# Tags
#తెలంగాణ

గద్దర్ అవార్డుల కార్యక్రమం పండగలా నిర్వహిద్దాం: భట్టి

హైదరాబాద్: తెలుగు సినిమారంగం ప్రపంచస్థాయికి ఎదగాలని, ఆ పరిశ్రమకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ఉపముఖ్య మంత్రి భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం సచివాలయంలో గద్దర్
#తెలంగాణ

డయాలసిస్ టెక్నీషియన్ అనుమానాస్పద మృతి…

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట అశ్విని ఆస్పత్రిలో డయాలసిస్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న కొపురి
#తెలంగాణ

ఘనంగా సాగుతున్న దుర్గామాత నిమజ్జన వేడుకలు

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత నిమజ్జన శోభయాత్ర
#తెలంగాణ

గల్ఫ్ మృతుల ఎక్స్ గ్రేషియా చెల్లింపుకు రూ.10 కోట్ల 60 లక్షల రూ. కేటాయింపు  ◉ గల్ఫ్ జీవో ప్రతులను విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ 
#తెలంగాణ

బొప్పాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ…

రాజన్న సిరిసిల్ల జిల్లా, (తెలంగాణ రిపోర్టర్ ):- నూతనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎన్నిక కాగా గురువారం
#తెలంగాణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్-రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రావాల్సిందిగా వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రావాల్సిందిగా వినతి(తెలంగాణ రిపోర్టర్ ) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
#తెలంగాణ

పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్… రాజన్న సిరిసిల్ల (తెలంగాణ రిపోర్టర్) తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు జిల్లా
#తెలంగాణ

స్వగ్రామానికి చేరుకొని కంటతడి పెట్టిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం * భార్యను గుర్తు చేసుకుంటూ శోక సంద్రంలో మునిగిన ఎమ్మెల్యే – ఓదార్చిన గ్రామస్తులు రాజన్న
#తెలంగాణ

క్రీడలతో ఒత్తిడి దూరం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

పోలీస్ స్పోర్ట్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,జిల్లా కలెక్టర్ సిరిసిల్ల: ప్రశాంతమైన మంచి భద్రతతో కూడిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో పోలీసు శాఖ పాత్ర ఎనలేనిదని
#తెలంగాణ

మీడియా పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న యూసుబ్ అనే వ్యక్తి అరెస్ట్,రిమాండ్ కు తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్)సంపత్ కుమార్ పంజ… మీడియాలో రిపోర్ట్స్ గా పెట్టిస్తానట్టు అధికమొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ,అక్రిడిటేషన్ కార్డ్స్ ఇప్పించి ప్రభుత్వం ద్వారా వచ్చే డబుల్