# Tags

2025లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం

క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలలోని ముఖ్యాంశాలు:* నిబంధనల ఆధారిత అంతర్జాతీయ క్రమం, సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం మరియు అన్ని సమస్యల శాంతియుత పరిష్కారానికి మేమంతా మద్దతిస్తాము * ఉచిత, బహిరంగ, కలుపుకొని మరియు సంపన్న ఇండో-పసిఫిక్ మా భాగస్వామ్య ప్రాధాన్యత మరియు భాగస్వామ్య నిబద్ధత.* మేము కలిసి ఆరోగ్య భద్రత, క్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వాతావరణ మార్పు, సామర్థ్య పెంపు వంటి రంగాలలో అనేక సానుకూల మరియు […]

ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా : (sampath. p): స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ వీరుడు, మాజీ మంత్రివర్యులు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు పయనించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాపల్లి దేవాంతం, […]

గల్ఫ్ కార్మికుల ఆత్మ బంధువుకు సన్మానం

గల్ఫ్ కార్మికుల ఆత్మ బంధువుకు సన్మానం:  తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సెల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ శ్ఇ. చిట్టి బాబును బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్  వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం సెక్రెటేరియట్ లోని మంత్రి కార్యాలయంలో సన్మానించారు.  టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు […]

తల్లి జ్ఞాపకార్థం తమ గ్రామానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం అందజేత

తల్లి జ్ఞాపకార్థం తమ గ్రామానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం అందజేత హుజురాబాద్ పట్టణంలో స్వర్గీయ రావుల సుశీలమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమారుడు రావుల రమణాచారి మరియు మనుమలు వారి స్వగ్రామం సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అందజేశారు.స్వర్గీయ రావుల సుశీలమ్మ జ్ఞాపకార్ధంగా గ్రామ ప్రజలకు, దళిత ప్రజాప్రతినిధులకు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ చేతుల మీదుగా […]

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో మెరుగైన వసతులు కల్పిస్తాం : కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో మెరుగైన వసతులు కల్పిస్తాం : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో మెరుగైన వసతులు కల్పిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. కోనరావుపేట మండలం మరిమడ్ల, ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి గురువారం […]

టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ కమిటీ సభ్యులుగా కరీంనగర్ కు చెందిన జర్నలిస్టులు

టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ కమిటీ సభ్యులుగా కరీంనగర్ కు చెందిన జర్నలిస్టులు -బి.జయసింహారావు, ఎన్ మహేంద్ర చారి, ఒంటెల కృష్ణ, ఈద మధుకర్, మారుతి ప్రకాష్ నియామకం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అనుబంధ కమిటీలను ప్రకటించింది. జర్నలిస్టు రాష్ట్ర హెల్త్ కమిటీ సభ్యులుగా బి జయసింహారావు, ఎన్ మహేంద్ర చారి, సోషల్ అండ్ డిజిటల్ మీడియా క్యాంపెయిన్ కమిటీ సభ్యులుగా ఒంటెల కృష్ణ, రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యునిగా ఈద మధుకర్, […]

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ […]

srinivas

Srinivas Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.

ఎనీమియా నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల జిల్లా.. గర్భిణులు, బాలింతలు, పిల్లలు పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఎనీమియా నిర్ధారణ పరీక్షల ప్రత్యేక శిబిరాలు శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కాగా, గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎనీమియా నిర్ధారణ పరీక్షలు చేపడుతున్న తీరును పరిశీలించారు. ముందుగా పరీక్షల కోసం ఎందరు వచ్చారో ఆరా తీసి, వివరాలు […]

గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు

రాజన్న సిరిసిల్ల జిల్లా: sampath p గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఎట్టి పరిస్థితుల్లో డిజే లకు అనుమతి లేదు : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం సాయంత్రం పట్టణ పరిధిలోని బివై నగర్, జేపీ నగర్, పద్మనగర్, సిక్ వాడ ,సంజీవయ్య నగర్ మొదలగు ప్రాంతల్లో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలని పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..గణేష్ నిమజ్జనోత్సవానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు […]