# Tags
#తెలంగాణ #జగిత్యాల

మొబైల్ బిల్లు బకాయిపై షార్జా ఎయిర్ పోర్ట్ లో ఒకరి అరెస్ట్ – విడుదల చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి

◉ సిమ్ కార్డు కేసులో ఇరుక్కున్న గల్ఫ్ కార్మికుడు ◉ గల్ఫ్ జైలు నుంచి విడుదల చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి ◉ ఉచిత న్యాయ
#టెక్ న్యూస్ #Events #Tech #తెలంగాణ

‘బన్యన్ నేషన్’ రూ. 200 కోట్లతో విస్తరణ :మంత్రి శ్రీధర్ బాబు

* మరో 500 మందికి ఉద్యోగావకాశాలు : మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల సమావేశం హైదరాబాద్: ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమతో సర్క్యులర్ ఎకానమీకి తోడ్పడుతున్న
#తెలంగాణ #హైదరాబాద్

అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్‌..సర్క్యులర్‌ జారీ చేసిన సీసీఎల్‌ఏ

అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్‌..!! సర్క్యులర్‌ జారీ చేసిన సీసీఎల్‌ఏ హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌కు వచ్చిన వివిధ కేటగిరీల పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా వాటికి
#తెలంగాణ

వాహనదారులకు హెల్మెట్ల ఉపయోగం పట్ల విద్యార్థుల అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా :(సంపత్ panja): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం రోజున ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీగా ఫ్లకార్డుల ద్వారా వస్తూ ట్రాఫిక్ నిబంధనలపై
#తెలంగాణ

నకిలీ వైద్యులు, అర్హత లేని వైద్యంపై టీజీఎంసి కొరడా

వేములవాడ సిరిసిల్లల్లో పలు క్లినిక్స్ పై టీజీఎంసీ బృందం తనిఖీలు… (రిపోర్టర్, సంపత్ పంజ): రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణా వైద్య మండలి చైర్మన్ డా మహేష్
#తెలంగాణ

మైనర్ బాలికను వేధించిన పొక్సో కేసులో ఆరుగురు నిందితులకు శిక్ష -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

(తెలంగాణ రిపోర్టర్): మైనర్ బాలికను వేధించిన పొక్సో కేసులో ఆరుగురు నిందితులకు ఏడాది జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 1000 రూ.ల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా
#తెలంగాణ #జగిత్యాల

గల్ఫ్ మృతుల వారసులకు ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

జగిత్యాల జిల్లా కొడిమ్యాల: (నర్రా రాజేందర్): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఇద్దరు గల్ఫ్ మృతుల ఇళ్లను సోమవారం సందర్శించిన  చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గల్ఫ్
#తెలంగాణ

వినియోగదారుల ఆర్థిక ప్రగతికి చేయూతనిస్తున్న గాయత్రి బ్యాంకు సేవలపట్ల మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హర్షం

-మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 50వ శాఖను ప్రారంభించిన కలెక్టర్ కుమార్ దీపక్ IAS అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ,
#తెలంగాణ #జగిత్యాల

సన్న రకం వరిధాన్యంకు 500 రూ. బోనస్ అందజేతపై రైతుల హర్షం-ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు

సన్న రకం వరిధాన్యంకు 500 రూ. బోనస్ అందజేతపై రైతుల హర్షం-ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు -ప్రభుత్వ నిర్ణయంతో సన్నరకం ధాన్యంకుఎకరానికి కనీసం 12,500 రూ. అదనపు లాభం