# Tags

వ్యవసాయ పొలంలో వరి కొయ్యలు కాల్చిన 8 మంది రైతులకు రూ.5వేల చొప్పున జరిమానా : జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని రాజారాం తండా గ్రామంలో వరి కొయ్యలను కాల్చిన ఎనిమిది మంది రైతులపై ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు గ్రామ పంచాయతీ సమక్షంలో జరిమానా విధించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో వరి కొయ్యలు మరియు పంట అవశేషాలను కాల్చరాదని పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, గ్రామ పంచాయతీ ద్వారా కూడా వరి కొయ్యలు […]

Power of Hanuman Chalisa: Millions Turn to Sacred Hymn for Strength, Protection and Peace

Hanuman Chalisa, one of the most revered devotional hymns in Hinduism, continues to inspire millions of devotees across India and around the world. Composed by the 16th-century saint-poet Goswami Tulsidas, the 40-verse prayer dedicated to Lord Hanuman is believed to bring courage, positivity, protection, and spiritual strength to those who recite it with faith. Why […]

సఖి ఆధ్వర్యంలో మహిళా సాధికారత అంశంపై అవగాహన కార్యక్రమం

ధర్మపురి : (తుమ్మనాల, బుద్దేశిపల్లి) ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా. ..ధర్మపురి మండలంలోని తుమ్మనాల మరియు బుద్దేశిపల్లి గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సాధికారత అంశంపై గ్రామ పంచాయతీలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సఖి కేంద్రం నుండి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ శ్రీమతి కట్కూరి లావణ్య మరియు లీగల్ కౌన్సిలర్ శ్రీమతి ఆవునూరి ఊర్మిళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి కట్కూరి లావణ్య మాట్లాడుతూ, సఖి కేంద్రాల ద్వారా […]

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం జంక్షన్ సుందరీకరణ పనులను పరిశీలించిన కలెక్టర్ గరిమా అగ్రవాల్

డివైడర్ మధ్యలో మొక్కలు నాటండి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల, (సంపత్ పంజ) : జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) జంక్షన్ సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్యలో మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) జంక్షన్ లో సిరిసిల్ల మున్సిపల్ ఆద్వర్యంలో జంక్షన్ సుందరీకరణ, జోట, వస్త్ర పరిశ్రమలో వస్త్ర ఉత్పత్తిలో వివిధ […]

16 నెలలుగా నివేదిక ఇవ్వని జిల్లా పంచాయతీ అధికారి, చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

*రాష్ట్ర సమాచార కమిషనర్ ఆదేశాలు కూడా భేఖాతర్  కోరుట్ల / జగిత్యాల జిల్లా:  జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి సిహెచ్ మదన్ మోహన్ గత 16 నెలలుగా నివేదిక సమర్పించకుండా జాప్యం చేస్తున్నారని పలు అనుమానాలతో ఆరోపిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో కోరుట్లకు చెందిన చుక్క గంగారాజం పిర్యాదు చేశారు. 2025 సెప్టెంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను సైతం జిల్లా పంచాయతీ అధికారి భేఖాతర్ చేశారని పిర్యాదు దారుడు […]

మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజా రవాణా సేవలు మరింత మెరుగుపడతాయి… రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్

మంథని : గోదావరి పుష్కరాలు–2027కు భారీ స్థాయిలో ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తాం మహిళలకు 310 కోట్లకు పైగా జీరో టికెట్లు జారీ చేశాం త్వరలో పెద్దపల్లి బస్ డిపో ప్రారంభం… మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని బస్టాండ్‌లో రూ.93 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మంథని : మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజా రవాణా సేవలు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి […]

జగిత్యాలలో వివాహిత మహిళ అవయవ దానం

జగిత్యాల : పలువురి జీవితాల్లో వెలుగులు ప్రసరించి మానవత్వం చాటుకున్న సుప్రియ.. జగిత్యాల పట్టణం లోని హనుమాన్ వాడ కు చెందిన అక్కపెళ్లి ప్రవీణ్ సతీమణి సుప్రియ (25) అనే మహిళ స్కూటీ బండి నడిపించడం నేర్చుకునే క్రమంలో బండి పై నుండి ప్రమాదవశాత్తు పడి తలకు బలమైన గాయాలు కాగా, చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాదులోని యశోద హాస్పిటల్ కి తీసుకెళ్లాలని సూచించారు. గత 3 […]

వైద్యుడిగా సేవ…సామాజిక కార్యకర్తగా అంకితభావం.. ప్రజాప్రతినిధిగా అభివృద్ధి…

జగిత్యాల :  “బెస్ట్ డాక్టర్ అవార్డు”ను రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అందుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్  ఈ మూడు లక్షణాల సమ్మేళనమే జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.   రచన : “ సిరిసిల్ల శ్రీనివాస్ ”, తెలంగాణ రిపోర్టర్, ఎడిటర్  జగిత్యాల నియోజకవర్గ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుడు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్.  “వైద్యం వృత్తిగా… సేవ జీవన విధానంగా…” […]

రక్తదాత రవి కి సన్మానం చేసి, సన్మానించిన వైద్యులు

జగిత్యాల : గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జగిత్యాల బ్లడ్ బ్యాంకులో గురువారం 74 వ సారి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన జగిత్యాల పట్టణానికి చెందిన కనపర్తి రవిని హాస్పిటల్ సూపరిండెంట్ డా: కృష్ణమూర్త, ప్రిన్సిపల్ డా: సునీల్, డా: సైఫ్, డా: జైపాల్ రెడ్డి, డా: ప్రవీణ్, డా: గీతా , డా: రాణి, డా: విజయ్ రెడ్డి మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. అలాగే ఈ సందర్భంగా 74 సార్లు […]

గోపాలరావుపేటలో వాలీబాల్ కోర్టును ప్రారంభించిన జర్నలిస్టులు రంగారావు, శ్రీనివాస్ 

గోపాలరావుపేటలో వాలీబాల్, షటిల్ కోర్టులను ప్రారంభించిన జర్నలిస్టులు పి ఎస్ రంగారావు, సిరిసిల్ల శ్రీనివాస్  జగిత్యాల:  జగిత్యాల అర్బన్ మండలం, తిప్పన్నపేట -గోపాలరావుపేటలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రాథమిక పాఠశాల, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకోసం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని యువకులు సంఘటితంగా ఏర్పడి, వాలీబాల్ మరియు షటిల్ కోర్టులు ఏర్పాటు చేశారు. గ్రామంలోని విద్యార్థులను,వారి వారి తల్లితండ్రులను ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గుచూపే విధంగా ఏర్పాటు చేసిన […]