బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లి…
ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను మార్చి, తీర్చిదిద్దింది . అయితే ఈ విగ్రహం ఎలా ఉంటుందనే సస్పెన్స్ కు తెరపడి, సచివాలయంలో ప్రతిష్టకు సిద్దమయ్యింది.. బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. విగ్రహం […]


