# Tags

క్రీడా మైదానాలు ఆధునిక దేవాలయాలు: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎరవెల్లి విలాస్ రావు

మహాదేవపూర్ : గుజ్జెటి శ్రీనివాస్ క్రీడా మైదానాలు ఆధునిక దేవాలయాలని, ఇక్కడ కుల మత వర్గ బేధాలు ఉండవని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విలాస్ రావ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లామహాదేవపురం మండలం అంబటిపల్లి లో మంగళవారం నాడు మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు స్మారక జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలను, పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ముందుగా శ్రీపాదరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి, మౌనం పాటించి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విలాసరావు […]

కేంద్ర విశ్వవిద్యాలయ భూముల అమ్మకాన్ని వెంటనే ఆపాలి:JNTUH విద్యార్థి సంఘాల నేత, తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎరవెల్లి జగన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, కేంద్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన 400 ఎకరాల భూమి అమ్మకాన్ని వెంటనే ఆపాలని JNTUH యూనివర్సిటీ విద్యార్థి నేత ఎరవెల్లి జగన్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ భూములను విద్యార్థుల అవసరాలకు, భవిష్యత్ కి కృషి చేయాలి కానీ, కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చేస్తున్న ప్రయత్నం ను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంను డిమాండ్ చేశారు. విశ్వ విద్యాలయం భూముల వేలం ఆపాలని […]

రాష్ట్ర ఐటి, సాంకేతిక, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుచే జాతీయ దినపత్రిక తెలంగాణ రిపోర్టర్ పంచాంగం ఆవిష్కరణ

ఉగాది పండుగ శుభాకాంక్షలతో. …మంత్రి శ్రీధర్ బాబు హిందుపురాణాల ప్రకారం మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. అవి ప్రతి ఏడాది చైత్రమాసం శుద్ధపాడ్యమి నుంచి ప్రారంభమౌతుంది. అందుకే ఆరోజు నుంచి కొత్త ఉగాది వేడుకలను నిర్వహించుకుంటాం. ఈసారి తెలుగు సంవత్సరానికి విశ్వావసు అని పేరు. ఈ నేపథ్యంలో…రాష్ట్ర ఐటి, సాంకేతిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం కేంద్రంలో జాతీయ దినపత్రిక తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ చే ముద్రణ […]

కోనో కార్పస్ మొక్కను తొలగించేది ఎప్పుడు!

( తెలంగాణ రిపోర్టర్):- ప్రాణాంతక మొక్క వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి. భూగర్భ జలాలు హరించి వేస్తుంది. పక్షులు, కీటకాలు కూడ ఈ మొక్కపై వాలవు రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామం సిరిసిల్ల-కామారెడ్డి ప్రధాన రహదారి అయిన డివైడర్ మధ్యలో కోనో కర్పస్ మొక్కలకు గ్రామపంచాయతీ సిబ్బంది నీటి ట్యాంకర్ తో నీళ్లు పోస్తూ విషపు మొక్కలను కంటికి రెప్పలాగా కాపాడుతుంది. విదేశపు మొక్క అయిన కోనో కార్పస్ పుష్పం నుండి […]

జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ ల జోరు .. అసలైన వారు బేజారు ! ఆ దందా కు అడ్డుకట్ట పడేనా?

జయశంకర్ జిల్లా: గుజ్జెటి శ్రీనివాస్ జయశంకర్ జిల్లా పేరు సంచలనాలకు మారు పేరుగా నిలుస్తోందన్న విమర్శలువెల్లువెత్తుతున్నాయి ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఏదైనా సరే జిల్లాకు మరేది సాటి రాదు అన్నంతగా మారుమోగి పోతోంది. నకిలీ విత్తనాలు, నకిలీ పాసు బుక్కులు, నకిలీ మందులు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటికి తోడుగా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం యమ జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వినబడుతున్నాయి . కొంతమంది రెవెన్యూ అధికారుల అండదండలతో అక్రమార్కులు నకిలీ కుల ధ్రువీకరణ […]

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

తెలంగాణ రిపోర్టర్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో గురువారం రోజున కర్రోళ్ల మల్లేష్, ఫిర్యాదు me raju చెల్లె రేణుకను ఆరేపల్లి గ్రామం మాచరెడ్డి మండలానికి . చెందిన గొల్ల చిన్న గంగయ్య, తండ్రి చిన్న గంగయ్య, వయసు( 45)సంవత్సరములు అనునతనికి ఇచ్చి వివాహం చేసినారని, ఫిర్యాది బావ గొల్ల చిన్న గంగయ్య గత కొన్ని రోజుల నుండి బొప్పాపూర్ గ్రామానికి చెందిన బుర్రవేణి కొండయ్య వద్ద గొర్రెల కాపరిగా ఉంటూ ఇక్కడే […]

సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు

( తెలంగాణ రిపోర్టర్): రాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సహకారంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిసి రోడ్డు కు ఐదు లక్షలు మంజూరు చేసినందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి బండి సంజయ్ కుమార్ కి గ్రామ ప్రజలు బిజెపి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రెడ్డి బోయిన గోపి చేతుల మీదుగ సీసీ రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది. ఈ […]

అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల కృష్ణానగర్ – “ల్యూమినస్” వార్షికోత్సవ వేడుకలు

వేడుకగా జగిత్యాల అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ విద్యానగర్ మరియు అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల కృష్ణానగర్ – “ల్యూమినస్” వార్షికోత్సవ వేడుకలు విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించాలని మరియు వారికి వివిధ పోటీ పరీక్షలలో పాల్గొనేందుకు ప్రోత్సాహం అందించి విజేతలుగా తీర్చిదిద్దాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి‌.నరేందర్ రెడ్డి గారు జగిత్యాల లోని ఒక ప్రైవేటు వేడుక మందిరంలో అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ మరియు అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ వారు సంయుక్తంగా […]

బీసీ కులాల స్థితిగతులు తెలుసుకునేందుకు పర్యటన : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

(తెలంగాణ రిపోర్టర్):- బీసీ కులాలలోని పిచ్చగుంట్ల, బుడబుక్కల, దొమ్మరి, తమ్మల కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు తాము ఇక్కడికి వచ్చామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి రంగు బాలలక్ష్మి బుధవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ చైర్మెన్ గెస్ట్ హౌస్ ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సోషియో, ఎకనామిక్ కుల గణన […]

మంథనిలో విధుల బహిష్కరించిన న్యాయవాదులు

మంథని : హైదరాబాదులో న్యాయవాది ఇజ్రాయిల్ ను దారుణంగా హత్య చేసిన సంఘటనపై నిరసన తెలుపుతూ మంథనిలో న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ పిలుపు మేరకు మంథనిలో న్యాయవాదులు అందరూ కలిసి ఇజ్రాయిల్ మృతికి సంతాపం తెలుపుతూ విధులను బహిష్కరించామని తెలిపారు. న్యాయవాదులపై దాడులు జరగడంతో పాటు హత్యలకు పాల్పడుతున్నారని న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తూ, మంథని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జీ శ్రీమతి మూల […]