రాజన్న సిరిసిల్ల జిల్లా: (సంపత్ పంజా) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల తాలూకాకు చెందిన సర్వేయర్ వేణు లంచం తీసుకుంటుండగా
అభినందనలు, విమర్శలు ప్రధానం కాదు, సామాజిక సేవలే లక్ష్యంగా రోటరీ క్లబ్, ఆపి సంస్థల అనుబంధంతో పనిచేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. రోటరీ
శతాబ్ది ఖండ పథసంచలనంలో జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ కొంగరి సాయికృష్ణ –రాయికల్: ఎస్. శ్యామసుందర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాయికల్ ఖండ ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాల
జగిత్యాల సెప్టెంబర్ 27:ఉద్యోగుల,ఉపాధ్యాయుల,పెన్షనర్ల, గెజిట్టెడ్ అధికారుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని టీ.జీ.ఈ.జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని నీటి పారుదల శాఖ కార్యాలయ
జగిత్యాల నియోజకవర్గం రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ : ప్రభుత్వం పెద్దన్నలా వ్యవహరిస్తుండగా, రోటరీ,ఆపి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లాంటి స్వచ్ఛందసంస్థలందిస్తున్న వైద్య శిభిరాలు
జగిత్యాల : మంగళవారం జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్,స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక కార్యకర్త కాళోజీ నారాయణ రావు జయంతి కార్యక్రమం
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 5 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయబడుతుందని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి జి.శ్యాంప్రసాద్ వెల్లడించారు. మంగళవారం