# Tags

“ఆయు” AAYU కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం.

“ఆయు” కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం సికింద్రాబాద్ ఆల్వాల్ ప్రాంతంలోని ఆయు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయు గేటెడ్ కమ్యూనిటీ మహిళలు బతుకమ్మ సంబరాలను బుధవారం ప్రారంభించారు. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మ ను మధ్యలో ఉంచి మహిళలు బతుకమ్మ పండుగలో మొదటి రోజున పూజలు చేసి బతుకమ్మ వేడుకలలో ఆనందంగా పాల్గొని, మొదటి రోజు ఆయు గేటెడ్ కమ్యూనిటీ మహిళలు బతుకమ్మ సంబరాలను మొదటిసారిగా గేటెడ్ కమ్యూనిటీ లో నిర్వహించుకోవడం ఆనందంగా […]

“ఆయు” కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం.

“ఆయు” (AAYU)లో బతుకమ్మ సంబరాలు ప్రారంభం. సికింద్రాబాద్ ఆల్వాల్ ప్రాంతంలోని ఆయు కల్తీరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయు గేటెడ్ కమ్యూనిటీ మహిళలు బతుకమ్మ సంబరాలను బుధవారం ప్రారంభించారు. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మ ను మధ్యలో ఉంచి మహిళలు బతుకమ్మ పండుగలో మొదటి రోజున పూజలు చేసి బతుకమ్మ వేడుకలలో ఆనందంగా పాల్గొని, మొదటి రోజు ఆయు గేటెడ్ కమ్యూనిటీ మహిళలు బతుకమ్మ సంబరాలను మొదటిసారిగా గేటెడ్ కమ్యూనిటీ లో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.ఎక్కడెక్కడి వారో […]

ఘనంగా ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ పండుగ

ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ పండుగ బుధవారం కన్నుల పండుగగా జరిగింది. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను హిందూ సాంప్రదాయం ప్రకారం తంగేడు పూలు, గునుగు, తామర, చామంతి, బంతి వంటి పూలను సేకరించుకొని ఇంటికి తెచ్చి మహిళలు బతుకమ్మలను రంగురంగుల పూలతో చూడు ముచ్చటగా పేర్చి నూతన వస్త్రాలను ధరించి మహిళలు ఎంతో సంబరంగా బతుకమ్మలను కొంది సేపు తమ ఇంటి ముందట అలుకు చల్లి ముగ్గులు వేసి అచ్చట బతుకమ్మను […]

సోషల్ మీడియాలో “100 కొట్టు మేకను పట్టు” అనే క్యాప్షన్ తో ప్రజలను మోసం చేస్తున్న నిర్వహకులపై కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా: సంపత్ పి సోషల్ మీడియాలో “100 కొట్టు మేకను పట్టు” అనే క్యాప్షన్ తో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నిర్వహకులపై కేసు నమోదు దసరా పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో “100 కొట్టు మేకను పట్టు” అనే క్యాప్షన్ తో అమాయక ప్రజల వద్ద నుండి డబ్బులను వసూలు చేస్తూ మేక, రైస్ కుక్కర్, కోళ్లు, పట్టుచీర, 10 గ్రాముల వెండి నాణం అను బహుమతులు ఇస్తామని మోసం చేస్తున్న శ్రీకాంత్, […]

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా( తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ సిరిసిల్ల , కరీంనగర్ ప్రధాన రహదారి వెంబడి ఉన్న వెంకట్రావ్ పల్లి వద్ద ఉన్న సర్కిల్ ను బుధవారము వేములవాడ ఏఎస్పీ, రూరల్ సి.ఐ,బోయినపల్లి ఎస్.ఐ లతో కలసి సందర్శించిన ఎస్పి అక్కడ జరుగుతున్న రోడ్ ప్రమాదాలకు గల కారణాలు అడిగి తెలుసుకొని అట్టి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…జిల్లాలో రోడ్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు […]

*ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ అభివృద్ధికి చర్యలు:దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ *వేములవాడ అభివృద్ధికి పకడ్బందీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన* *మొదటి దశలో 70 కోట్ల నిధులతో ప్రధాన ఆలయ విస్తరణకు శ్రీకారం* *భక్తులకు వేగంగా దర్శనం, మంచి వసతి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పనకు కృషి వేములవాడ ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ రూపకల్పన పై రివ్యూ నిర్వహించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ వేములవాడ, అక్టోబర్-01: ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ అభివృద్ధి అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని […]

జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు: జిల్లా ఎస్.పి. శ్రీమతి సిహెచ్. సింధు శర్మ

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు జిల్లా ఎస్.పి. శ్రీమతి సిహెచ్. సింధు శర్మ (తెలంగాణ రిపోర్టర్ ) కామారెడ్డి … కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని ( అక్టోబర్ 1వ తేది నుండి 07 వ తేదీ వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్.పి. సిహెచ్.సింధు శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల […]

కామారెడ్డి లో ప్రారంభమైన బతుకమ్మ పండుగ సంబరాలు…

(తెలంగాణ రిపోర్టర్) కామారెడ్డి జిల్లా ప్రతినిధి: తొలి రోజు కామారెడ్డిలో జరుగుతున్న బతుకమ్మ వేడుకలు. అంగడి బజారులో మొదటి రోజు ప్రారంభం అయిన బతుకమ్మ పండగ వేడుకలు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social […]

మహర్షి పాఠశాల ముందు ఏబీవీపీ ఆందోళన-మనోజ్ఞ మృతికి యాజమాన్యందే బాధ్యత

రాజన్న సిరిసిల్ల జిల్లా : (తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ.. ముస్తాబాద్ మండల కేంద్రంలో మహర్షి పాఠశాల డ్రైవర్ నిర్లక్ష్యంతో, ఆ పాఠశాలకు చెందిన బస్సు టైరు మనోజ్ఞ అనే విద్యార్థిని తలపై నుండి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందిన దుర్ఘటన జరిగింది.. ఈ సందర్బంగా ఏబీవీపీ నాయకులు సోమవారం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ… మహర్షి పాఠశాలలో యాజమాన్యం మరియు డ్రైవర్ […]

విద్యాబుద్ధులు నేర్పిన గురువును సన్మానించిన పూర్వ విద్యార్థులు

నూతన ఎంఈఓ కృష్ణహరి కి ఘన సన్మానం… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట (సంపత్ పంజా) నూతన ఎంఈఓ గాలిపల్లి కృష్ణ హరి బాధ్యతలను స్వీకరించడంతో ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలలో గాలిపల్లి కృష్ణ హరి విద్యాబుద్ధులు నేర్పించిన పూర్వ విద్యార్థులు శనివారం విద్య వనరుల భవనంలో ఘనంగా సన్మానించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు మండల ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని పాఠశాలలో చదువుకున్న రోజులను పూర్వ విద్యార్థులు గుర్తు చేశారు, విద్యార్థి […]