# Tags

4 సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించిన సి ఎం రేవంత్ రెడ్డి

నారాయణపేట జిల్లా, కోస్గీ మండలం చంద్రవంచ : ప్రజా పాలనలో భాగంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి నాలుగు నూతన సంక్షేమ కార్యక్రమాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 76వ భారత గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అంకితం చేశారు. జనవరి 26 న బ్యాంకులకు సెలవు రోజు అయినందున అర్థరాత్రి తర్వాత రైతు భరోసా కింద రైతు ఖాతాల్లో ప్రతి […]

గునుకులపల్లిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన అడిషనల్ కలెక్టర్లు

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు… చిగురుమామిడి (ఎం. కనకయ్య) : ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేస్తామని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ కుమార్, లక్ష్మి కిరణ్ అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను మండలంలోని గునుకుల పల్లె గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. […]

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

హైదరాబాద్ : పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రప్రభుత్వం ఏడుగురు తెలుగువారిని వరించిన పద్మ పురస్కారాలు, ఏడుగురికి పద్మ విభూషణ్‌ పురస్కారాలు, 19 మందికి పద్మ భూషణ్‌ అవార్డులు, 113 మందికి పద్మ శ్రీ అవార్డులు నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు AIG హాస్పిటల్స్ అధినేత DR. నాగేశ్వర్ రావుకు పద్మ విభూషణ్ అవార్డు మంద కృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు ప్రకటించిన కేంద్రం Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with […]

బాలికల పాఠశాలలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

రాయికల్ : S. శ్యామసుందర్ : బాలికల ఉన్నత పాఠశాల రాయికల్ లో శనివారం జాతీయ ఓటర్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎన్నికల విధానంపై అవగాహన కోసం పాఠశాలలో నమూనా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తాసిల్దార్ ఎం ఏ ఖయ్యూం విద్యార్థుల చే ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. 18 సంవత్సరాలు నిండిన ముగ్గురు యువకులకు ఓటర్ గుర్తింపు కార్డులను అందజేశారు. మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు […]

IDBI బ్యాంక్ ఆధ్వర్యంలో హై స్కూల్ కు USHA R.O వాటర్ ప్యూరిఫైయర్ అందజేత 

జగిత్యాల: IDBI బ్యాంక్, జగిత్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో జగిత్యాల మండలం చలిగల్, జిల్లా పరిషత్ హైస్కూల్ లో CSR సీడ్ పేరిట ఒక కార్యక్రమం నిర్వహించింది.Hyd-II రీజనల్ హెడ్ డి వెంకటేష్ సూచనల మేరకు శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా IDBI బ్యాంక్ USHA వాటర్ కూలింగ్ సిస్టమ్ (80lts సామర్థ్యం)తో RO వాటర్ ప్యూరిఫైయర్ (40lts/hr కెపాసిటీ)ని పాఠశాలకు అందించింది. Hyd-II రీజినల్ కో-ఆర్డినేటర్ & AGM నరేన్ కందాల ఆధ్వర్యంలో జరిగిన […]

అమెజాన్ కంపెనీతో రూ.60,000 కోట్ల విలువైన అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం

దావోస్ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అమెజాన్ (Amazon) కంపెనీతో రూ.60,000 కోట్ల విలువైన అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లొ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అమెజాన్ (Amazon) సంస్థ ఒప్పందం చేసుకుంది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలోని తెలంగాణ పెవిలీయన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు-ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల […]

నిరుద్యోగులకు అండగా ఉండేందుకే ఎమ్మెల్సీగా పోటీ…ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

రాయికల్: S. Shyamsunder • ఉద్యోగ రూపకల్పనలో ముందువరుసలో ఉంటా! • ప్రైవేటు ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల మంజూరికి కృషి. • రాయికల్ పట్టభద్రులతో ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నిరుద్యోగులకు అండగా నిలిచి వారి సమస్యలు పరిష్కరించేందుకే తాను పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి తెలిపారు.  మంగళవారం రాయికల్ మండలంలో  పలువురు పట్టభద్రులను కలిసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని కోరారు. ఈ […]

ఎస్సారెస్పీ నీటితో చెరువులను నింపాలి :ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఇటిక్యాల రైతుల వినతి

రాయికల్ : ఇటిక్యాల : (ఎస్. శ్యామసుందర్) రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని చింతల చెరువు, లక్ష్మి సాగర్ చెరువుల్లో నీరు అడుగంటిందని, ఎస్ఆర్ఎస్పి నీటితో చెరువులు నింపాలని కోరుతూ ఇటిక్యాల గ్రామ రైతులు సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డిని కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించి నీటి పారుదల శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఇటిక్యాల గ్రామ రైతుల సాగుకు ఆధారమైన చింతల […]

రోడ్డు భద్రత వారోత్సవాల్లో ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో ర్యాలీ

ఎల్లారెడ్డిపేట : (సంపత్ పంజా): రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో ర్యాలీ అవగాహన Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of […]

గంజాయి,మతుపదార్థాలను తరమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి : ఎస్ పి

సిరిసిల్ల : (తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా) సిరిసిల్ల పట్టణం పద్మనాయక ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలపై ,గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేయడంతో పాటు విద్యార్థులకు వాలీబాల్స్ అందజేషి,తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులతో కలసి SAY NO TO DRUGS కి సంబంధించిన పోస్టర్స్ ను ఎస్ఆ పి విష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…విద్యార్థులు గంజాయి, […]