# Tags
#తెలంగాణ #జగిత్యాల

22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు ఎమ్మెల్సీ కవిత భూమి పూజ

జగిత్యాల: ప్రభుత్వ జీవోలను ధిక్కరించి 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు దరూర్ కెనాల్ వద్ద  భూమిపూజ చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వ జీవోలను
#తెలంగాణ #జగిత్యాల

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం- మొదటి రోజు ప్రశాంతం 

జగిత్యాల: – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్  రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం
#తెలంగాణ #జగిత్యాల

2 కోట్ల 78 లక్షల 10 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ

జగిత్యాల: జిల్లా కేంద్రంలో 2 కోట్ల 78 లక్షల 10 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా
#తెలంగాణ #జగిత్యాల

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన MLA డా. సంజయ్ కుమార్ 

రాయికల్ మండలంలో : రాయికల్ మండలం బోర్నపల్లి ,ధర్మాజీపేట గ్రామాలలో 20 లక్షల చొప్పున నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాల నిర్మాణాలకు ఆదివారం మధ్యాహ్నం
#తెలంగాణ #జగిత్యాల

సారంగపూర్ కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జగిత్యాల : జిల్లాలోని సారంగపూర్  కస్తూర్బా పాఠశాలను ఆదివారం మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి
#తెలంగాణ

పోలీసు శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ : 1107 మంది యువతకు నియామకపత్రాలు అందజేత

జగిత్యాల జిల్లా…. యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్  * 3200 మంది పైగా నిరుద్యోగ యువతి యువకులు హాజరు
#తెలంగాణ

చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్ : సుదీర్ఘ కాలంగా కొట్లాడుతున్న కేసులో గెలుపొందిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 15 ఏండ్లుగా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ చేస్తున్న మోసాలను బయటపెడ్తున్న
#తెలంగాణ #Tech #టెక్ న్యూస్ #హైదరాబాద్

తెలంగాణ ఫైబర్ గ్రిడ్ (T-Fiber) సేవలను ప్రారంభించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు 

హైదరాబాద్ : • ఇంటి నుంచే 150 రకాల పౌరసేవలు, ‘మీసేవ యాప్’ సిద్ధం.. • రూ.7,592 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన సంస్థలు • ఇంటింటికీ ఇంటర్నెట్
#తెలంగాణ

హుస్సేన్‌సాగర్ గగనతలంలో #IAF విన్యాసాలు-వీక్షించిన సీఎం, మంత్రులు, అధికారులు

హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ గగనతలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ #IAF విన్యాసాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి వీక్షించారు. ప్రజా పాలన – ప్రజా