బిఆర్ఎస్ పార్టీ అవినీతి బయటపడింది :బ్లాక్ కాంగ్రెస్ నాయకులు నరసయ్య
( తెలంగాణ రిపోర్టర్) : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ మంగళవారం బిఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి బయటపడిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు ,కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ల అవినీతిని జస్టిస్ గోష్ కమిషన్ బయటపెట్టిందన్నారు. ఇప్పటికైనా నిజా నిజాలు ఒప్పుకొని […]



