# Tags
#తెలంగాణ

రైతు ఖాతాలలో సన్న వడ్లకు 500రూ.బోనస్ -రైతుల సంబరాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు చేసిన రైతు ఖాతాలలో సన్న వడ్లకు 500 రూ. బోనస్ పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపు
#తెలంగాణ

ప్రజల ఆశీస్సులతో ప్రజా సంక్షేమపథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు :మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం మా ధ్యేయం -ప్రజల ఆశీస్సులతో ప్రజా సంక్షేమపథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
#తెలంగాణ

ప్రమాదవశాత్తు కారు దగ్ధం – మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది…

(తెలంగాణ రిపోర్టర్) కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీలో బాలెనో కార్ రాత్రి ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురైంది. వెంటనే గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.
#తెలంగాణ #హైదరాబాద్

శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో రఘువంశీ ఏరోస్పేస్ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు శంఖుస్థాపన

శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో రఘువంశీ ఏరోస్పేస్ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…రఘువంశీ ఏరోస్పేస్
#తెలంగాణ

మక్ష్ (MAKSH) గ్లోబల్ ఫౌండేషన్ అవార్డునందుకున్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత డా.సాజిదాఖాన్

హైదరాబాద్ :మక్ష్ (MAKSH) గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు మరియు అవార్డులను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక
#తెలంగాణ

సాధారణ ప్రసవాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలి… జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..

( తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా .. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం వసంతరావు రాజన్న సిరిసిల్ల
#తెలంగాణ

వివేకానంద మినీ స్టేడియంలో జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవం-ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జిల్లా కేంద్రంలో వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవం – ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద
#తెలంగాణ

ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిందే:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

“రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు లభించాలంటే పరిశ్రమలు స్థాపించాలి. అవసరమైన చోట భూ సేకరణ జరగాల్సిందే. అయితే, భూమి రైతుల ఆత్మగౌరవంతో ముడివడి ఉంటుంది.
#తెలంగాణ

రైస్ మిల్లులను తనిఖీ చేస్తున్న పొల్యూషన్ అధికారులు

మానకొండూర్ : మండల కేంద్రంలోని సదాశివపల్లి స్టేజి సమీపంలో ఉన్నటువంటి రైస్ మిల్ యజమాన్యాలు ఇష్టానుసారంగా మిల్లులను నడుపుతున్నారు మిల్లుల చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు ఎన్నో రకాలుగా
#తెలంగాణ

వరంగల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్

వరంగల్ : ఇవాళ ఉక్కు మహిళ ఇందిరమ్మ 107వ జయంతి సందర్భంగా వారికి నివాళులు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది.