# Tags
#తెలంగాణ #జాతీయం

జీఎస్టీ కౌన్సిల్‌ కీలక నిర్ణయాలు..

ఢిల్లీ:   సిమెంట్‌పై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గింపు,  చేనేత, మార్బుల్, గ్రానైట్‌పై 5 శాతం జీఎస్టీ,  33 ఔషధాలపై జీఎస్టీ 12 నుంచి సున్నాకి
#తెలంగాణ #హైదరాబాద్

సెయింట్ జార్జ్ డిగ్రీ & పిజి కళాశాలలో ‘ఒనిక్స్ మాస్ కామ్ స్టూడియో’ ను ప్రారంభించిన దేశంలో మొట్టమొదటి మహిళా సౌండ్ ఇంజనీర్ డాక్టర్ సాజిదా ఖాన్ 

హైదరాబాద్ : ప్రశాంత్ శర్మ సి.హెచ్ అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ డిగ్రీ & పిజి మహిళా కళాశాల జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ విభాగంలో ‘ఒనిక్స్ మాస్
#తెలంగాణ

బిఆర్ఎస్ పార్టీ అవినీతి బయటపడింది :బ్లాక్ కాంగ్రెస్ నాయకులు నరసయ్య

( తెలంగాణ రిపోర్టర్) : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ మంగళవారం
#తెలంగాణ

మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం అందించాలి :కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎల్లారెడ్దిపేట మండలం: పోతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్దిపేట మండలం పోతిరెడ్డిపల్లి
#తెలంగాణ

పశువులను నీటి ప్రవాహ ప్రదేశాలకు తీసుకువెళ్లవద్దు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వరద ప్రవాహానికి దెబ్బతిన్న రహదారుల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.. గంభీరావుపేట మండలంలోని భారీ వర్షాలు, వరద ప్రవాహంతో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్లు, విద్యుత్
#తెలంగాణ

సెప్టెంబర్ 9 న ఛలో హైదరాబాద్ -ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

రాయికల్: ప్రభుత్వంపై పెన్షన్ దారులు తాడో పేడో తెలుసుకునేందుకు సెప్టెంబర్ 9న హైదరాబాద్ లక్షల మంది తరలిరావాలని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగల
#తెలంగాణ

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు :SI రాహుల్ రెడ్డి

(తెలంగాణ రిపోర్టర్): సంపత్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను స్టేషన్ హౌస్ ఆఫీసర్
#తెలంగాణ

మిడ్ మానేరు లోనీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టువే కాళేశ్వరం నీళ్లు కాదు :కాంగ్రెస్ నాయకులు

(తెలంగాణ రిపోర్టర్): తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష కోట్లు దోసుకోడానికే కాళేశ్వరం కట్టారనికాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డ రామచంద్రం , ఎడ్ల రాజ్ కుమార్
#తెలంగాణ #లైఫ్‌స్టైల్‌ #హైదరాబాద్

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు,రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ స్కూల్స్ రాంపల్లి కిష్టయ్య (98) మృతి

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు,రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ స్కూల్స్ రాంపల్లి కిష్టయ్య 98 సం॥నిన్న రాత్రి 11-35 ని॥లకు హైదరాబాద్ లో వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు.
#తెలంగాణ

ఐ మాస్ లైట్ ను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం గ్రామంలో ఎస్డిఎఫ్ నిధుల కింద లక్ష రూపాయలతో ఏర్పాటు చేసిన ఐ మాస్ లైట్ ను ఆదివారం మార్కెట్