# Tags

వయోవృద్దుల సంరక్షణ భాద్యత వారసులదే : ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది

ప్రపంచ వయోవృద్దుల దినోత్సవ సందర్బంగా మంథని కోర్టు ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి అపర్ణ మల్లాది పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,  వృద్ధుల సంక్షేమ బాధ్యత వారి వారసులదేనని, వృద్ధుల సంక్షేమ చట్టం క్రింద రెవెన్యూ డివిజన్ అధికారి కేసుల విచారణ జరిపి ఉత్తర్వులను జారీ చేస్తారని వివరించారు. ఉల్లంఘన జరిగిన పక్షంలో కోర్టులు గరిష్ఠంగా మూడునెలల జైలు శిక్ష, 5వేల వరకు జరిమాన విధించవచ్చని పేర్కొన్నారు. సీనియర్ […]

జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన విజయవంతం చేయండి -రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల ప్రభుత్వం అని వారికి అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా నూకపల్లిలోని డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి […]

మంథని కోర్టులో బార్ అసోసియేషన్ మరియు కోర్ట్ సిబంది ఆధ్వర్యంలో గోరింటాకు ఉత్సవం

మంథని : మంథని కోర్టు లో బార్ అసోసియేషన్ మరియు కోర్ట్ సిబంది ఆధ్వర్యంలో ఆషాడ మాసం ముగింపు రోజు (బుదవారంనాడు) గోరింటాకు ఉత్సవం జరిగింది. ఈ కార్య క్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది, అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఆర సుధారాణి, సూపరింటెండెంట్ రజనీ, న్యాయవాదులు షబానా,మొర స్రవంతి పాల్గొన్నారు. న్యాయ వాదులు జడ్జిలను గోరింటాకు తో అలంకరించారు, జడ్జి లు, మహిళా న్యాయవాదులు,కోర్ట్ సిబంది పరస్పరం అభింనందనలు తెలుపుకున్నారు. […]

పంచాంగము 13.08.2026

🕉️ శ్రీనివాస్ మొగులూరి : 🪔 శ్రీ ధన్యాశ్రీధరాయనమః‌ 🪔 అష్టావింశతి మహాయుగే కలియుగం: 5128 విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ శక సంవత్సరం: 1948 పరాభవ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: శ్రావణ పక్షం: శుక్ల – శుద్ధ తిథి: పాడ్యమి రా.10:09 వరకుతదుపరి విదియ వారం: గురువారం – బృహస్పతివాసరే నక్షత్రం: ఆశ్లేష ఉ‌.08:20 వరకుతదుపరి మఘ యోగం: వరియాన ప‌.12:18 వరకుతదుపరి పరిఘ కరణం: కింస్తుఘ్న ఉ‌.11:54 వరకుతదుపరి బవ రా.10:09 […]

పంచాంగము 12.08.2026

⏰శ్రీనివాస్ మొగులూరి 🪔‌ అష్టావింశతి మహాయుగే కలియుగం: 5128 విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ శక సంవత్సరం: 1948 పరాభవ ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ – వర్ష మాసం: ఆషాఢ పక్షం: కృష్ణ – బహుళ తిథి: అమావాస్య రా.11:57 వరకుతదుపరి శ్రావణ శుక్ల పాడ్యమి వారం: బుధవారం – సౌమ్యవాసరే నక్షత్రం: పుష్యమి ఉ‌.09:23 వరకుతదుపరి ఆశ్లేష యోగం: వ్యతీపాత ప‌.03:16 వరకుతదుపరి వరియాన కరణం: చతుష్పద ప‌.12:59 వరకుతదుపరి నాగవ రా.11:57 వరకుతదుపరి […]

ఎల్లారెడ్డిపేట నూతన ఎస్సైకి టీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ సభ్యుల సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంకు నూతనంగా వచ్చిన ఎస్ఐ రమేష్ గౌడ్, శనివారము బాధ్యతలు స్వీకరించారు . ఆదివారం రోజున టీయూడబ్ల్యుజే అనుబంధ ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి ఎస్ఐ రమేష్ గౌడు కు శాలువాతో సన్మానం చేశారు. 2014వ సంవత్సరం బ్యాచ్ కి చెందిన రమేష్ గౌడ్ బెల్లంపల్లి రామడుగు 3 టౌన్ పోలీస్ స్టేషన్ తో పాటుగా వివిధ పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించి […]

జీవితానికి సుస్థిరమైన ప్రారంభం కోసం తల్లిపాలు-పొలాసలో అవగాహన కార్యక్రమం

జగిత్యాల :పొలాస తల్లిపాల వారోత్సవాలలో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొలాస సెక్టార్ పరిధిలోని తల్లులకు అవగాహనా కార్యక్రమం  తల్లిపాల వారోత్సవాలలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జగిత్యాల మండలం పొలాస గ్రామంలో మహిళాభివృద్ధి, మరియు శిక్షగు సంక్షేమ శాఖ icds project ఆధ్వర్యంలో పొలాస సెక్టార్ పరిధిలోని తల్లులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి డా ఆడెపు భాస్కర్, icds అధికారిణి జయప్రద, సర్పంచ్ […]

శుభోదయం! 05 ఆగస్టు 2026 ప్రధాన జాతీయ, రాష్ట్ర మరియు తెలంగాణ ముఖ్య వార్తలు:

తెలంగాణ వార్తలు ఎస్సారెస్పీ నీటి సామర్ధ్యం 1091 అడుగులు, (90 టీఎంసీలకు) గాను, ప్రస్తుతం 35.53 టీఎంసీలు నీరు ఉంది జాతీయ వార్తలు ఆంధ్రప్రదేశ్ & ఇతర రాష్ట్రాలు Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social […]

ఇక ప్రభుత్వ కార్యాలయాలకు ‘టీ-ఫైబర్’ ఇంటర్నెట్ మాత్రమే… అధికారులను ఆదేశించిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ ఒకటి నుంచి కేవలం ‘టీ-ఫైబర్’ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఆ గడువు దాటిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవల నిమిత్తం ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దని స్పష్టం చేశారు. మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ‘టీ – ఫైబర్’పై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ […]

కోకాకోలా కంపెనీ సీఎస్ఆర్ నిధులతో రూ.2 కోట్లతో అభివృద్ధిపనులకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు భూమి పూజ

మంథని : 👉 నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీధర్ బాబు 👉 కోకాకోలా ఫ్యాక్టరీ ఏర్పాటుతో పెద్దపల్లి జిల్లాలో పారిశ్రామిక రంగానికి మరింత ఊతం మంథని : పట్టణంలో నిర్మాణంలో ఉన్న సమీకృత ఆర్డీవో కార్యాలయం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత […]