# Tags
#తెలంగాణ #జగిత్యాల

ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ : ఆరుకాలం కష్టపడి పండించిన పంట కోతకు వచ్చే దశలో పకృతి వైపరీత్యంతో అకాల వర్షం,ఈదురు కాలులతో పంట నష్టపోయిన
#తెలంగాణ #హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త….రాష్ట్ర మంత్రిమండలి తీర్మాణం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు సంబంధించి
#తెలంగాణ

వాళ్లు మూగజీవాల దేవుళ్ళు వారు…. వైద్యో నారాయణో హరి

కరీంనగర్ : (ముడికే కనకయ్య) : వైద్యులు కేవలం నోరున్న మనుషులకే కాదు నోరులేని మూగజీవాలకు సైతం వైద్యం చేస్తూ, నయం చేస్తున్న డాక్టర్లు మాటలున్న మనుషులకు,
#తెలంగాణ #జగిత్యాల

రాజకీయ రణరంగంలా మారిన జగిత్యాల పురపోరు…

రచయిత: ఎడిటర్: సిరిసిల్ల శ్రీనివాస్, తెలంగాణా రిపోర్టర్ దిన పత్రిక  ఎవరు నిలదొక్కుకుంటారో, ఎవరు తలదించుతారో, జగిత్యాలను చేజిక్కించుకునేది ఎవ్వరో,  జగిత్యాల ఓటరు గెలిపించేది ఎవ్వరినో…. హూ
#తెలంగాణ

ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి : మంత్రి శ్రీధర్ బాబు 

పెద్దపల్లిలో :   ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలనీ, పట్టణంను మరింత అభివృద్ధి చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి ప్రజలను కోరారు. మున్సిపల్
#తెలంగాణ #జగిత్యాల

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం…

జగిత్యాల : -మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కడం లేదన్న నైరాష్యం, -సముదాయించిన జీవన్ రెడ్డి  -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పరిస్థితి వివరించిన జీవన్ రెడ్డి  జగిత్యాలలో
#తెలంగాణ

ఫోన్ టాపింగ్ కేసుకు భయపడుతున్న కెసిఆర్ : మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య

ఎల్లారెడ్డిపేట : సంపత్ పంజా : ఫోన్ టాపింగ్ కేసులో శిక్ష తప్పదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి
#తెలంగాణ

మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ నిరసన 

బెజ్జంకి : ముడికే కనకయ్య : మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ నిరసన  BRS అధినేత,
#తెలంగాణ #జగిత్యాల #హైదరాబాద్

ప్రభుత్వం వరమిచ్చినా… అధికారుల అలసత్వంతో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియాలో జాప్యం 

యాభై మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియా మంజూరు ◉ ప్రభుత్వం వరమిచ్చినా… అధికారుల అలసత్వంతో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియాలో జాప్యం :
#తెలంగాణ

రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణ అప్రజాస్వామికం: బెజ్జంకి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి

బెజ్జంకి : ముడికే కనకయ్య : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణ నోటీసులు పంపించడం ఈ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు నిదర్శనమని