# Tags
#తెలంగాణ

పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటాం:జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

మానకొండూర్ : (కనకయ్య ముడికే) మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా జీవిస్తామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.మంగళవారం మానకొండూరు మండల కేంద్రంలోని బాలుర జిల్లా పరిషత్
#తెలంగాణ

ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా.. అధికారులకు, సిబ్బందికి బందోబస్తు సందర్భంగా పూర్తి వివరాలతో దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. బుధవారం రోజున జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి
#తెలంగాణ

సీఎం సభను విజయవంతం చేయండి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

(తెలంగాణ రిపోర్టర్): బుధవారం 20న వేములవాడ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే, రాజన్న సిరిసిల్ల డిసిసి అధ్యక్షులు
#తెలంగాణ

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధిపనులకు రూ.127.65 కోట్లు మంజూరు

హైదారాబాద్ : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రూ.127.65 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన
#తెలంగాణ

సీఎం రాకకు ముమ్మర ఏర్పాట్లు-వేములవాడలో వేగంగా సిద్ధమవుతున్న సభాప్రాంగణం

ఉదయం 09.15 గంటలకు జిల్లా పర్యటన మధ్యాహ్నం 01.40 గంటల వరకు రాజన్న సిరిసిల్ల (సంపత్ panja): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకకు వేములవాడ పట్టణంలో ఏర్పాట్లు
#తెలంగాణ

పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్ద

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజ): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన కొండా ఆంజనేయులు గౌడ్ ఆర్థిక సహాయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి
#తెలంగాణ

వైవిధ్యమైన కవితల సమాహారం “హృదయ విరులు”-కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు నాళేశ్వరం శంకరం

కరీంనగర్, నవంబర్ 17 భిన్నమైన అంశాలతో, వైవిధ్యమైన కవితలతో కూడినది హృదయ విరులు కవితా సంపుటియని కేంద్ర సాహిత్య అకాడమీ అడ్వైజరీ బోర్డు సభ్యులు, తెలంగాణ రచయితల
#తెలంగాణ #జగిత్యాల

గ్రూప్ – 3 పరీక్ష కు పటిష్ట బందోబస్తు – జిల్లా అదనపు ఎస్పీ భీమ్ రావు

జగిత్యాల జిల్లా…. ఆదివారం, సోమవారం నిర్వహించే గ్రూప్- 3 పరీక్షల సందర్భంగా పరీక్ష జరిగే కేంద్రాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అదనపు ఎస్పీ
#తెలంగాణ #జగిత్యాల

గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ చర్యలు-34 కేంద్రాలలో 10,656 మంది అభ్యర్థులు:కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల : 34 కేంద్రాలలో 10 వేల 656 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు 17న రెండు సెషన్స్, 18న ఉదయం గ్రూప్ -3 పరీక్షల
#తెలంగాణ

వేములవాడలో ఈనెల 20 వ తేదిన ముఖ్యమంత్రి పర్యటన : ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి పొన్నం ప్రభాకర్

(తెలంగాణ రిపోర్టర్): వేములవాడ లో ఈ నెల 20 వ తేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ