# Tags
#తెలంగాణ

డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల.. సిఎం చేయూతతో నెరవేరనుంది

హైదారాబాద్ : డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుంది. ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితులను
#తెలంగాణ #Tech

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేనికి నరేందర్ రెడ్డి వినతి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేనికి నరేందర్ రెడ్డి వినతి.. రానున్న పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అల్ఫోర్స్ సంస్థల అధినేత
#తెలంగాణ #హైదరాబాద్

కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ గా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి “అల్ఫోర్స్” డా‌వి.నరేందర్ రెడ్డి ఏకగ్రీవం

కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ గా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి “అల్ఫోర్స్” డా‌వి.నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ క్రీడా
#తెలంగాణ #Events #People #Tech #టెక్ న్యూస్

30 ఏండ్ల ప్రస్థానం ఇది : వినియోగదారులకు, శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు : యశస్వి ఎలక్ట్రానిక్స్, జగిత్యాల

జగిత్యాల పట్టణంలో గత 30 సంవత్సరాల క్రితం ప్రారంభించిన యశస్వి ఎలక్ట్రానిక్స్ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళుతూ… ఈ సంవత్సరం కూడా దీపావళి ఉత్సవాలు నిర్వహిస్తుంది. సామాన్య,
#తెలంగాణ

విద్యుత్ చార్జీల పెంపును తిరస్కరించిన ప్రభుత్వం : శశిభూషణ్ కాచె, సభ్యులు,సలహా కమిటి సభ్యులు, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి

– ప్రజలపై భారం పడకుండా ప్రజా ప్రభుత్వం నిర్ణయం – 1200 కోట్ల ఆదాయం పెంచుకుంటామని విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతిపాదనలు – 1170 కోట్లు భరించనున్న
#తెలంగాణ

నవంబర్ 3 న మాదిగల ధర్మ యుద్ధ మహాసభ

కామారెడ్డి జిల్లా : అక్టోబర్ 29 కామారెడ్డి జిల్లా ప్రతినిధి. ఈ నెల జిల్లా కేంద్రానికి మందకృష్ణ మాదిగ మాదిగల ధర్మ యుద్ధ మహా సభ అనివార్య
#తెలంగాణ

అమరుల త్యాగం అజరామరం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా) పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో భాగంగా వారిని స్మరిస్తూ జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తా నుండి
#తెలంగాణ

డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

(తెలంగాణ రిపోర్టర్ ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 లక్షల 75 వేల 64 మంది ఓటర్ల వివరాలతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేయడం జరిగిందని
#తెలంగాణ

పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా రక్తదాన శిబిరం

జగిత్యాల జిల్లా….రక్తదానం చేయడానికి అందరు ముందుకు రావాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్– పోలీస్ అమరవీరుల సంస్మరణ లో బాగంగా రక్తదాన శిబిరం పోలీస్ అమరవీరుల సంస్మరణ
#తెలంగాణ

ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాలస్వామి రథోత్సవం

రథోత్సవం తరువాతే…నూతనంగా కమిటీ ఎన్నిక – గ్రామస్తుల తీర్మానం (తెలంగాణ రిపోర్టర్ )సంపత్ కుమార్ పంజ… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట్ లో బ్రహ్మోత్సవాలను నవంబర్