# Tags
#తెలంగాణ

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారసులదే..సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి వారసులే తీసుకోవాలని జగిత్యాల జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. జగిత్యాల జిల్లా న్యాయ
#తెలంగాణ

వైకుంఠ రథాన్ని మరియు బాడీ ఫ్రీజర్ బాక్సుని ప్రారంభించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంథని,: పెద్దపల్లి జిల్లా మంథని మునిసిపాలిటీలో CDP రూ. 48 లక్షల నిధులతో కొనుగోలు చేసిన వైకుంఠ రథం, ఫ్రీజర్ బాక్స్ ను మంథని గాంధీ చౌక్
#తెలంగాణ #జగిత్యాల

సామాజిక సేవకుడు బండ శంకర్ కు పంజాబ్ గవర్నర్ చేతులమీదుగాఇంటర్నేషనల్ బుద్ది పీస్ అవార్డు

సేవల్లో కొండ.. అవార్డులకు కేరాఫ్ బండ : – –పంజాబ్ గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకున్న బండ శంకర్ జగిత్యాల : సేవే లక్ష్యం – ప్రేమే
#తెలంగాణ

గ్రామపంచాయతీ ఎన్నికలపై జిల్లా స్థాయి రాజకీయ పార్టీ సమావేశం

పెద్దపల్లి జిల్లా: గ్రామపంచాయతీ ఎన్నికలపై శనివారం పెద్దపల్లిజిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షతన జిల్లా స్థాయి రాజకీయ పార్టీ సమావేశం జరిగింది. ఓటర్ల జాబితా
#తెలంగాణ

కేటీఆర్ విమర్శలు మానుకోవాలి :కాంగ్రెస్ నాయకులు..

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగసముద్రం సందర్శించిన సందర్భంగా కేటీఆర్ చేస్తున్న విమర్శలు మానుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి
#తెలంగాణ

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

( తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల అంబేద్కర్ నగర్
#తెలంగాణ

మానేరులో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీం

ఐదు శాఖల అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ…. రాజన్న సిరిసిల్ల, ఆగస్టు – 29 ఎగువ మానేరు వద్ద వాగును దాటుతున్న క్రమంలో గల్లంతైన
#తెలంగాణ

కలెక్టర్, ఎస్పీ గ్రేట్ ఆఫీసర్స్..కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశంసలు

(తెలంగాణ రిపోర్టర్): సంపత్ పంజా : ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన 7గురు క్షేమం కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్, మంత్రి
#తెలంగాణ #జగిత్యాల

గర్భీణి స్త్రీని జెసిబి సాయంతో వాగు దాటించిన గ్రామస్థులు

ప్రసూతి కోసం రాయికల్ ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలింపు రాయికల్ : S.Shyamsunder రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్కు చెందిన కళ్యాణి అనే గర్భీణి మహిళ నొప్పులు ఎక్కువై
#తెలంగాణ

జర్నలిస్టుల హక్కుల సాధనకై కలిసికట్టుగా పోరాటం చేద్దాం: లాయక్ పాషా

రాజన్న సిరిసిల్ల జిల్లా : సంపత్ పంజా : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే హెచ్ -143 జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు