# Tags

రైతు భరోసా విడుదల కార్యక్రమం విజయవంతం చేయాలి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని : మంథనిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కాటారంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రైతు భరోసా విడుదల కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తో ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు మంత్రివర్గ సహచరులు. రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొననున్నారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ […]

అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం

అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు.  ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు.  ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా రెవెన్యూ అదనపు […]

17 ఏప్రిల్ న మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన..

రాష్ట్ర జేఏసీ సూచనల మేరకు బుధవారం టీజీఈజేఏసి జగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశం JAC జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కన్వీనర్ కందుకూరి రవి బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి ఉద్యోగ,గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ,కార్మిక పెన్షనర్స్ మరియు క్లాస్ ఫోర్, ఔట్సోర్సింగ్ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక & పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) రాష్ట్ర కమిటీ […]

ఆ రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్న కాలనీ ప్రజలు

కరీంనగర్ (మానకొండూర్): (ఎం.కనకయ్య) 👉 మా పొల్లగాళ్ళ పరిస్థితి చూడుండ్రి సార్. … కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని సదాశివ పల్లి స్టేజి సమీపంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్ల యజమాన్యాలు రోజురోజుకు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆ ప్రాంత కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  👉 రైస్ మిల్ గొట్టాల నుండి వచ్చే బూడిద దుమ్ము, దూళితో అనారోగ్యం బారిన పడుతున్నాం సార్… అంటూ వేడుకోలు వరంగల్ ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి కాలనీ […]

*ఆయిల్ ఫామ్ సాగుతోఅధిక లాభాలు నేను గ్యారెంటీ ఇస్తా.. చిన్న గ్రామాల్లో 50 ఎకరాలు పెద్ద గ్రామాల్లో 100 ఎకరాలు సాగు చేయాలి.. సర్పంచులు ప్రత్యేక చొరవ చూపాలి.. అంతర పంటలు సాగు చేసుకోవచ్చు.. వ్యవసాయ పనిముట్లు అవసరమున్న రైతులు దరఖాస్తు చేసుకోండి.. అదనంగా మంజూరు చేయించి ఇప్పిస్తా.. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..* చిగురుమామిడిలో రైతులకు వ్యవసాయ పనిముట్లు.. యంత్రాల పంపిణీ.. రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి […]

వెలచ్చేరి శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికల సమన్వయకర్తగా జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్‌

జగిత్యాల : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కీలక బాధ్యతలు జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఆడవాల జ్యోతి లక్ష్మణ్‌కు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కీలక బాధ్యతలు అప్పగించారు. వెలచ్చేరి శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికల సమన్వయకర్తగా ఆమెను అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ నియమించినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.ఈ బాధ్యతల్లో భాగంగా పార్టీ కార్యక్రమాల సమన్వయం, స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేయడం, ప్రచార కార్యక్రమాల రూపకల్పన మరియు అమలు, అలాగే రైతులు మరియు గ్రామీణ ఓటర్లకు […]

జగిత్యాల పట్టణంలో మున్సిపల్ కార్యాలయంపై ACB దాడులు : వెలుగులోకి వచ్చిన పలు అంశాలు

జగిత్యాల : కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు జగిత్యాల మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీ సమయంలో, రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, పన్నులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు మరియు కార్యాలయ పనితీరు మొత్తాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కింది అవకతవకలు వెలుగులోకి వచ్చాయి..ఏ సి బి అధికారులు పరిశీలిస్తున్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను వసూలు చేయవలసిన మొత్తం రూ. 14,76,10,000/- ఇప్పటివరకు వసూలైన మొత్తం రూ. 7,52,64,000/- వసూలు కాని మొత్తం […]

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గా సంగనభట్ల దినేష్ నియామకం

జగిత్యాల : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ధర్మపురి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ధర్మపురి మండల పార్టీ అధ్యక్షులైన సంగనభట్ల దినేష్ ను ప్రభుత్వం నియామకం చేసింది. తనకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మరియు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్,కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు, వేములవాడ […]

డా. జైశెట్టి రమణయ్య పార్థివదేహన్ని సందర్శించిన కరీంనగర్ కవులు

జగిత్యాల : 👉 నివాళులర్పించిన కవులు  ప్రముఖ చరిత్రకారులు డా.జైశెట్టి రమణయ్య (85) శుక్రవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కరీంనగర్ కవులు జగిత్యాల లోని ఆయన నివాసం గృహానికి వచ్చి నివాళులు అర్పించారు.ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు, సమైక్య సాహితి అధ్యక్షులు మాడిశెట్టి గోపాల్, చారిత్రక పరిశోధకులు సంకేపల్లి నాగేంద్ర శర్మ తదితరులు ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో వారు రమణయ్య తో ఉన్న అనుబంధాన్ని […]

Arrive Alive, A Campaign for Safer Roads in Telangana” కార్యక్రమంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

జగిత్యాల జిల్లా… అతివేగం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 👉 డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి 👉 పోలీస్ కళాబృందం ద్వారా ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను నియంత్రించి, ప్రతి పౌరుడు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads in Telangana” కార్యక్రమంలో […]