# Tags

నేరాల నియంత్రణకు,స్వీయ రక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి:వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ.. శనివారం రోజున వేములవాడ పట్టణ పరిధిలోని స్థానిక ఫంక్షన్ హాల్లో పట్టణ పరిధిలోని హాస్పిటల్స్ యాజమాన్యంతో వేములవాడ పట్టణ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా హజారై సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగలపై అవగాహన కల్పించిన ఏఎస్పీ . ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ […]

కుల బహిష్కరణ ఎత్తివేయించండి మహాప్రభో!

ఐదు కుటుంబాలకు కుల బహిష్కరణ తెలంగాణ రిపోర్టర్ జాతీయ దినపత్రిక…..కామారెడ్డి జిల్లా ప్రతినిధి.: కులాంతర వివాహం చేసుకున్నందుకు ఐదు కుటుంబాలను గత మూడేళ్లుగా కుల బహిష్కరణ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మాచారెడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మాచారెడ్డి మండల కేంద్రంలోని బంగ్ల రాజేందర్ కూతురు 26 నవంబరు 2021 న కులాంతర వివాహం చేసుకుందని అమ్మాయికి చెందిన ఐదు కుటుంబాలని మాచారెడ్డి గౌడ కులసంఘ పెద్దలు బహిష్కరించారు. ఎస్సీ కులానికి […]

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్ )సంపత్ కుమార్ పంజ… సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ పట్టణంలోని మంజునాథ ఫంక్షన్ హాల్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా PRTU TS వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ కు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు… ప్రభుత్వ విప్ ను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గజమాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ…రాష్ట్ర […]

కలెక్టరేట్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి:కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. రాజన్న సిరిసిల్ల జిల్లా( తెలంగాణ రిపోర్టర్,సంపత్ కుమార్ పంజ) ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఐ .డి. ఓ.సి. లో నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన […]

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా, (తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ:- చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యలయంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అదనపు ఎస్పీ చంద్రయ్య ఈ సందర్భంగా ఆదనపు ఎస్పీ మాట్లాడుతూ….తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు.బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యాన్ని అందించిన వీరనారి అని అన్నారు. ఈ కార్యక్రమంలో […]

ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డి ఎం హెచ్ ఓ సమీక్ష సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్, సంపత్ కుమార్ పంజ):- జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారము జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏం. వసంతరావు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏం వసంతరావు, డాక్టర్ రాజగోపాల్, సిబ్బందికి, ఆశల తో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ లపై దిశా నిర్దేశం చేసినారు. నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని జిల్లెల్ల […]

బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి

రాజన్న ఆలయంలో సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ:- రానున్న బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం లో వైభవంగా నిర్వహించాలని, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. బతుకమ్మ, దేవీ నవరాత్రుల సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లపై ఆలయంలోని గెస్ట్ […]

అంజన్న భక్తుల కోసం షెడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చిన ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్

అంజన్న భక్తుల కోసం షెడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చిన ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్ కొండగట్టులో ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తమ ఫౌండేషన్ ద్వారా ఒక షెడ్డు నిర్మించి ఇస్తామని ఆసంపల్లి లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం ఆయన కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని తన సొంత ఖర్చుతో తన తల్లి పేరుతో ఉన్న ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా […]

అక్రిడిటేషన్ కార్డుల గడువు మరో 3 నెలలు పొడిగింపు : సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రీడేషన్ కార్డుల గడువును 01-10-2024 నుంచి 31-12-2024 వరకు పొడిగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ సంస్థకు సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్ లకు, డి […]

తెలంగాణ ప్రభుత్వ ‘ప్రవాసీ ప్రజావాణి’ తో గల్ఫ్ వలస జీవులకు ఓదార్పు, మనో ధైర్యం

◉ గల్ఫ్ కార్మికులకు కష్టమొస్తే… ఇక్కడ హైదరాబాద్ లో చెప్పుకోవచ్చు ! ◉ భారత విదేశాంగ శాఖతో… తెలంగాణ ప్రభుత్వం సమన్వయం (మంద భీంరెడ్డి) విదేశాల్లో పనిచేసే మన కార్మికుల బాధలను వారి కుటుంబ సభ్యుల ద్వారా హైదరాబాద్ బేగంపేట లోని ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో విన్నవించుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. 2024 సెప్టెంబర్ 27న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్న ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనున్నది. గల్ఫ్ తో పాటు ఇతర […]