తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వొడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంలో జగిత్యాల జిల్లా తపస్ కుటుంబ సభ్యులు బుధవారం రాజశేఖర్
బెజ్జంకి : (ముడికే కనకయ్య): మండల కేంద్రంలో గుడి వద్ద లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం గోదాదేవి శ్రీ రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
రాయికల్, ఎస్ శ్యామ్ సుందర్ : ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి పనిచేస్తున్నవారినే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని పట్టణంలోని ప్రగతి హైస్కూల్ లో ఆదివారం నిర్వహించినవిలేఖరుల సమావేశంలో
హైదరాబాద్ : జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు భారీగా తగ్గిస్తున్నట్లు వస్తున్న వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని, అయితే ఎంతో గౌరవప్రదమైన అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న వారి
పుట్టి పెరిగిన పల్లె ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో గొప్పనైనదని కరీంనగర్ ఆర్డిఓ కే మహేశ్వర్ అన్నారు. శనివారం సమైక్య సాహితీ ఆధ్వర్యంలో కోట్ల నరసింహులపల్లిలో జరిగిన
రాయికల్,ఎస్.శ్యామ్ సుందర్ : :రాయికల్ మండలం కుమ్మరిపెల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు శుక్రవారం
రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ : డ్రగ్స్, మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో జిల్లా
జగిత్యాల జంబిగద్దె ఆంజనేయ స్వామి ఆలయంలో మరియు కొండగట్టు అంజన్నసన్నిధిలో, స్థానికమార్కండేయ ఆలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా వెళ్లి
రాయికల్ :ఎస్.శ్యామ్ సుందర్ : తాట్లవాయి ఉన్నత పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బోగ రమేష్ మాట్లాడుతూసావిత్రి