పుట్టి పెరిగిన పల్లె ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో గొప్పనైనదని కరీంనగర్ ఆర్డిఓ కే మహేశ్వర్ అన్నారు. శనివారం సమైక్య సాహితీ ఆధ్వర్యంలో కోట్ల నరసింహులపల్లిలో జరిగిన
రాయికల్,ఎస్.శ్యామ్ సుందర్ : :రాయికల్ మండలం కుమ్మరిపెల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు శుక్రవారం
రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ : డ్రగ్స్, మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో జిల్లా
జగిత్యాల జంబిగద్దె ఆంజనేయ స్వామి ఆలయంలో మరియు కొండగట్టు అంజన్నసన్నిధిలో, స్థానికమార్కండేయ ఆలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా వెళ్లి
రాయికల్ :ఎస్.శ్యామ్ సుందర్ : తాట్లవాయి ఉన్నత పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బోగ రమేష్ మాట్లాడుతూసావిత్రి
జగిత్యాల : జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ముగ్గురు చిన్నారుల దుస్థితి ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. ఈ విషాద ఘటనపై