రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్: అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి, సిఈఓ శ్రీనివాస్
రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్: అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంకు ఉందని బ్యాంకు అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు స్థాపించిన 24 సంవత్సరాల కాలంలోనే, 7 లక్షల […]


