# Tags

JAGTIAL NEWS 03-01-2025

• నిషేధిత చైనా మాంజాను అమ్మినా, వినియోగించినా  చట్ట ప్రకారం కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  •  పట్టణంలోని 1 మరియు 16వ వార్డులో 40 లక్షల నిధులతో సీసీ రోడ్డు,డ్రైనేజీ అభివృద్ధి పనులకు  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ భూమి పూజ • జిల్లా కలెక్టరేట్ లో  సావిత్రి బాయి పూలే జయంతి కార్యక్రమం-పాల్గొన్న కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులు  • సావిత్రిభాయి పూలే జయంతిజనవరి 3ను మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రభుత్వం ప్రకటించడం […]

విఎన్ఆర్ క్లాసెస్ ఆధ్వర్యంలో ఉచిత టెట్ కోచింగ్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా : కరీంనగర్ లో విఎన్ఆర్ క్లాసెస్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 350 మంది బిఈడ్, డీఈడ్ అభ్యర్థులకు ఉచిత టెట్ కోచింగ్ అందజేసినట్టు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ లో టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో ఉచిత కోచింగ్ ముగింపు సందర్భంగా నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు….ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచేందుకు VNR క్లాసెస్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ నిర్వహించామని […]

పోలీస్ పతకాలకు ఎంపికైన వారిని అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

•విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు జగిత్యాల : విధి నిర్వహణలో భాగంగా  కష్టించి పనిచేసే పోలీస్‌ అధికారులకు దానంతటదే  గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాలకు ఎంపికైన పోలీస్‌ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.  జగిత్యాల డి ఎస్ పి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సారంగాపూర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రాములు సేవా పతకం […]

గురుపూజ తన్మయత్వం : శ్రీరంగం రామాచార్యులు

గురుపూజ తన్మయత్వంగురువు అంటే నడిచే విజ్ఞాన గని..నిత్య చైతన్య స్ఫూర్తితో వెలుగొందే భాను తేజోమయుడు గురువు!అమ్మ ఆదిగురువు అయితే,నాన్న నడక నేర్పుతూ, గురుతరమైన భావాలను వెల్లడించే ఆనంద మయుడు నాన్న! బాహ్య ప్రపంచ విషయ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తూ, గురువు తానే విద్యార్థిగా శోధిస్తూ,పుస్తక పరిచయం చేస్తూ,పదునైన అక్షర బీజాలనువిద్యార్థుల మస్తిష్కాల్లో ఎక్కించే ప్రత్యక్ష దైవం గురువే,బిడ్డ ఎంత ఎత్తు ఎదిగితే కన్నవారు ఎంతగా ఆనంద పడుతారో, అలాగే శిష్యులు ప్రయోజకులు అయితే గురువు అంతే ఆనంద పడుతూ, […]

ఆక్రమణకు గురైన 2 ఎకరాల భూమి ప్రభుత్వానికి అప్పగింత:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

• ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించిన లక్ష్మీపురం మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ రాజన్న సిరిసిల్ల : జిల్లాలో ఆక్రమణకు గురైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని లక్ష్మీపురం మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ తిరిగి ప్రభుత్వానికే అప్పగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు.సోమవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ప్రభుత్వ భూమి అప్పగింత పై ఎస్పీ అఖిల్ మహజన్ […]

జిల్లా మండల పంచాయత్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడుగా వెల్గటూర్ ఎంపీవో జక్కుల శ్రీనివాస్

జిల్లా MP0 అసోసియేషన్ అధ్యక్షుడుగా వెల్గటూర్ ఎంపీవో జక్కుల శ్రీనివాస్ జగిత్యాల జిల్లా మండల పంచాయత్ అధికారుల   (MP0) అసోసియేషన్ అధ్యక్షుడుగా వెల్గటూరు మండల ఎంపీవో జక్కుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికలలో శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వెల్గటూరు మండల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఎంపీఓ శ్రీనివాస్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ […]

ఎక్లేసియా మినిస్ట్రీస్ బేతెస్థ ఫుల్ గాస్పల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

హుజురాబాద్: పట్టణంలోని ఎక్లేసియా మినిస్ట్రీస్ బేతెస్థ ఫుల్ గాస్పల్ చర్చి హుజురాబాద్ సంఘ కాపరి రెవ.డా.డి.డేవిడ్ రాజు ఆధ్వర్యంలో స్థానిక సాయిరూప గార్డెన్స్ లో బుధవారం సాయంత్రం ఘనంగా క్రిస్ట్మస్ వేడుకలు జరిపారు. దాదాపు 500మంది క్రైస్తవులు పాల్గొన్నారు. ముందుగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికి కేక్ లు ఇస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం చిన్న, పెద్దలు తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హుజురాబాద్ మున్సిపల్ చైర్ […]

#BreakingNews భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కన్నుమూత..

ఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు., ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారు. కర్ణాటక బెళగావి నుంచి ఢిల్లీకి పయనమైన ఖర్గే, రాహుల్‌ గాంధీ.. ఎయిమ్స్‌కు సోనియా గాంధీ.. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం ఈరోజు (గురువారం) రాత్రి తీవ్రంగా విషమించి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్ లో చేర్పించారు. కాగా 2004 నుంచి 2014 వరకు […]

క్రైస్తవ మందిరాలలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్రైస్తవ సోదరీ, సోదరులతో కలిసి శుభాకాంక్షలు మంథని :   బుధవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎరుకలగూడెం బేతేలు గాస్పెల్ ప్రేయర్ మినిస్ట్రీస్ చర్చిమరియు సియేను ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకల్లో…రాష్ట్ర ఐటి,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్రైస్తవ సోదరీ, సోదరులతో కలిసి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.   అలాగే, మంథని పట్టణంలోని క్రైస్తవ మందిరాలలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవులకు […]

ఈ-సేవా కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి మూల స్వాతి

మంథని : సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ప్రాంగణంలో ఈ-సేవా కేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి మూల స్వాతి రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లో ఎంపిక చేసిన 29 కోర్టుల ప్రాంగణంలో కక్షిదారుల మరియు న్యాయవాదుల సౌకర్యార్ధం ఈ-సేవా కేంద్రాలను తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి అలోక్ అధారే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంథని పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ప్రాంగణంలో మంగళవారం ఈ-సేవా […]