ప్రభుత్వం పేదలను ఆదుకుంటుంది : మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం
రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట : మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బుధవారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తహసిల్దార్ రామచంద్రం ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేర బేగం పాల్గొని, లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉందని అన్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట […]



