# Tags
#తెలంగాణ #జగిత్యాల

దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు అభయ్ రాజ్ ప్రదర్శన ఎంపిక

రాయికల్,ఎస్.శ్యామ్ సుందర్ : :రాయికల్ మండలం కుమ్మరిపెల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు శుక్రవారం
#తెలంగాణ #జగిత్యాల

డ్రగ్స్‌ మరియు మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ : డ్రగ్స్‌, మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో జిల్లా
#తెలంగాణ #జగిత్యాల

మాజీ మంత్రి జీవన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కుటుంబసమేతంగా ఆలయాల్లో పూజలు to

జగిత్యాల జంబిగద్దె ఆంజనేయ స్వామి ఆలయంలో మరియు కొండగట్టు అంజన్నసన్నిధిలో, స్థానికమార్కండేయ ఆలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా వెళ్లి
#తెలంగాణ

తాట్లవాయి ఉన్నత పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు

రాయికల్ :ఎస్.శ్యామ్ సుందర్ : తాట్లవాయి ఉన్నత పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బోగ రమేష్ మాట్లాడుతూసావిత్రి
#ఆంధ్రప్రదేశ్ #జగిత్యాల #తెలంగాణ

35.19 కోట్ల రూ.టీటీడీ నిధులతో కొండగట్టు క్షేత్రంలో అభివృద్ధి పనులకు శంఖు స్థాపన చేసిన ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

సిరిసిల్ల శ్రీనివాస్ : -కొండగట్టు గిరిప్రదక్షిణకు సహకరిస్తా, కరసేవ చేస్తా…పవన్ కళ్యాణ్ -అంజన్న అజ్ఞ , భక్తులు కోరుకున్న బలమైన సంకల్పంతోనే టీటీడీ ద్వారా ఇది సాధ్యమయ్యింది కొండగట్టు
#తెలంగాణ #హైదరాబాద్

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి : మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్న – మంత్రి పొన్నం ప్రభాకర్ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు,
#తెలంగాణ

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ మరియు జగిత్యాల క్లబ్ సహకారంతో రక్తదాన శిబిరం

జగిత్యాల : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ ఆధ్వర్యంలో జగిత్యాల క్లబ్ సహకారంతో క్లబ్ ఆవరణలో శుక్రవారం రక్తదాన శిబిరం
#తెలంగాణ #జగిత్యాల

కల్లెడ చిన్నారులకు అండగా నిలిచిన మానవత్వం…సత్యసాయి సేవా సమితి సేవలు ఆదర్శనీయం

జగిత్యాల : జగిత్యాల జిల్లా కల్లెడ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ముగ్గురు చిన్నారుల దుస్థితి ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. ఈ విషాద ఘటనపై
#తెలంగాణ #హైదరాబాద్

పుట్ట మధుకు రాజకీయభిక్ష పెట్టింది దుద్దిళ్ళ కుటుంబమే, శ్రీధర్ బాబుపై వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్

(మంథని : సిరిసిల్ల శ్రీనివాస్) * రాజకీయ ఓనమాలు నేర్పిన ఘనత స్వర్గీయ శ్రీపాద రావుది  * శ్రీధర్ బాబుపై వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే యావత్తు
#తెలంగాణ #హైదరాబాద్

చిట్టారి నంబయ్యకు చికిత్స కోసం 2 లక్షల 50 వేల LOC మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

2లక్షల 50 వేల LOC మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు –దుద్దిళ్ళ హస్తం – పేదల నేస్తం తెలంగాణ రాష్ట్ర ఐటి &పరిశ్రమల మరియు