# Tags

గురుపూజ తన్మయత్వం : శ్రీరంగం రామాచార్యులు

గురుపూజ తన్మయత్వంగురువు అంటే నడిచే విజ్ఞాన గని..నిత్య చైతన్య స్ఫూర్తితో వెలుగొందే భాను తేజోమయుడు గురువు!అమ్మ ఆదిగురువు అయితే,నాన్న నడక నేర్పుతూ, గురుతరమైన భావాలను వెల్లడించే ఆనంద మయుడు నాన్న! బాహ్య ప్రపంచ విషయ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తూ, గురువు తానే విద్యార్థిగా శోధిస్తూ,పుస్తక పరిచయం చేస్తూ,పదునైన అక్షర బీజాలనువిద్యార్థుల మస్తిష్కాల్లో ఎక్కించే ప్రత్యక్ష దైవం గురువే,బిడ్డ ఎంత ఎత్తు ఎదిగితే కన్నవారు ఎంతగా ఆనంద పడుతారో, అలాగే శిష్యులు ప్రయోజకులు అయితే గురువు అంతే ఆనంద పడుతూ, […]

ఆక్రమణకు గురైన 2 ఎకరాల భూమి ప్రభుత్వానికి అప్పగింత:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

• ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించిన లక్ష్మీపురం మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ రాజన్న సిరిసిల్ల : జిల్లాలో ఆక్రమణకు గురైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని లక్ష్మీపురం మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ తిరిగి ప్రభుత్వానికే అప్పగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు.సోమవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ప్రభుత్వ భూమి అప్పగింత పై ఎస్పీ అఖిల్ మహజన్ […]

జిల్లా మండల పంచాయత్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడుగా వెల్గటూర్ ఎంపీవో జక్కుల శ్రీనివాస్

జిల్లా MP0 అసోసియేషన్ అధ్యక్షుడుగా వెల్గటూర్ ఎంపీవో జక్కుల శ్రీనివాస్ జగిత్యాల జిల్లా మండల పంచాయత్ అధికారుల   (MP0) అసోసియేషన్ అధ్యక్షుడుగా వెల్గటూరు మండల ఎంపీవో జక్కుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికలలో శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వెల్గటూరు మండల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఎంపీఓ శ్రీనివాస్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ […]

ఎక్లేసియా మినిస్ట్రీస్ బేతెస్థ ఫుల్ గాస్పల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

హుజురాబాద్: పట్టణంలోని ఎక్లేసియా మినిస్ట్రీస్ బేతెస్థ ఫుల్ గాస్పల్ చర్చి హుజురాబాద్ సంఘ కాపరి రెవ.డా.డి.డేవిడ్ రాజు ఆధ్వర్యంలో స్థానిక సాయిరూప గార్డెన్స్ లో బుధవారం సాయంత్రం ఘనంగా క్రిస్ట్మస్ వేడుకలు జరిపారు. దాదాపు 500మంది క్రైస్తవులు పాల్గొన్నారు. ముందుగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికి కేక్ లు ఇస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం చిన్న, పెద్దలు తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హుజురాబాద్ మున్సిపల్ చైర్ […]

#BreakingNews భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కన్నుమూత..

ఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు., ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారు. కర్ణాటక బెళగావి నుంచి ఢిల్లీకి పయనమైన ఖర్గే, రాహుల్‌ గాంధీ.. ఎయిమ్స్‌కు సోనియా గాంధీ.. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం ఈరోజు (గురువారం) రాత్రి తీవ్రంగా విషమించి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్ లో చేర్పించారు. కాగా 2004 నుంచి 2014 వరకు […]

క్రైస్తవ మందిరాలలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్రైస్తవ సోదరీ, సోదరులతో కలిసి శుభాకాంక్షలు మంథని :   బుధవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎరుకలగూడెం బేతేలు గాస్పెల్ ప్రేయర్ మినిస్ట్రీస్ చర్చిమరియు సియేను ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకల్లో…రాష్ట్ర ఐటి,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్రైస్తవ సోదరీ, సోదరులతో కలిసి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.   అలాగే, మంథని పట్టణంలోని క్రైస్తవ మందిరాలలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవులకు […]

ఈ-సేవా కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి మూల స్వాతి

మంథని : సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ప్రాంగణంలో ఈ-సేవా కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి మూల స్వాతి రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లో ఎంపిక చేసిన 29 కోర్టుల ప్రాంగణంలో కక్షిదారుల మరియు న్యాయవాదుల సౌకర్యార్ధం ఈ-సేవా కేంద్రాలను తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి అలోక్ అధారే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంథని పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ప్రాంగణంలో మంగళవారం ఈ-సేవా […]

ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు :జిల్లా ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా : (సంపత్ పంజ) రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండల పరిధిలోని లింగాన్నపేట(ఎర్రషేలక తండా)లో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన • సుమారు 300 మందికి ఆరోగ్య పరీక్షలు. • ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడానికి కమ్యూనిటి పోలీసింగ్ లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విన్నూత కార్యక్రమాలు చేపట్టడం […]

కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలి…ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి-ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ హుజురాబాద్ 🙁 M.Kanakaiah): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

ఎక్లేసియా మినిస్ట్రీ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు

హుజురాబాద్: (M. Kanakaiah): హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎక్లేసియా మినిస్ట్రీ రెవరెండ్ డాక్టర్ డి డేవిడ్రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు బుధవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అంతర్జాతీయ వర్తమాని బిషప్ డేనియల్ డి కళ్యాణపు హాజరై క్రీస్తును గురించి ప్రత్యేక సందేశం అందించారు. ఏసుక్రీస్తు ఒక ప్రాంతము ఒక దేశము వాడు కాదని ప్రపంచ శాంతి దూతగా పాప విముక్తి కోసం సిలువలో ప్రాణ త్యాగం చేసిన గొప్ప […]