుకాణాలు, హోటళ్లలో మున్సిపల్ అధికారుల తనిఖీలు

రాయికల్‌ : ఎస్. శ్యామ్ సుందర్ రాయికల్ పట్టణంలో మున్సిపల్ సిబ్బంది బుధవారం పలు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగిస్తున్న మరియు విక్రయిస్తున్న వ్యాపారస్థులకు జరిమానాలు విధించడంతో పాటు, సరఫరా చేస్తున్న వాహనంలో ఉన్న ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు.అదనంగా, హోటళ్లు మరియు రెస్టారెంట్లలో ఆహార నాణ్యతను పరిశీలించారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ డి. సురేష్, జవాన్ వినయ్ మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. Sircilla SrinivasSircilla Srinivas […]

మహిళా సాధికారతపై అవగాహన కలిగి ఉండాలి

రాయికల్ : S.శ్యామసుందర్ మహిళలు మహిళా సాధికారత,మిషన్ శక్తి స్కీం, మహిళాభివృద్ధి సంక్షేమ శాఖలు అందించే సేవలపై అవగాహన కలిగి ఉండాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సమీనా తబస్సమ్, మహిళా సాధికారత కేంద్ర బృందం సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో ఆశా దినోత్సవాన్ని పురస్కరించుకొని “బేటి బచావో… బేటి పడావో పథకం” గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీసి, పిఎన్డీటి, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆక్ట్ […]