# Tags
#తెలంగాణ

పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన శాసనసభ్యులు…

(తెలంగాణ రిపోర్టర్ ) కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని బిబీపేట మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన స్థానిక శాసనసభ్యులు కాటుపల్లి వెంకటరమణారెడ్డి.
#తెలంగాణ

విధుల్లో చేరిన పూర్తి స్థాయి మండల పశు వైద్యాధికారి

(తెలంగాణ రిపోర్టర్): రాజన్న సిరిసిల్ల జిల్లా…సంపత్ కుమార్ పంజ… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పశు వైద్యాధికారి గా జంపాల రాహుల్ పూర్తి స్థాయి మండల
#తెలంగాణ

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో తప్పులు లేకుండా చూడాలి::జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ..

(తెలంగాణ రిపోర్టర్ ):- సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా ఎన్యుమరేటర్లు నిబద్ధత, అంకిత భావంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్
#Blog #తెలంగాణ

హార్వెస్టర్ యాజమాన్యాలకు, డ్రైవర్లకు అవగాహన సదస్సు

కామారెడ్డి జిల్లా : కామారెడ్డి పట్టణంలోని అర్టివో కార్యాలయంలో ఖరిఫ్ (వానకాలం) 2024 – 25 వరి పంటపై హార్వెస్టర్ యజామనులకి, డ్రైవర్ లకు జిల్లా రవాణా
#తెలంగాణ #జగిత్యాల

తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారం అందుకున్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశంలో మొదటి ఆడియో ఇంజనీర్ కుమారి డా.సాజిదా ఖాన్ 

తెలంగాణ ప్రతిభా స్పూర్తి పురస్కారం అందుకున్న భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశంలో మొదటి ఆడియో ఇంజనీర్ కుమారి డాక్టర్ సాజిదా ఖాన్  జగిత్యాల : తెలంగాణ మైనార్టీ
#తెలంగాణ

కర్ర సాముతో ఆత్మరక్షణ-హెల్పింగ్ హార్ట్స్ వ్యవస్థాకులు కె. పున్నంచందర్

(తెలంగాణ రిపోర్టర్)రాజన్న సిరిసిల్ల జిల్లా…. సంపత్ కుమార్ పంజ…. హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ కళాశాల మైదానంలో రెండవ విడత
#తెలంగాణ

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు..

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ panja): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాజన్న ఆలయం
#తెలంగాణ

జిల్లాలో నిషేధిత గుడుంబా స్థావరాలపై ఏకకాలంలో ఆకస్మిక దాడులు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజ) రాజన్న సిరిసిల్ల జిల్లా…. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించి 43 లీటర్ల జాగిరి నేలమట్టం చేయడం
#తెలంగాణ

ప్రగతి ప్రణాళికల రూపకల్పన కోసం సమగ్ర సర్వే : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని, • సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి • నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలి