(తెలంగాణ రిపోర్టర్) కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీలో బాలెనో కార్ రాత్రి ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురైంది. వెంటనే గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.
శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్లో రఘువంశీ ఏరోస్పేస్ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…రఘువంశీ ఏరోస్పేస్
హైదరాబాద్ :మక్ష్ (MAKSH) గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు మరియు అవార్డులను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక
జిల్లా కేంద్రంలో వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవం – ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద
“రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు లభించాలంటే పరిశ్రమలు స్థాపించాలి. అవసరమైన చోట భూ సేకరణ జరగాల్సిందే. అయితే, భూమి రైతుల ఆత్మగౌరవంతో ముడివడి ఉంటుంది.
మానకొండూర్ : మండల కేంద్రంలోని సదాశివపల్లి స్టేజి సమీపంలో ఉన్నటువంటి రైస్ మిల్ యజమాన్యాలు ఇష్టానుసారంగా మిల్లులను నడుపుతున్నారు మిల్లుల చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు ఎన్నో రకాలుగా
వరంగల్ : ఇవాళ ఉక్కు మహిళ ఇందిరమ్మ 107వ జయంతి సందర్భంగా వారికి నివాళులు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది.