ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య..ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.. కథలాపూర్ మండలం అంబారిపేట : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తోందని,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు..బుధవారం ప్రొ. జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామంలోని పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు..జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం […]



