గణేశ్ మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పని సరిగా పాటించాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
రాజన్న సిరిసిల్ల జిల్లా : (sampath. p) వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమర్జనం పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.శుక్రవారం రోజున పట్టణ పరిధిలోని పలు గణేష్ మండపాలను పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, వినాయక […]



