# Tags

బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లి…

ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను మార్చి, తీర్చిదిద్దింది . అయితే ఈ విగ్రహం ఎలా ఉంటుందనే సస్పెన్స్ కు తెరపడి, సచివాలయంలో ప్రతిష్టకు సిద్దమయ్యింది.. బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. విగ్రహం […]

మహిళలు,విద్యార్థినులు నిర్భయంగా షీ టీమ్ ని సంప్రదించండి…జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

మహిళలు,విద్యార్థినులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీ టీమ్ ని సంప్రదించండి…. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (తెలంగాణ రిపోర్టర్ ) విద్యార్థినులు,మహిళలు అభద్రతభావానికి గురైనప్పుడు భయపడొద్దని,ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ మహిళ రక్షణ విభాగంచే నూతనంగా రూపొందించిన షీ టీం,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్ ల వాల్‌ పోస్టర్లను ఎస్పీ అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ… […]

“BuildNow” నూతన ఏకీకృత ఆన్‌లైన్ బిల్డింగ్, లేఅవుట్ ఆమోద వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

బిల్డ్‌నౌ పేరిట నూతన ఏకీకృత ఆన్‌లైన్ బిల్డింగ్ మరియు లేఅవుట్ ఆమోద వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ : బిల్డ్‌నౌ పేరిట, తెలంగాణ కోసం నూతన ఏకీకృత ఆన్‌లైన్ బిల్డింగ్ మరియు లేఅవుట్ ఆమోద వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. కొత్త సిస్టమ్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించిన అనంతరం… కొత్త సిస్టమ్ బిల్డ్‌నౌ ప్రకారం స్క్రూటినీ ప్రాసెసింగ్ సమయం…వారాల నుండి నిమిషాలకు […]

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం…ఎస్పీ…(తెలంగాణ రిపోర్టర్) ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల నుండి 03:00 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ […]

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో 2కే రన్

కామారెడ్డి….తెలంగాణ రిపోర్టర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో 2కే రన్, జెండా ఊపి ప్రారంభిచిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ…. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in […]

మహిళలు,పిల్లల సంక్షేమానికి శుక్రవారం సభ దోహదపడుతుంది : మంత్రి పొన్నం ప్రభాకర్

– ప్లాస్టిక్ నిషేధాన్ని శుక్రవారం అంగన్వాడీ సభ ద్వారా ప్రచారం చేయాలి – ప్రతి గ్రామంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు -బాల్య వివాహ్ ముక్త భారత్ పోస్టర్ ఆవిష్కరణ కరీంనగర్ (చిగురుమామిడి, ఎం. కనకయ్య): జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న కార్యక్రమం మహిళలు, పిల్లల సంక్షేమానికి ఎంతో దోహదపడుతోందని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురు మామిడి మండల కేంద్రంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి మంత్రి పొన్నం […]

తెలంగాణ పోలీసులు క్రమశిక్షణకు మారుపేరు : మంత్రి శ్రీధర్ బాబు

సంగారెడ్డి జిల్లా, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPF)శిక్షణ కేంద్రం : తెలంగాణ పోలీసులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ స్పెషల్ ప్రొటె క్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) శిక్షణ కేంద్రంలో 225 మంది కాని స్టేబుళ్లు 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని బయటికి వెళ్తున్న సందర్భంగా పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నుంచి మంత్రి శ్రీధర్ బాబు గౌరవ […]

మొబైల్ బిల్లు బకాయిపై షార్జా ఎయిర్ పోర్ట్ లో ఒకరి అరెస్ట్ – విడుదల చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి

◉ సిమ్ కార్డు కేసులో ఇరుక్కున్న గల్ఫ్ కార్మికుడు ◉ గల్ఫ్ జైలు నుంచి విడుదల చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి ◉ ఉచిత న్యాయ సహాయం కోసం అడ్వొకేట్ ను నియమించాలని విజ్ఞప్తి జగిత్యాల జిల్లా : పెగడపల్లి మండలం నంచెర్ల గ్రామానికి చెందిన సుంకరి శ్రీధర్ ఈనెల 17న హైదరాబాద్ కు వచ్చే క్రమంలో యూఏఈ దేశంలోని షార్జా ఏర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన జరిగింది. ప్రభుత్వం […]

‘బన్యన్ నేషన్’ రూ. 200 కోట్లతో విస్తరణ :మంత్రి శ్రీధర్ బాబు

* మరో 500 మందికి ఉద్యోగావకాశాలు : మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల సమావేశం హైదరాబాద్: ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమతో సర్క్యులర్ ఎకానమీకి తోడ్పడుతున్న అంకుర సంస్థ ‘బన్యన్ నేషన్’ తెలంగా ణలో రూ.200 కోట్ల పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందు కొచ్చింది. గురువారం సచివాలయంలో సంస్థ ప్రతినిధులు ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. అనంతరం వారితో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ‘ప్రస్తుతం […]

అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్‌..సర్క్యులర్‌ జారీ చేసిన సీసీఎల్‌ఏ

అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్‌..!! సర్క్యులర్‌ జారీ చేసిన సీసీఎల్‌ఏ హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌కు వచ్చిన వివిధ కేటగిరీల పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా వాటికి తుది ఆమోదం తెలిపే అధికారాలను అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ భూపరిపాలన విభాగం చీఫ్‌ కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌మిట్టల్‌ ఈ నెల 26న సర్క్యులర్‌ జారీచేశారు. ధరణి కమిటీ సిఫారసుల అమల్లో భాగంగా ఈ చర్యలు […]