# Tags

మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు చేస్తే చర్యలు :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ప్రజలెవరూ మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో ఫేక్ మెసేజ్ లు పోస్ట్ చేయరాదు, ఫార్వర్డ్ చేయరాదు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ మొదలైన వాటిలో మతవిద్వేషాలకు సంబంధించిన ఫేక్ మెసేజ్ లు వీడియోలు, ప్రజలెవరూ పోస్ట్ లు చేయడం,ఫార్వార్డ్ చేయవద్దని, ఒకవేళ ఎవరైనా ఇట్టి ఆదేశాలను ఉల్లంఘించి ఫార్వార్డ్ చేసినా, పోస్ట్ చేసినా… వారితో పాటుగా గ్రూప్ ఆడ్మిన్ లపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి […]

జిల్లా స్థాయిలో ఎంపికైన ఉపాధ్యాయులకు సన్మానం

ఉపాధ్యాయులు మంచి నాణ్యతతో కూడిన విద్యను అందించాలి:ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా అహర్నిశలు కృషి చేయాలని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా […]

ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అందుకున్న జగిత్యాల అధ్యాపకులు

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, అధ్యాపకులు డాక్టర్ తత్వాది ప్రమోద కుమార్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన సమక్షంలో అందుకున్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ తత్వాది ప్రమోద కుమార్ ఈ సంవత్సరం ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపికైనట్లు రాష్ట్ర […]

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డా.తత్వాది ప్రమోద కుమార్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపిక

అధ్యాపకులు డాక్టర్ తత్వాది ప్రమోద కుమార్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపిక… ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ తత్వాది ప్రమోద కుమార్ ఈ సంవత్సరం ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపికైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. జగిత్యాల […]

గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలి:కలెక్టర్, ఎస్ పి

జగిత్యాల  గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలి-మతపరమైన సమస్యలకు తావులేకుండా ఒకరినొకరు గౌరవించుకోవాలి: కలెక్టర్, ఎస్ పి గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.  గణేష్  ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు, మరియు మత పెద్దలతో  కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం 6-30 గంటల ప్రాంతంలో సమావేశం నిర్వహించారు. […]

వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శనలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  శ్రీధర్ బాబు రామగుండం : వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు.  రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ , పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును  పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు […]

పిల్లలు, గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

పిల్లలు, గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల : పిల్లలు, గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనిజిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈ నెల 1 నుంచి 30 వరకు చేపట్టనున్న పోషణ అభియాన్ జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశం ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ముందుగా జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మి రాజం జిల్లాలో పోషణ మాసం షెడ్యూల్, కార్యాచరణ ప్రణాళిక […]

గోదావరి నది పరివాహక ప్రాంతాలను పరిశీలించినజిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

గోదావరి నది పరివాహక ప్రాంతాలను ఎస్ పి అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ జగిత్యాల జిల్లా : సోమవారం ఉదయం అధికారులు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేసినందున దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్టు ల గేట్లు ఎత్తి […]

పరవళ్లు తొక్కుతున్న ఎగువ మానేరు- సందర్శించిన కలెక్టర్, ఎస్.పి

భారీ వర్షాలకు తెగిన రోడ్లు, మత్తడి దూకుతూ పరవళ్లు తొక్కుతున్న ఎగువ మానేరు సందర్శించిన కలెక్టర్, ఎస్పీ… రాజన్న సిరిసిల్ల (sampath p): జిల్లాలోని పలు మండలాలలో వరద ప్రవాహానికి రోడ్లుతెగిపోయినవి. ఇల్లంతకుంట కందికట్టుకూరు గ్రామంలో లో లెవెల్ వంతెనలను గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరును సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఘా పరవళ్ళు తొక్కుతున్న ఎగువ మానేరు నీటిని చూసి ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ […]

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యులుగా శశి భూషణ్ కాచె పునర్నియామకం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యులు గా మంథని కి చెందిన న్యాయవాది, రైతు నాయకుడు శశి భూషణ్ కాచె, పునర్ నియామకం చేస్తున్నట్టు కమిషన్ సభ్య కార్యదర్శి వి.రాంచందర్ తేది 27-8-2024 రోజున లేఖ ద్వారా సమాచారం అందించారు. 15 మంది వివిద రంగాల నిపుణులతో సలహా కమిటీని పునర్ వ్యవస్థీకరింస్తూ తేది15-3-2024 రోజున తెలంగాణ రాజ పత్రం(అఫిసియల్ గెజెట్ నోటిఫికేషన్)విడుదలైనట్లు లేఖలో పేర్కొన్నారు. గతంలో తేది:8-9-2023 విడుదలైన […]