# Tags

పెద్ద చెరువును ఎస్సారెస్పీ నీటితో నింపాలి : రైతు నాయకులు తురగ శ్రీధర్ రెడ్డి

రాయికల్ : S. Shyamsunder వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో నీటి కష్టాలు రాకుండా పెద్ద చెరువుnu ఎస్సారెస్పీ నీటీ తోనింపాలని రైతు నాయకులు తురగ శ్రీధర్ రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణ పెద్ద చెరువు ను ఎస్సారెస్పీ డి- 52కెనాల్ నీటితో నింపాలని రాయికల్ తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహసిల్దార్ కు మంగళవారం రైతులు వినతి పత్రాన్ని అందించారు. గత సంవత్సరం చెరువులో నీటి స్థాయి అధికంగా ఉందని ప్రస్తుతం చెరువులోని నీటి భూగర్భ స్థాయికి […]

అంబరాన్నంటిన 75 వసంతాల వజోత్సవ వేడుకలు-హన్మాజిపేట స్కూల్లో కలుసుకున్న పూర్వ విద్యార్థులు

పూర్వ విద్యార్థుల జన జాతర 1949-2025 వజ్రోత్సవం – మహానందోత్సవం హన్మాజిపేట ఒడిలో 75 ఏళ్ల బడి పండుగ హనుమాజీపేటను సినారె మండలంగా ప్రకటించాలని డిమాండ్ వేములవాడ మండలం హనుమాజీపేట గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల వజ్రోత్సవ 75 వసంతాల వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. పదోతరగతి చదివిన అనంతరం కొన్నేళ్లకు పూర్వ విద్యార్థుuలు ఆత్మీయ సమ్మే శనం జరుపుకోవడం షరా మామూలే. కానీ ఇక్కడ మాత్రం 75 వసంతాల పూర్వ విద్యార్థుల వజ్రోత్సవ వేడుకలు […]

కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ చేతులమీదుగా నగదు పురస్కారాలు అందజేత 

కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ చేతులమీదుగా నగదు పురస్కారాలు అందజేత  శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల క్రీడా & సాంస్కృతిక దినోత్సవమును పురస్కరించుకుని కాసుగంటి కుటుంబం ఆధ్వర్యంలో శనివారం, కళాశాలలోని ప్రధాన గ్రూప్ లలో ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థులకు సుమారు 2.50 లక్షల విలువ గల నగదు పురస్కారాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ. […]

విద్యార్థులకు కాసుగంటి కుటుంబంచే ప్రతీ సంవత్సరం అందించే నగదు ప్రోత్సాహం

జగిత్యాల : ఫిజికల్ సైన్స్ గ్రూప్ లో టాపర్ : వకీల్, మాజీ శాసనసభసభ్యుడు కాసుగంటి లక్ష్మీనర్సింహారావు అవార్డు : నాగుల పూజ, గ్రామం: జగదేవ్ పేట మండలం, వెల్గటూర్.  లైఫ్ సైన్స్ గ్రూప్ లో టాపర్ గా : కాసుగంటి సుధాకర్ రావు అవార్డు : దర్శనల హారిక, గ్రామం వల్లంపల్లి, మండల్ : మేడిపల్లి. కామర్స్ గ్రూప్ లో టాపర్ గా : కాసుగంటి వామన్ రావు (సి.ఎ..) అవార్డు ముద్దమల్ల కిషన్, గ్రామం, […]

శ్రీ రాజ రాజేశ్వరి తల్లి నవ వధువుగా దర్శనమిచ్చి…

శ్రీ రాజ రాజేశ్వరి తల్లి నవ వధువుగా దర్శనమిచ్చి నన్నుతరింపజేసిన తీరు …!!! దర్శించితిని తల్లి !!వేములవాడ సామ్రాజ్ఞి …!!!నిను నవ వధువుగా,కాత్యాయనివై తపంబున గెలిచి రాజేశ్వారుణ్ణి మనువాడి , మెట్టినింట(కైలాసంబున) అడుగుపెట్టగా…!!! బ్రాహ్మీ ముహూర్తమందు నల్లని చీకటిని దట్టమైన నీ కేశభారములుగా ,నక్షత్రాలను శివయ్య వేసిన తలంబ్రాలుగా , అటుగా ఉన్న పాలపుంతను జీలకర్రాబెల్లపు ముద్దగా ,శేష చంద్రుని కాంతిని నీ నుదుటన బాసింగముగా దర్శించితిని తల్లీ రాజ రాజేశ్వరివేములవాడ సామ్రాజ్ఞి …!!! తొలిసంధ్యన ఉదయించిన […]

శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్  బాబు

ధర్మపురి  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్రచారంలో భాగంగా శుక్రవారం ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘంలో పట్టభద్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంలో ఆలయానికి చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబుకు ఆలయ అర్చకులు స్వాగతం […]

ఈ ఏడాదిన్నరలోపే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే -రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ధర్మపురి… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోజున ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘం హాల్ప లో పట్టభద్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఎమ్మెల్సీ అభ్యర్థి […]

కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి,నిరుద్యోగులకు అండగా ఉంటాం…

రాయికల్ : S. Shyamsunder కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నుండే నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ రూపొందించి ఉద్యోగాల భర్తీ చేపట్టిందని విద్యావంతులైన పట్టభద్రులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం రాయికల్ పట్టణంలోని వి ఎస్ గార్డెన్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ 2018 శాసనసభ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితాన్ని పొందలేక కొంత నిరాశ చెందాం… […]

భూపాలపల్లిలో నడిరోడ్డుపై సోషల్ ఆక్టివిస్ట్ దారుణ హత్య!

భూపాలపల్లి : (గుజ్జెటి శ్రీనివాస్) భూపాలపల్లిలో దారుణ హత్య. నడిరోడ్డుపై సోషల్ ఆక్టివిస్ట్ ను పొడిచి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు. జిల్లా కేంద్రం భూపాలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన తాజా మాజీ కౌన్సిలర్ భర్త, సోషల్ ఆక్టివిస్ట్ రాజలింగమూర్తి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ప్రధాన కూడలి అయిన అంబెడ్కర్ సెంటర్ కు సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సెంటర్ నుంచి తను నివాసం ఉండే రెడ్డికాలని కి వెళుతుండగా […]

రాయికల్ లో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు, శోభాయాత్ర

రాయికల్: S. Shyamsunder : చత్రపతి శివాజీ మహారాజు జయంతిని పురస్కరించుకొని హిందూ సంఘాల పిలుపుమేరకు బుధవారం సాయంత్రం శివాజీ బొమ్మ నుండి, పాత బస్టాండ్ మీదుగా గాంధీ బొమ్మ, వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ…..హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనివని తన రాజ్యంలోని ఆడవాళ్ల అందరిని మరియు తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుట్టువులుగా భావించి పసుపు, కుంకుమ, చీరలు ఇచ్చేవారని […]