# Tags
#తెలంగాణ #Events #People #జగిత్యాల

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సభ్యులు

జగిత్యాల : జగిత్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కోసం “హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ” (HDS) సభ్యులుగా నియామకమవడంలో తమకు సహకరించినందున, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను
#ఎడ్యుకేషన్ & కెరీర్ #జగిత్యాల #తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే విద్యార్థుల మెస్ చార్జీలు పెంచారు :ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల పట్టణంలోని భవానీ నగర్ లోని తెలంగాణా సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ ను నాయకులతో కలసి సోమవారం మధ్యాహ్నం 12
#తెలంగాణ #జాతీయం

విశ్వశాంతి ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయం : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

జగిత్యాల : విశ్వశాంతి కోసం, ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఉదయం 11
#తెలంగాణ

భారత దేశ సివిల్ లీగల్ ప్రొటెక్షన్ సర్వీసెస్ అధ్యక్షులు గా మహమ్మద్ లాల

(తెలంగాణ రిపోర్టర్) రాజన్న సిరిసిల్ల జిల్లా, రాచర్ల గొల్లపల్లి యువకుడు ప్రముఖ ,సేవా కార్యకర్త మహమ్మద్ లాలా, ను జిల్లా చైర్మన్గా CPLS, భారత అద్యక్షుడు ప్రకటించారు.ఇలాంటి
#తెలంగాణ #హైదరాబాద్

సురవరం సుధాకర్ రెడ్డికి టి.జె.ఎస్. నేతల ఘన నివాళులు ..హాజరైన మంత్రి సీతక్క…

(తెలంగాణ రిపోర్టర్): జగిత్యాల జిల్లా : ప్రముఖ కమ్యూనిస్ట్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు, సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక
#తెలంగాణ #Food #అంతర్జాతీయం

ఆహార ఉత్పత్తుల తేదీల ఫోర్జరీ కేసు:బహరేన్ లో ఐదుగురు తెలంగాణీయులకు రెండేళ్ల జైలుశిక్ష

◉ ఇద్దరు కంపెనీ యజమానులు, ఒక మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష ◉ 19 మంది కార్మికులకు రెండేళ్ల జైలుశిక్ష – వీరిలో 5 గురు తెలంగాణ వాసులు
#తెలంగాణ #ఎడ్యుకేషన్ & కెరీర్ #జగిత్యాల

వృద్ధుల సంరక్షణ బాధ్యత వారసులదే,న్యాయ సహాయం కోసం లాయర్ల ఏర్పాటు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

రాయికల్ : వృద్ధుల సంరక్షణ బాధ్యత వారసులదేననీ, న్యాయ సహాయం కోసం న్యాయసేవాధికార సంస్థ నిరంతరం పనిచేస్తుందనీ, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి వెల్లడించారు
#తెలంగాణ

మల్కపేట రిజర్వాయర్ ను నింపాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కోరిన కాంగ్రెస్ నాయకులు

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా):- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసి మలకపేట
#తెలంగాణ

రాయికల్ మండలంలో “పల్లెల్లో పనుల జాతర” కార్యక్రమం:1 కోటి 30 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

రాయికల్ : ఎస్.శ్యామ్ సుందర్ : మండలంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 నుంచి 4 గంటల వరకు వివిధ గ్రామాల్లో పల్లెల్లో పనుల జాతర కార్యక్రమం నిర్వహించారు.
#తెలంగాణ #వ్యవసాయం

చెక్ డ్యామ్ ను ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్ ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులో గల చెక్ డ్యామ్ కు శుక్రవారం జిల్లా