# Tags

కాళేశ్వరం అభివృద్ధి కోసం త్వరలో మాస్టర్ ప్లాన్ : దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్

కాళేశ్వరం అభివృద్ధి కోసం త్వరలో మాస్టర్ ప్లాన్ : దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ కాళేశ్వర-ముక్తేశ్వర ప్రధాన ఆలయం, ప్రాంగణ విస్తరణ, ఆలయ పునరుద్ధరణ, భక్తులకు సౌకర్యాలు, అతిథి గదులు, భోజనశాల, పార్కింగ్ స్థలం, స్వచ్ఛమైన తాగునీరు వంటి పలు అంశాలను మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచాలని అధికారులను దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ ఆదేశించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం కాళేశ్వరంలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పూజలు […]

కామారెడ్డిలో జీవదాన్ స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం…

కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం… ఆరేళ్ల చిన్నారితో పీఈటీ అసభ్యంగా ప్రవర్తించిన విషయం వెలుగుచూడడంతో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియతోపాటు నాయకులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకొని ధర్నా నిర్వహించారు. చిన్నారులకు భద్రత లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ ఎదుట బైటాయించిన చైర్ పర్సన్ డీఈవోకు ఫోన్ చేసి ఈ ఘటనపై మాట్లాడారు. స్కూల్ కు వచ్చి విచారణ చేపట్టాలని, లేనిపక్షంలో తాము విద్యాశాఖ కార్యాలయానికి వస్తే పరిణామాలు వేరే ఉంటాయని […]

మెగా లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలి

-గొడవలు వద్దు-రాజీలే ముద్దు : ఎస్.ఐ ఎల్లారెడ్డిపేట -నేటి నుండి 28వ తారీకు వరకు ఎల్లారెడ్డిపేట,sampath p: రాజీ పడదగిన కేసులో ఉన్నవారు రాజమార్గం ద్వారానే పరిష్కరించుకోవడమే మంచిదని, దీని ద్వారా సమయం వృధా కాదని కక్షలు,కారుణ్యాలు తగ్గుతాయని తద్వారా స్నేహభావం పెంపొందుతుందని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తెలిపారు. మీ ఉచిత న్యాయ సేవ అధికార సంస్థ తేదీ 23-09-2024 నుండి 28-09-2024 వ తారీకు వరకు సిరిసిల్ల జిల్లా కోర్టులో *మెగా లోక్ అదాలత్* ఉందని […]

గంగాధర లో కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

కరీంనగర్ :కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖను చొప్పదండి నియోజకవర్గం గంగాధర ఎక్స్-రోడ్‌లో ఆదివారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, బ్యాంకు పర్సన్ ఇంచార్జ్ చైర్ పర్సన్ లక్ష్మీ కిరణ్,డీసివో రామానూజాచార్యులు, ఆర్డీఓ మహేశ్వర్, సిఈఓ శ్రీనివాస్, వ్యక్తిగత సభ్యులు విలాస్ రెడ్డి, లక్ష్మణ్ రాజు, ఎండీ సమీయుద్దీన్ (జగిత్యాల), మంగి రవిందర్ (జగిత్యాల),ఎం. మోహన్, చుక్క భాస్కర్, బీరం ఆంజనేయులు, ఖలీంఖాన్, రేగొండ సంపత్, […]

కార్యకర్త కుటుంబానికి సహాయాన్ని అందించిన బిజెవైఎం నాయకులు

కార్యకర్త కుటుంబానికి సహాయాన్ని అందించిన బిజెవైఎం నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఇటీవల గణపతి నిమజ్జనంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మరణించిన బిజెవైఎం కార్యకర్త న్యాలకొండ రాకేష్ (18) కుటుంబానికి బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మానుక కుమార్ యాదవ్ 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ కార్యకర్త మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని విచారం వ్యక్తం చేశారు. రాకేష్ కుటుంబ […]

Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.

2025లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం

క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలలోని ముఖ్యాంశాలు:* నిబంధనల ఆధారిత అంతర్జాతీయ క్రమం, సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం మరియు అన్ని సమస్యల శాంతియుత పరిష్కారానికి మేమంతా మద్దతిస్తాము * ఉచిత, బహిరంగ, కలుపుకొని మరియు సంపన్న ఇండో-పసిఫిక్ మా భాగస్వామ్య ప్రాధాన్యత మరియు భాగస్వామ్య నిబద్ధత.* మేము కలిసి ఆరోగ్య భద్రత, క్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వాతావరణ మార్పు, సామర్థ్య పెంపు వంటి రంగాలలో అనేక సానుకూల మరియు […]

ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా : (sampath. p): స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ వీరుడు, మాజీ మంత్రివర్యులు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు పయనించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాపల్లి దేవాంతం, […]

గల్ఫ్ కార్మికుల ఆత్మ బంధువుకు సన్మానం

గల్ఫ్ కార్మికుల ఆత్మ బంధువుకు సన్మానం:  తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సెల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ శ్ఇ. చిట్టి బాబును బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్  వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం సెక్రెటేరియట్ లోని మంత్రి కార్యాలయంలో సన్మానించారు.  టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు […]

తల్లి జ్ఞాపకార్థం తమ గ్రామానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం అందజేత

తల్లి జ్ఞాపకార్థం తమ గ్రామానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం అందజేత హుజురాబాద్ పట్టణంలో స్వర్గీయ రావుల సుశీలమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమారుడు రావుల రమణాచారి మరియు మనుమలు వారి స్వగ్రామం సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అందజేశారు.స్వర్గీయ రావుల సుశీలమ్మ జ్ఞాపకార్ధంగా గ్రామ ప్రజలకు, దళిత ప్రజాప్రతినిధులకు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ చేతుల మీదుగా […]