# Tags

నార్లెండిపోతున్నాయి…ఏ నరుడూ,నాయకుడూ పట్టించుకోలేదు సారూ…

పంట పొలాలకు బిందెలతో నీరు పోస్తున్న మహిళలు ట్రాన్స్‌ఫార్మర్‌ పాడై కరెంట్ లేక.. సోమవారం రోజున. ..వరి నారు ఎండి పోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మం.రంగదామునిపల్లిలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందున్న ట్రాన్స్‌ఫార్మర్‌ పాడై కరెంట్ లేక ఎండుతున్న పంటలు. వరి నారు ఎండిపోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు 10 రోజులైనా ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు Sircilla SrinivasSircilla Srinivas is a […]

తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా 15 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 50 సిమెంట్ బస్తాల చొప్పున పంపిణీ చేసిన లింగాల వెంకటేష్ – భార్గవి దంపతులు

బెజ్జంకి : (ముడికే కనకయ్య): మండల కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, సామాజిక సేవకుడు లింగాల వెంకటేష్ – భార్గవి దంపతులు తమ కుమార్తె చి.“లింగాల విభ” 3 వ పుట్టిన రోజు సందర్భంగా ఎస్సీ కాలనీలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 15 మంది కుటుంబాలకు ప్రతీ ఒక్క లబ్ధిదారుకు 50 సిమెంట్ బస్తాలు చొప్పున పంపిణీ చేశారు. ముందస్తుగా ఒక్కో లబ్ధిదారుకు ఆదివారం 15 బస్తాలు అందించగా,మిగతా 35 సిమెంట్ బస్తాలు స్లాబ్ వేసే […]

ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు తప్పనిసరి :ఎస్ ఐ బోయిని సౌజన్య

బెజ్జంకి : మండల కేంద్రంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఎస్ ఐ బోయిని సౌజన్య గ్రామంలోని పోచమ్మ దేవాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన సిసి కెమెరాలను ప్రారంభించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా బిగించుకోవాలని కిరాణా షాపులలో ప్రధాన కూడలిలో ప్రతి ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక సీసీ కెమెరా వందమంది తో సమానంగా పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్ రావు గ్రామస్తులు పాల్గొన్నారు. Sircilla […]

మైనర్ పిల్లలకు మోటార్ సైకిల్ ఇవ్వకూడదు :ఎస్ ఐ బోయిని సౌజన్య

విద్యార్థులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి బెజ్జంకి మండల కేంద్రంలోని లక్ష్మీపూర్ గ్రామంలో గ్రామస్తులతో ఎస్ఐ సౌజన్య మాట్లాడుతూ…విద్యార్థులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెడుతూ మైనర్ పిల్లలకు మోటార్ సైకిల్, సెల్ ఫోన్ ఇవ్వకూడదని , సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులపై అనుమానం ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్రావు తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు Sircilla SrinivasSircilla […]

ఘనంగా ముగిసిన మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి వారి శ్రీ శారదాచంద్రమౌళీశ్వర రుద్ర సేవాపరిషత్ నిర్వహణలో రుద్ర సహిత శతచండీ యాగము

హైదరాబాద్ : ఓం శ్రీమాత్రేనమః శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమః మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి (MBBS) వారి శ్రీ శారదాచంద్రమౌళీశ్వర రుద్ర సేవాపరిషత్ నిర్వహణలో గత 5 రోజులుగా హైదరాబాద్ మల్లాపూర్ వి ఎన్ ఆర్ గార్డెన్స్ లో వైభవంగా, వేదోక్తంగా శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహా స్వామి వారి దివ్య ఆశీస్సులతో… శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వారి అనుగ్రహములతో…శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి దివ్య ఆశీస్సులతో…గణపతి, మహాలక్ష్మి, […]

హెల్పింగ్ హాండ్స్ అధినేత ఓయూ ప్రొఫెసర్ డా.రవీందర్ ఆధ్వర్యములో “ఉన్నత విద్య- జాతీయ,రాష్ట్ర స్థాయి అవకాశాలు” సదస్సు

తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2025 హెల్పింగ్ హాండ్స్ అధినేత ఓయూ ప్రొఫెసర్ డా.రవీందర్ ఆధ్వర్యములో “ఉన్నత విద్య- జాతీయ,రాష్ట్ర స్థాయి అవకాశాలు” సదస్సు దేవి శ్రీ గార్డెన్స్,జగిత్యాల,07-07-2025 సోమవారం రోజున ఉదయం 10 గంటలకు , ఇంటర్, డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు IITs,NITs,IIITs,Central Universities and OU,JNTU H లలో ప్రవేశ పరీక్షలు, ఉన్నత విద్య అవకాశాలు,ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాలు తదితర అంశాల పై *ఎడ్యుకేషనల్ అవేర్నెస్ సెమినార్* కు ముఖ్య అతిధి గా జే న్ టీ […]

మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

ఆధునిక సాంకేతిక పట్ల విద్యార్థులు అవగాహన కల్గి ఉండాలి…రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు మంథని: ఆధునిక సాంకేతికత పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు […]

అలుపెరుగని బిజెపి నేత ప్రతాప రామకృష్ణన్నకు జన్మదిన శుభాకాంక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా) : తుపాకి తూటా లు శరీరాన్ని చీల్చినా, అదరక బెదరక ముందుకు సాగుతున్న ప్రజానేత, “అన్న” అంటే ఆప్యాయంగా పలకరించే రామకృష్ణన్న నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ‘అన్న’కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. – సంపత్ @telanganareporters-com Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, […]

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్,sampath panja): జిల్లాలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల గురుకుల వసతి గృహం,పెద్దూర్ లోని మహాత్మా జ్యోతి భాపూలే వసతి గృహాలు, సిరిసిల్ల పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల వసతి గృహం, తంగళ్ళపల్లిలోని మైనార్టీ బాలికల హాస్టల్, బద్దెనపల్లి, నేరెళ్లలోని బాలికల రెసిడెన్షియల్ విద్యాలయానికి కలెక్టర్ చేరుకొని ముందుగా ఆయా […]

ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు – ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ…

రాజన్న సిరిసిల్ల జిల్లా..(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా ) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తో సహా ఎల్లారెడ్డిపేట మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రదీప్ కుమార్, రఘు, బాబు పలువురు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్న తీరు పట్ల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు ఎంబిబిఎస్ డాక్టర్లు, జనరల్ మెడిసిన్ డాక్టర్, పిల్లల వైద్య నిపుణులు, వీరితో […]