# Tags

గోపాలరావుపేటలో వాలీబాల్ కోర్టును ప్రారంభించిన జర్నలిస్టులు రంగారావు, శ్రీనివాస్ 

గోపాలరావుపేటలో వాలీబాల్, షటిల్ కోర్టులను ప్రారంభించిన జర్నలిస్టులు పి ఎస్ రంగారావు, సిరిసిల్ల శ్రీనివాస్  జగిత్యాల:  జగిత్యాల అర్బన్ మండలం, తిప్పన్నపేట -గోపాలరావుపేటలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రాథమిక పాఠశాల, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకోసం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని యువకులు సంఘటితంగా ఏర్పడి, వాలీబాల్ మరియు షటిల్ కోర్టులు ఏర్పాటు చేశారు. గ్రామంలోని విద్యార్థులను,వారి వారి తల్లితండ్రులను ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గుచూపే విధంగా ఏర్పాటు చేసిన […]

PM Narendra Modi held extensive discussions with UAE President, His Highness Sheikh Mohamed bin Zayed Al Nahyan in Abu Dhabi today. The PM reiterated India’s strong condemnation of the attacks on the UAE, while appreciating his leadership and concern for the Indian community. The two leaders reviewed the India-UAE Comprehensive Strategic Partnership and discussed expanding […]

విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు 

విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఇటీవల జరిగినటెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 50 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.  విశ్వకర్మ భవన్ లో విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షులు తొగిటి గంగాధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశ్వకర్మ జిల్లా అధ్యక్షులు టివి సత్యం, కోశాధికారి ఇల్లందుల పురుషోత్తం, ఏరోజు చంద్రమౌళి, గాజోజ్ శివకుమార్, ఉదయ భాస్కర్, సత్యనారాయణ, అంజయ్య, పెద్దోళ్ల శ్రీనివాస్, తొగిటి రమేష్ మరియు రమణ, డాక్టర్ […]

కొండగట్టు అంజన్న పెద్ద జయంతి -విశేషాలు

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో పెద్ద జయంతి (హనుమాన్ జన్మదినం) అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద పండుగ ఈ రోజు. – సిరిసిల్ల శ్రీనివాస్, ఎడిటర్, తెలంగాణ రిపోర్టర్  https://youtube.com/live/N8a9RqTsZD0?feature=share కొండగట్టు అంజన్న శంఖు చక్ర గదాధరుడై, నృసింహ ముఖంతో (వెనుక భాగంలో) దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. “కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న”గా భక్తుల నమ్మకం. సాధారణంగా చైత్ర పూర్ణిమ నాడు జరిగేది హనుమాన్ జయంతి అయితే, దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా […]

పాఠశాలలు దేశ భవిష్యత్తు నిర్మాణ వేదికలు : సి ఎం రేవంత్ రెడ్డి

నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో విద్యా శాఖలో తీసుకుంటున్న నిర్ణయాలు వెనుకడుగు వేయకుండా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి అన్నారు.  “పాఠశాలలు దేశ భవిష్యత్తు నిర్మాణ వేదికలు. ఆ వేదికలను పునరుద్ధరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలను అనాధలుగా చూడదలుచుకోలేదు. తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తతో చూసుకుంటారో అదే రీతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలను చూసుకోవాలన్నదే మా సంకల్పం” అని […]

కరీంనగర్ లో నాలుగు కోట్ల బంగారం దోపిడీ ?

ఐదుగురు సాయుదులు పి ఎం జె జ్యువెలరీ షాపులోకి చొరబడి మేనేజర్, సిబ్బందిపై కాల్పులు మేనేజర్ ముస్తాక్, సిబ్బంది కమలహాసన్, రాజేష్, మధుకర్ లకు తీవ్ర గాయాలు హుటా హుటిన ఆసుపత్రికి తరలింపు కరీంనగర్ , మే 3తెలంగాణ రిపోర్టర్ : కరీంనగర్ జ్యోతి నగర్ ప్రాంతంలోని పీఎంజే జ్యువలరీ షాప్ లో ఆదివారం పట్టపగలు భారీ దోపిడీ జరిగింది. ఉదయం 11 గంటల 11 నిమిషములకు మొదట కస్టమర్ రూపంలో ఒక దుండగుడు షోరూమ్ లోకి […]

ఈ నియమాలు పాటించకుంటే, NEET పరీక్ష రాయలేరు, జాగ్రత్త!

జగిత్యాల : మే 3న రేపు నీట్- 2026 ప్రవేశ పరీక్ష, జగిత్యాల జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు : జిల్లా NEET కోఆర్డినేటర్ కె. బ్రహ్మానంద రెడ్డి  -3 పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాయనున్న 796 మంది విద్యార్థులు  -SKNR డిగ్రీ కళాశాలలో ఒకటి, JNTU ఇంజనీరింగ్ కాలేజీలో 2 పరీక్ష కేంద్రాలు  దేశవ్యాప్తంగా మే మూడవ తేదీన National Testing Agency ద్వారా నిర్వహించబడుతున్న నీట్- 2026 ప్రవేశ పరీక్ష కోసం జగిత్యాలజిల్లాలోఅన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా […]

25 సంవత్సరాల తర్వాత ఘనంగా శారద విద్యాలయం జగిత్యాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జగిత్యాల : పట్టణంలోని శారదా విద్యా నిలయం పాఠశాలలో 1999–2000 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉల్లాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ కాలం నాటి సహపాఠులు, ఉపాధ్యాయులు, మరియు పాఠశాల యాజమాన్యం అండ్ హెడ్మాస్టర్ శ్రీ పునుగోటి నీరజాకుమారి రంగారావు గారు పాల్గొని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాస కాలంలో పొందిన అనుభవాలను పంచుకుంటూ, గురువుల మార్గదర్శకత తమ జీవితాల్లో ఎంతగానో ఉపయోగపడిందని […]

Bjp రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన “దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్” జిల్లా స్థాయి వర్క్‌షాప్

Bjp రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన “దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్” జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు గారు, జనరల్ సెక్రటరీ వడ్డేపల్లి శ్రీనివాసన్ గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారపరాజు రాంచందర్ రావు గారు ముఖ్యంగా పేర్కొన్న విషయాలు: ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ తివారీ జీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారు, బీజేఎల్పీ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, గౌతమ్ రావు గారు […]

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణకు భూమి పూజ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీతీరం వెంట ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణకు భూమి పూజ నిర్వహించారు. గోదావరి పుష్కరాల నాటికి శాశ్వత ప్రాతిపదికన దేవాలయాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యం మేరకు 198 కోట్ల రూపాయలతో చేపట్టిన పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంలో కాళేశ్వరం బస్ స్టేషన్ నిర్మాణానికి […]