# Tags

ప్రభుత్వం పేదలను ఆదుకుంటుంది : మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట : మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బుధవారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తహసిల్దార్ రామచంద్రం ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేర బేగం పాల్గొని, లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉందని అన్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట […]

మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాదిలాంటిది జగిత్యాల SKNR ఆర్ట్స్&సైన్స్  కళాశాల : ప్రిన్సిపాల్ డా. అశోక్ 

జగిత్యాల : –విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం… జగిత్యాల పట్టణ మరియు సమీప గ్రామాలలోని గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యలో అవకాశం కల్పించడం, ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దడమే కళాశాల లక్ష్యంగా జిల్లాకేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం తమవంతు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా,  2007లో రెండు PG కోర్సులు MA మరియు M.Com ప్రారంభించబదిన సంగతి […]

మంథని ప్రథమ శాసన సభ్యులు దివంగత గులకోట శ్రీరాములు కుటుంబానికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరామర్శ

మంథని ప్రథమ శాసన సభ్యులు దివంగత గులకోట శ్రీరాములు కోడలు రాదమ్మ w/o కీ.శే.గులుకోట శ్రీనివాసులు (న్యాయవాది) సతీమణి ఇటీవల మృతిచెందారు. ఈ సందర్భంలో మంగళవారం మంథనిలో వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరామర్శించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee […]

jagityal news 06-01-2025

* ప్రతిపక్షాలు విమర్శించడం మానుకోవాలి :  విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి * పట్టణ 4వ వార్డులో ,3వ వార్డు నాగేంద్ర నగర్ లో 20 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ  * జిల్లా ఆర్టిఏ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం : సడక్ సురక్ష అభియాన్- జాగ్రత్త కార్యక్రమంపాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్  * జగిత్యాల పట్టణంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య […]

It is a great pleasure to be part of Charlapalli Railway Station New Terminal inaugural event: Sridharbabu.D

Charlapalli Railway Station: Hyderabad : It is a great pleasure to be part of Charlapalli Railway Station New Terminal inaugural event along with CM Anumula Revanth Reddy Garu, and PM Narendra Modi garu, Governor Shri Jishnu Dev Varma, central ministers Shri Ashwini Vaishnav, Shri G Kishan Reddy, Shri Bandi Sanjay, local MP Shri Eatala Rajender, […]

పచ్చని పంట పొలాలలో “కొండపల్లి ప్రేమకథ”  షార్ట్ ఫిల్మ్ షూటింగ్

పచ్చని పంట పొలాలు – చక్కటి నటీనటులు…చూడ చక్కని పాటల నృత్యాలతో “కొండపల్లి ప్రేమకథ”  షార్ట్ ఫిలిం షూటింగ్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని చక్కటి వాతావరణం నడుమ పచ్చని పంట పొలాలలో శనివారం రోజున… “కొండపల్లి ప్రేమకథ”  షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరిగింది. కథ, మాటలు, దర్శకత్వం వహిస్తున్న నంగునూరు ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. వివిధ రకాల  వేషధారణ, జానపదాల ఆటలు, పాటల షూటింగ్ చూడడానికి వచ్చిన ప్రజలను ఎంతగానో  ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో […]

అగ్నిమాపకశాఖ సిబ్బంది సేవలు అభినందనీయం : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు

రంగారెడ్డి జిల్లా, వట్టినాగులపల్లి : ఎక్కడ విపత్తు తలెత్తినా మేమున్నామంటూ రంగంలోకి దిగి ప్రజల ప్రాణాలను కాపాడుతూ,ఒక  అన్నగా.. పెద్దన్నగా నిలుస్తున్నారని, అగ్నిమాపకశాఖ సిబ్బంది సేవలు అభినందనీయం అని ఐటీ,పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు.  రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని ‘టీజీ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ ’లో శనివారం జరిగిన 196 మంది డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ ఔట్ పరేడ్ కు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలు […]

JAGTIAL NEWS 03-01-2025

• నిషేధిత చైనా మాంజాను అమ్మినా, వినియోగించినా  చట్ట ప్రకారం కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  •  పట్టణంలోని 1 మరియు 16వ వార్డులో 40 లక్షల నిధులతో సీసీ రోడ్డు,డ్రైనేజీ అభివృద్ధి పనులకు  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ భూమి పూజ • జిల్లా కలెక్టరేట్ లో  సావిత్రి బాయి పూలే జయంతి కార్యక్రమం-పాల్గొన్న కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులు  • సావిత్రిభాయి పూలే జయంతిజనవరి 3ను మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రభుత్వం ప్రకటించడం […]

విఎన్ఆర్ క్లాసెస్ ఆధ్వర్యంలో ఉచిత టెట్ కోచింగ్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా : కరీంనగర్ లో విఎన్ఆర్ క్లాసెస్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 350 మంది బిఈడ్, డీఈడ్ అభ్యర్థులకు ఉచిత టెట్ కోచింగ్ అందజేసినట్టు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ లో టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో ఉచిత కోచింగ్ ముగింపు సందర్భంగా నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు….ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచేందుకు VNR క్లాసెస్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ నిర్వహించామని […]

పోలీస్ పతకాలకు ఎంపికైన వారిని అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

•విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు జగిత్యాల : విధి నిర్వహణలో భాగంగా  కష్టించి పనిచేసే పోలీస్‌ అధికారులకు దానంతటదే  గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాలకు ఎంపికైన పోలీస్‌ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.  జగిత్యాల డి ఎస్ పి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సారంగాపూర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రాములు సేవా పతకం […]