మంత్రపురి పురవీధుల్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన, సమస్యలపై ఆరా!
మంథని : (మంత్రపురి) మంథని పట్టణంలోని పురవీధుల్లో పర్యటించి,వార్డ్ సమస్యలను తెలుసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రపురి పట్టణం బుధవారం ఉదయం తెల్లవారుజామున పురవీధుల్లో సందడే సందడి…మంత్రపురి (మంథని) పట్టణంలోని ఆయా అవార్డుల్లో ప్రజలు సందడి ఏమిటా అని చూస్తుంటే… కాలినడకన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కనిపించడంతో… వివిధ వార్డుల ప్రజలు తమ తమ సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు కదిలారు. ఆయా వార్డుల్లో, పురవీధుల్లో కాలినడకన […]



